కాకతీయులు - పరిపాలనాంశాలు Telangana History


కాకతీయులు సంప్రదాయ రాజరికం అమలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో అంటే తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమిస్తుంది. రాజులకు ప్రజా శ్రేయస్సు, ప్రజలకు రాజులయెడల అనురక్తి, కలిగించేటట్లు ఎలా పరిపాలన చేయాలో, కాకతీయుల నుంచే కన్పిస్తుంది.


ఏ రాజులైనా నేర్చుకోవాల్సిన అంశాలు?


-ముఖ్యంగా కాకతీయులు ప్రజల్లో జాతీయభావం, సమైక్య దృష్టి, దేశాభిమానం, పెంపొందించాల్సిన అవసరం ఉందని గ్రహించిన తొలి రాజులు. కాకతీయ సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా తీర్చిదిద్ది, అనితర సాధ్యమైన రీతిలో పాలించారు.

పాలనలో గమనించాల్సిన విషయాలు


-రాజ ముద్ర: వరాహ లాంఛనం- వరాహాన్ని కాకతీయులు తమ రాజముద్రగా ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం?

-హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేసినప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. అలాగే భూమిని రక్షించాలనే ఉద్దేశంతో కాకతీయులు వరాహాన్ని రాజలాంఛనంగా చేసుకున్నారు.

-గరుడ ధ్వజం: అంటే వారి జెండా మీద గరుడ పక్షి బొమ్మ ఉండేది. (గరుడ ఎంత ఎత్తులో వెళ్తున్నా భూమిపై ఉన్న చిన్న సూదిని కూడా గుర్తించగలిగే శక్తి గరుడ పక్షికి ఉంది. ప్రజల సమస్యలేంటో తెలుసుకొని పరిపాలించే శక్తి ఒక్క కