గురజాడ వేంకట అప్పారావు - Gurazada Apparao


గురజాడ వేంకట అప్పారావు -  Gurazada Apparao



అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక రుగ్మతల మీద దాడిచేసిన మహాకవి, రచయిత, నాటకకర్త గురజాడ వేంకట అప్పారావు. ఆయన రచనలు ఆదర్శం. ఆయన జీవితం ఆదర్శం. ఆయన చేతిలో అక్షరం వ్యంగ్య బాణమైతే, మరెవరూ అందుకు సాటి కాలేకపోయారు. అందుకే ఆయన అసంపూర్ణంగా వదిలి వెళ్ళిపోయిన కొండు భట్టీయము, బిల్హణీయం నాటకాల్ని ఎందరో పూర్తి చేయాలని ప్రయత్నించారు. కానీ సఫలులు కాలేకపోయారు. 'కన్యాశుల్కం' నాటకం నాటి తీవ్ర సమస్యలకి అద్దం పట్టింది. నాటి పాత్రల్ని సజీవంగా మనముందుంచింది. 'నేనూ వాళ్ళలో ఉన్నానా?' అని ఎవరికి వారు భుజాలు తడుముకునేట్టు చేసింది. ఆషాఢ భూతులన్ని చోట్లా ఉంటారు జాగ్రత్తని హెచ్చరించింది. వేశ్యలు ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు కాబట్టి వాళ్ళకి సరైన దారి చూపించింది. నాటకంలో ఒక నాయకుని, వితంతువైన ఒక నాయికనీ, ప్రవేశపెట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయలేదు. గురజాడకి అరకొర పరిష్కారాన్ని చూపించడం ఇష్టం ఉండదు. సంస్కరణ జరిగితే అది పరిపూర్ణంగా ఉండాలని విశ్వసిస్తారు, అందుకే బుచ్చమ్మకి పునర్వివాహం చేసి సంస్కరించాలనుకున్నా నీతిలేని గిరీశం లాంటి వాళ్ళకిచ్చి చేయడం సంస్కారం కాదు, గొంతుకోయడమవుతుందన్నది ఆయన అభిప్రాయం. అందుకే నాటకంలో ఆయన ఇద్దరికీ పెళ్ళిచేయలేదు. పైగా కుసంస్కారిని నాటకం చివరలో బయటకు నెట్టేసాడు. కన్యాశుల్కం అసంపూర్ణమని చాలామంది అభిప్రాయం కానేకాదు? ఆ ప్రాంతం నుంచి తెలివిగా అతడిని బయటకు నెట్టేసారు. డామిట్‌ కథ అడ్డం తిరిగిందని బాధపడ్డాడు. కుక్క దాని గుంటలాగా యాంటినాచ్‌ నంటూ మరికొందరు విధవలకు వలలు వేయడానికి వేరే ప్రదేశాలకి వెళ్తాడు. తస్మాత్‌ జాగ్రత్తని, హెచ్చరిక చిన్నపిల్లల్ని కొనుక్కుని తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకునే ముసలివాళ్ళకు హెచ్చరిక. ఇలాంటి పెళ్ళిళ్ళవల్లనే ప్రతి ఇంట్లోనూ విధవలెక్కువై, వివాహేతర సంబంధాలూ పెచ్చుపెరుగుతాయని ఘాటుగా చెప్పారు. చిన్న పిల్లల్ని వివాహం పేరుతో ఎలా గొంతుకోస్తున్నారో కన్నీళ్ళుబుకి వచ్చేట్టు చెప్పారు. పూర్ణమ్మ కథని, యువతులపై అధికార మదంతో కొందరు ఎలా నలిపివేయాలని చూస్తారో కన్యకలో చెప్పారు. ఆయన కథానికలలో కూడా చదువుకున్న భార్య తెలివిగా వేశ్యాలోలుడైన భర్తని ఎలా మార్చుకుందో దిద్దుబాటులో చెప్పారు. ఇది మొదటి కథానికే కాదు, లక్షణాలివని చెప్పకుండానే కథానికా లక్షణాలు చెబుతుంది ఈ కథానిక. ముసలి మొగుడు పడుచుపెళ్ళాన్ని ఎలా చిత్రహింసలు పెడతాడో మెటిల్డాలో చెప్పారు. మనిషి మతాన్ని ఎలా వాడుకోగలడో మతము విప్పుతము కథానికలో చెప్పారు. ఒకే మతంలోని చీలికలతో, రకరకాల దేవుళ్ళ పేరుతో ప్రజలు కొట్టుకునే విధానానికి చాలా ఘాటుగా స్పందించారు. .. మీ పేరేమిటి? కథానికలో సంస్కర్త హృదయం కథానికలో ఒక వేశ్యని సంస్కరిస్తానని వేశ్యాలోలుడైన ఓ ప్రొఫెసర్‌ వికృత రూపాన్ని చూపిస్తారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారన్నట్లు వితంతు వివాహాలకు తాను అనుకూలుడై ఉండి కూడా ఆ సమస్యను అల్లరిపాలు చేసాడు. వేశ్యా ఉద్దరణకి అనుకూలుడై ఉండకుండా, ఆ సమస్యనీ నవ్వులపాలు ఎందుకు చేసాడు గురజాడ? అని ఆలోచిస్తే ఆయనకు సమకాలీన సమాజంలో సాగుతూ ఉండిన సంస్కరణోద్యమాల పట్ల గురజాడకు తృప్తిలేదు. సానుభూతి లేదు. ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. ఏది జరిగినా పద్ధతి ప్రకారం పరిపూర్ణంగా జరగాలనే ఆయన అభిలాష. నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల గుండెధైర్యముంది. పీల మనిషైనా! మంచి వ్యక్తిత్వమున్న రచయిత కాబట్టే గొప్ప రచయిత కాగలిగాడు. మరణించి వందేళ్ళయినా మన మనసుల్లో పెరుగుతున్నాడే గాని, మసకబారిపోవడం లేదు. గొప్ప ప్రయోక్త, సంస్కర్త! ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్లో గురజాడ అప్పారావు ప్రముఖ రచయితగా నాటకకర్తగా తన రచనల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన దృష్టి. కన్యాశుల్కం నాటకంలో పాత్రోచిత భాషగా విజయనగరం భాష, యాసలను అందులోనూ కులయాసలను ప్రయోగించిన గొప్ప ప్రయోక్త.ఇకపోతే ఆయన వ్రాసిన ఐదు కథల్లో వ్యవహారిక భాషను ప్రయోగించాడు. అది 'యాస' కాక ప్రామాణికమైన వ్యవహారిక భాష. కందుకూరి వీరేశలింగం పంతులు సామాజిక పరివర్తనం కోసం సాహిత్యాన్ని పరికరంగా వాడుకున్నాడు. సాహిత్యం ప్రయోజనం సమాజాన్ని ప్రక్షాళనం చేయటం అని వీరేశలింగం గుర్తించాడు. సాహిత్యం రూపురేఖలనే ఆయన మార్చేసాడు. అదేమార్గంలో నడిచిన గురజాడ సాహిత్యం ప్రజాజీవితాన్ని మలుపు తిప్పే ఆయుధం అనే దృష్టితో రచనలుచేసాడు. అప్పటికే అచ్చుయంత్రాలు వచ్చాయి. పత్రికా ప్రచురణ పుస్తకాలు అచ్చువేయటం, మధ్య తరగతివాళ్ళు అక్షరాస్యులు వాటిని చదవటం ప్రభావితం కావటం ఆరంభమైంది. కాబట్టి గురజాడ సాహిత్యం అక్షరాస్యులకు అందింది. అతని కన్యాశుల్కం నాటకం ప్రదర్శింపబడి జనరంజకమైంది. వెంటనే గురజాడ సాహిత్యం సమాజ పరివర్తనకు మూలకారకం కాకపోయినా క్ర మంగా అతని సాహిత్యం సమాజప్రక్షాళన ప్రయోజనం బాధ్యతను నిర్వహించింది. వినూతన భావ సంచారానికి కారణమైంది. గురజాడ ఎక్కువ కథలు వ్రాయకపోయినా, వ్రాసిన ఐదు కథల్లోనూ సంఘ సంస్కరణ భావాలను చిత్రించాడు. మూఢనమ్మకాలను విమర్శించాడు. హిందూ ముస్లింల సఖ్యాన్ని ప్రబోధించాడు. అభ్యుదయ రచయితగా మన ముందుకువచ్చారు. గురజాడ తన మొదట కథ ''దిద్దుబాటు'' ను సరళ గ్రాంథికంలో రచించి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చి తిరగ రచించాడు.ఆయనవస్తువు, కథనం, భాష, పాత్రల చిత్రణ పాత్రలకు పేర్లు పెట్టటంలో, వర్ణనల్లో ఆధునికతను చూపాడు. ఒక పాత్రకు 'మెటల్డా' అని ఇంగ్లీషు పేరు పెట్టాడు. సమకాలిక సమాజ స్వభావాన్ని చక్కగా కండ్లకు కట్టేటట్లుగా వాస్తవికంగా తన కథల్లో చిత్రించాడు. అటువంటి ఆధునికమైన సమకాలిక జీవిత చిత్రణలున్న కథల్లో ఒకటి రెండు చోట్ల వర్ణనల్లో నాకు కాళిదాసుని వర్ణల్లోని భావాలు కనపడటం ఆశ్చర్యం కలిగించింది. అయితే గురజాడ సంస్కృతం చదువుకున్నాడన్నమాట అని అనుకున్నాను. ఆయన జీవిత వివరాలు సంక్షిప్తంగా పరిశీలిస్తే బిఏ లో ఆయనకు ఫిలాసఫీ అభిమాన విషయం అయినా రెండో భాషగా సంస్కృతం చదువుకున్నాడు. ఆ కాలంలో ఆ సంస్కృతం సిలబస్‌ గట్టిగానేఉండి వుంటుంది. సంస్కృతాన్ని నేర్చుకునేవాళ్ళు కాళిదాసును కాళిదాసు రఘువంశం, మేఘసందేశాలను చదువుకోవటం సంప్రదాయంగా వున్నదే. వాటిల్లో మేఘ సందేశం శ్లోకాలు వాటిల్లోని వర్ణనలు అతని హృదయానికి హత్తుకున్నాయి. అతని భావనలో మమేకమై నిలిచిపోయాయి. అందుకే ఒకటి రెండు కథల్లో వర్ణనల్లో మేఘసందేశం లోని భావాలను ఉన్నదున్నట్లుగా చెప్పేసాడు. ''మీ పేరేమిటి'' కథలో శాస్త్రులుగారు తమ శిష్యులతో రామ్మూర్తి అనే శిష్యుడు వేసిన తోటకు విహారానికి వెళ్ళారు. పూలు పండ్లతో పచ్చని తోట బ్రహ్మాండంగా ఉంది. ఆ అందమైన తోటలో విహరించటం గురువుగారికి చాలా ఇష్టం. ఆనందం. అక్కడ గురువు శాస్త్రులుగారు తమ అభిమానులైన శిష్యులతో తరచు మీటింగులు పెడ్తుంటారు. గురువుగారు శిష్యులు అట్లా కలుసుకున్నప్పుడు ''స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.'' అంటాడు కథలో కథనం చేసే కథకుడైన శిష్యుడు. ఈ భావ కల్పన మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని నగరాన్ని వర్ణించిన సందర్భంలో కన్పిస్తున్నది. కాళిదాసుకు ఉజ్జయినీ నగరం అంటేచాలా అభిమానం. కాస్త వంకరతోవ అయినా సరే ఉజ్జయినీ నగరాన్ని సందర్శించమని యక్షుడు మేఘంతో అంటాడు. ఏడెనిమిది శ్లోకాల్లో ఉజ్జయినీ నగర వైభవాన్ని వర్ణించాడు కాళిదాసు. ఆ నగరాన్ని శ్రీ విశాల, అవంతి అనికూడా పిలుస్తారు. ఆ అవంతీనగరం స్వర్గవాసులైన జనులు కొంత పుణ్యాన్ని మిగుల్చుకొని భూలోకానికి వెంట తీసుకొని తెచ్చుకొన్న స్వర్గఖండమో అనే విధంగా వుంది అంటాడు కాళిదాసు. ఉజ్జయినిని స్వర్గంగా వర్ణించాడు.కాళిదాసు చెప్పిన ''స్వర్గఖండం'' దిగినట్లుగా ఉంది అన్న భావం గురజాడ హృదయంలో ఉండిపోయింది. ఆ మేఘసందేశ పఠన కాలంలో అతని హృదయంలోని హత్తుకుపోయిన కల్పన ఈ విధంగా ''మీ పేరేమిటి'' కథలో తోట ఒక భూలోకంలో దిగివచ్చిన స్వర్గభంజంగా వుందన్న భావంగా వ్యక్తమైంది. మెటల్డా కథలో మెటిల్డా తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ.. అన్న గురజాడ వర్ణన విద్యుద్దామ స్ఫురిత చకితైర్యత్ర.. లోచనై:...'' అన్న కాళిదాసు ఉజ్జయినీ నగర స్త్రీల కళ్ళ వర్ణనను అనుకోకుండా గుర్తుకు తెస్తుంది. ''సంస్కర్త హృదయం'' కథలో సరళ సొదశను వర్ణనలు ప్రాచీన కవుల వర్ణనల వలె రమ్యంగా వున్నాయి. ఈవర్ణనలు గురజాడ కవి హృదయాన్ని బయటపెడ్తున్నాయి. అతని సౌందర్య దృష్టిని తెలుపుతున్నాయి.

కలెక్టర్ పదవిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?


స్థానిక స్వపరిపాలనా సంస్థలు స్థానిక పలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అనే గాంధీ కలలను సాకారం చేయడానికి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే IVవ భాగంలో పేర్కొన్న వీటికి రాజ్యాంగ బద్ధత లేకపోవడంతో ఆచరణలో సత్ఫలితాలు పొందలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్, నగర పాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల(1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. చారిత్రక నేపథ్యం - రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది. -కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించారు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పిలిచే వారు. - మెగస్తనీస్ కూడా తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలో మున్సిపల్ ప్రభుత్వాల గురించి వివరించాడు. - మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళుల స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధిగాంచింది. మొదటి పరాంతకుని ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బ్యాలట్ బాక్సులుగా ఉపయోగించి స్థానిక సంస్థలకు పాలకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. - మొగలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు. కొత్వాల్‌కు సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు. బ్రిటీష్ కాలంలో.... - మద్రాసు నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు. రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్(1687 ) ద్వారా పన్నుల వసూలు కోసం మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. - బ్రిటీషువారు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. - చార్టర్ చట్టం(1813) ద్వారా స్థానిక సంస్థలకు పన్ను విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. - భారతదేశానికి గవర్నర్ జనరల్(1835-36)గా పనిచేసిన మెట్‌కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించారు. నేడు అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి. - భారత కౌన్సిళ్ల చట్టం(1861) ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించారు. - ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం (1870) ద్వారా భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు. - వైస్రాయ్ లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలను ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ 18మే 1882లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అతని తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, వికాసాలకు మాగ్నాకార్టాగా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా ప్రఖ్యాతి పొందాడు. 1882లో స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం.. - రిప్పన్ తరువాత భారతదేశాన్ని పరిపాలించిన గవర్నరు జనరల్స్ స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి... బెంగాల్ మున్సిపాలిటీ చట్టం (1884) బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం (1885) బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం (1919) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘం నియమించబడింది. అది 1909లో సమర్పించిన నివేదిక కింది అంశాలను పేర్కొంది. అవి.. - దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. - 3 స్థాయిల్లో గల స్థానిక ప్రభుత్వాల సభ్యుల్లో ఎక్కువ మంది ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. - ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకు ఉండాలి. - రాయల్ కమిషన్ సూచనల మేరకే మింటో మార్లే సంస్కరణలు (1909) చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టారు. - స్థానిక స్వయంపాలనను మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల(1919) ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలు చేశాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలూకా బోర్డుల సంఖ్య 584కు చేరింది. - భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం రాష్ర్టాలకు స్వపరిపాలనాధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అధికారులు నామినెట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దుచేశారు. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతిలోకి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డుల్లో రాష్ర్టాలకు పూర్తి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అశోక్ మెహతా కమిటీ బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. దీంతో వాటి పనితీరును సమీక్షించడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి డిసెంబర్ 1977లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 132 సిఫారసులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. సిఫారసులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీ ఏర్పాటుచేసి, గ్రామపంచాయతీలను రద్దుచేసి వాటిస్థాయిలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాలి. -15వేల నుంచి 20వేల జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి. - అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పం చాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. - పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ మంత్రిని నియమించాలి. - పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. -షెడ్యూలు కులాలు, తెగల వారికి జ నాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. - జిల్లా స్థాయి సంస్థల్లో పంచాయతీ రాజ్ అకౌంట్స్ ఆడిట్ జరపాలి. - పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి. - జిల్లా పరిషత్ అధ్యక్షున్ని పరోక్షంగా ఎన్నుకోవాలి. అయితే మండల పరిషత్ అధ్యక్షున్ని పత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఎన్నుకోవచ్చు. -పంచాయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి. - పంచాయతీరాజ్ సంస్థలో అన్ని పదవులకు కాల వ్యవధిని 4 ఏండ్లుగా నిర్ణయించాలి. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ నివేదికను అమలు చేయలేదు. అయితే అశోక్ మెహతా కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ర్టాలు అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్లోని కొన్ని అంశాలను తమ రాష్ర్టాలకు అనుగుణంగా మార్పు చేసుకొని అమలుచేశాయి. నోట్ : బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని అంటారు. - ఆశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగా ఏర్పాటైన(ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక)పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని అంటారు. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ - సిఫారసులు సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాల కలగకపోవడంతో గ్రామ స్వపరిపానలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమ్యే సంస్థాగత ఏర్పాటును సూచించవలసిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ(జాతీయాభివృద్ధి మండలి) 16 జనవరి 1957లో బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను 24 నవంబర్ 1957లో సమర్పించింది. బల్వంత్‌రాయ్ కమిటీ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి1958 జనవరిలో ఆమోదించింది. దీంతో వివిధ రాష్ర్టాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు తగిన చట్టాలు చేశాయి. -1959లో స్థానిక స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964లో నిర్వహించారు. సిఫారసులు -దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు. - స్థానిక సంస్థలకు ప్రతీ ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. -ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్రంగా జరగాలి. - గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి. - జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. -స్థానిక అంశాలకు చెందిన అధికారాలను ఈ సంస్థలకు బదలాయించాలి. - స్థానిక ప్రభుత్వాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. - పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లాపరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి. -గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. నోట్ : దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్(నాగోర్ జిల్లా సికార్‌లో 2 అక్టోబర్ 1959), రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణలో)-మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 11 అక్టోబర్ 1959, 1 నవబంర్ 1959 రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టారు.(అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి)


పార్లమెంటు, సుప్రీం భవనాలకే భద్రత లేదు

గ్ని ప్రమాదాలు సంభవిస్తే రక్షణ కష్టమే తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధికారులకు లేఖ ఢిల్లీ, నవంబర్‌ 29: అత్యున్నత చట్టసభ... సర్వోన్నత న్యాయస్థానం.. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ రెండూ కాలిబూడిద కావల్సిందే. ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తులు, వందలాది మంది సిబ్బంది.. విలువైన గ్రంథాలు.. వేటికీ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేదు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించినా.. రక్షణకు తీసుకున్న చర్యలు లేవు. అదేమిటని ప్రశ్నిస్తే.. ''ఉన్నతాధికారులకు చెప్పాం.. అంతకంటే మేమేమీ చేయలేం..' ఇదీ సమాధానం. ఈ విషయాలన్నీ రోహిత్‌ సభర్‌వాల్‌ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెల్లడయ్యాయి. అగ్నిమాపక దళ అధికారులు రోహిత్‌కు పూర్తి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడంతో కేంద్ర సమాచార కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ జోక్యం చేసుకుని వివరాలు రాబట్టారు. వచ్చిన వివరాలు చూసి కమిషనర్‌ విస్తుపోయారు. ప్రమాదం సంభవిస్తే.. సుప్రీం భవనంలోకి అగ్నిమాపక దళాలు వెళ్లేందుకు మార్గం లేదు. ఇరుకైన ప్రవేశద్వారం, కారిడార్‌ను ఆక్రమించిన అల్మారా లాకర్లు, పనిచేయని స్ర్పింక్లర్‌ బెల్‌, ఏసీ ప్లాంటుకు గ్ని ప్రమాదాలు సంభవిస్తే రక్షణ కష్టమే తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధికారులకు లేఖ ఢిల్లీ, నవంబర్‌ 29: అత్యున్నత చట్టసభ... సర్వోన్నత న్యాయస్థానం.. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ రెండూ కాలిబూడిద కావల్సిందే. ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తులు, వందలాది మంది సిబ్బంది.. విలువైన గ్రంథాలు.. వేటికీ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేదు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించినా.. రక్షణకు తీసుకున్న చర్యలు లేవు. అదేమిటని ప్రశ్నిస్తే.. ''ఉన్నతాధికారులకు చెప్పాం.. అంతకంటే మేమేమీ చేయలేం..' ఇదీ సమాధానం. ఈ విషయాలన్నీ రోహిత్‌ సభర్‌వాల్‌ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెల్లడయ్యాయి. అగ్నిమాపక దళ అధికారులు రోహిత్‌కు పూర్తి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడంతో కేంద్ర సమాచార కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ జోక్యం చేసుకుని వివరాలు రాబట్టారు. వచ్చిన వివరాలు చూసి కమిషనర్‌ విస్తుపోయారు. ప్రమాదం సంభవిస్తే.. సుప్రీం భవనంలోకి అగ్నిమాపక దళాలు వెళ్లేందుకు మార్గం లేదు. ఇరుకైన ప్రవేశద్వారం, కారిడార్‌ను ఆక్రమించిన అల్మారా లాకర్లు, పనిచేయని స్ర్పింక్లర్‌ బెల్‌, ఏసీ ప్లాంటుకు స్ర్పింక్లర్‌ రక్షణ వంటివేమీ లేవు. ఇక పార్లమెంటు భవనం లోపలికి వెళ్లే దారులనూ అల్మారాలతో మూసేశారు. తాత్కాలిక కేబిన్లు కట్టారు. ఎమర్జెన్సీ లైట్లు పనిచేయడం లేదు. ఇలాంటి లోపాలు ఎన్నో ఉన్నాయి. వీటిపై సుప్రీం, పార్లమెంటు భవనాల ఉన్నతాధికారులను హెచ్చరించాలని కమిషనర్‌ శ్రీధర్‌ ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారులకు సూచించారు. వారు ఏమేరకు భద్రత చర్యలు తీసుకున్నారో నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.



RRB Question Papers Answers Previous Year Railway Recruitment


You can easily find RRB Question Paper with answer or solution even you can have RRB recruitment sample 2014| model papers 2014 for your exam preparation. We always try to put last 10 years question papers with solution, if you wont find recruitment previous years question papers with solution or answers then you can request us, or you can check all the RRB recruitment reference books that might help you.
Here You can see, all RRB recruitment or Placement question papers either in pdf file or in text format many of its are in MCQ (Multiple Choice Question Answers), you can download (free) all papers in pdf files, and for RRB Exam Paper in text format , please save this page, goto File menu and Save Page.
If you are Planning to appearing RRB exam then you need to have all or some of the following information, If you could not find here please let us know in our Facebook Page

More RRB Question Papers will be uploaded soon



More Downloads : http://www.jbigdeal.com

AIEEE Previous Year Question Papers With Solution



You can easily find NEET Question Paper with answer or solution even you can have NEET sample 2014| model papers 2014| Mock Test Paper 2014 for your preparation. We always try to put last 10 years question papers with solution, if you wont find NEET Previous years question papers with solution or answers then you can request us, or you can check all the NEET reference books that might help you.
Here You can see, all NEET old question papers either in pdf file or in text for NEET many of its are in MCQ (Multiple Choice Question Answers), you can download (free) NEET exam pdf files, and for NEET text for NEET question paper, please save that page, goto File menu and Save Page.
If you are appearing NEET exam then you need to have all or some of the following information of NEET exam, If you could not find here please let us know in our Facebook Page
NEET Notification or Application form 2014, NEET Admit Card 2014, NEET Syllabus 2014 , NEET Eligibility 2014, NEET exam Date 2014, NEET List of Colleges 2014, NEET Official site, NEET Answer Keys 2014, NEET Counselling Date 2014, NEET Exam Result 2014, NEET Exam Center 2014, NEET Admission News, NEET Seats availability 2014, NEET Coaching Centres, How to crack NEET 2014, Preparation Tips NEET exam 2014, NEET Question Bank or NEET Reference Books or Study Materials of NEET.

 NEET Exam 2014

 NEET UG Online Mock Test FREE

 NEET PG Online Mock Test FREE


 More Downloads : http://www.jbigdeal.com

NEET Previous Year Question Paper Answers UG and PG Medical Entrance Exam



You can easily find NEET Question Paper with answer or solution even you can have NEET sample 2014| model papers 2014| Mock Test Paper 2014 for your preparation. We always try to put last 10 years question papers with solution, if you wont find NEET Previous years question papers with solution or answers then you can request us, or you can check all the NEET reference books that might help you.

Here You can see, all NEET old question papers either in pdf file or in text for NEET many of its are in MCQ (Multiple Choice Question Answers), you can download (free) NEET exam pdf files, and for NEET text for NEET question paper, please save that page, goto File menu and Save Page.

If you are appearing NEET exam then you need to have all or some of the following information of NEET exam, If you could not find here please let us know in our Facebook Page

NEET Notification or Application form 2014, NEET Admit Card 2014, NEET Syllabus 2014 , NEET Eligibility 2014, NEET exam Date 2014, NEET List of Colleges 2014, NEET Official site, NEET Answer Keys 2014, NEET Counselling Date 2014, NEET Exam Result 2014, NEET Exam Center 2014, NEET Admission News, NEET Seats availability 2014, NEET Coaching Centres, How to crack NEET 2014, Preparation Tips NEET exam 2014, NEET Question Bank or NEET Reference Books or Study Materials of NEET.
 NEET Exam 2014

    Pursuant to the Notification published in the Gazette of India Extraordinary dated 21st December, 2010, the Medical Council of India with the approval of the Central Government amended the regulations on Graduate Medical Education 1997 and made provision for a Single Eligibility cum Entrance Examination, namely, National Eligibility cum Entrance Test (NEET) for admission to MBBS Course in each academic year.
The Air Prevention and Control of Pollution Act came into force in
(1) 1975
(2) 1981
(3) 1985
(4) 1990
Answer (2)
Sol. Air prevention and Control of Pollution protection act – 1981  Environmental protection act– 1986  Water (Prevention and Control of Pollution) act – 1974
Global warming can be controlled by
(1) Reducing deforestation, cutting down use of fossil fuel
(2) Reducing reforestation, increasing the use of fossil fuel
(3) Increasing deforestation, slowing down the growth of human population
(4) Increasing deforestation, reducing efficiency of energy usage
Answer (1)
Sol. Reducing deforestation, cutting down use of fossil fuel results into reduction into one of the green house gas,

Infection of Ascaris usually occurs by
(1) Drinking water containing eggs of Ascaris
(2) Eating imperfectly cooked port
(3) Tse-tse fly
(4) Mosquito bite
Answer (1)
Sol. Infection of Ascaris occurs by contamination of food and water containing eggs of Ascaris.
Download NEET (UG) Question Papers 2013 in English Solution

AP TET & TRT 2014 New Exam Pattern











Searches related to aptet study material in telugu pdf  ap tet model papers in telugu pdf  aptet study material in english  aptet study material free download  aptet study material hindi  aptet 2013aptet study material in telugu pdf,ap dsc recruitment schedule  ap dsc merit list 2012  ap dsc 2014 ap dsc 2014 notification  ap dsc 2014 results  ap dsc 2014 hall tickets  ap dsc 2014 key  ap dsc results 2012 with marks,Searches related to APTET 2014 New Exam Pattern  aptet exam syllabus  aptet exam hall ticket 2014  aptet exam 2014  aptet exam application form download  aptet exam material  aptet exam question paper 2014aptet exam fee  aptet exam date

Download the DSC Question Papers With Answer Solution Keys for Secondary Grade Teacher ,


Download the AP DSC SGT , LP ,SA , PET Previous Question Papers With Answers Solutions from the Bellow Table ....

Name of Question Paper and ProviderQuestion Paper Answer Key 
Sakshi Education DSC- 2012 SA English Question Paper With Key for TET cum TRT Question Paper Answers 
Sakshi Education DSC- 2012 SA MATHS Question Paper With Key for TET cum TRTQuestion Paper Answers
Sakshi Education DSC- 2012 SA Physical Science Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Biology Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Social Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Hindi Question Paper for TET cum TRTQuestion Paper  -----
Sakshi Education DSC- 2012 SGT Question Paper with Key for TET com TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Telugu Question Paper With Key for TET com TRTQuestion Paper Answers

Eenadu Prathibha Provide AP DSC Old Question Papers With Answer Solutions 2014 DSC Examinations ....
Name of Question Paper with Answer Keys and ProviderDownload Link
Eenadupratibha DSC- 2012 SA English Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA MATHS Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Physical Science Question Paper With KeyDownload
Eenadupratibha DSC- 2012 SA Biology Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Social Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Hindi Question Paper Download
Eenadupratibha DSC- 2012 SGT Question Paper with Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Telugu Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012  Telugu Pandit Question Paper With Key for TET cum TRTDownload
Download the DSC 2008 Question Papers With Answer Solution Keys for Secondary Grade Teacher , Language Pandit ,School Assistant and Physical Education Teacher Posts ....
DSC 2008 SGT Question Paper & Keys for TET cum TRTDSC 2008 SA Question Paper & Keys for TET cum TRT


Followers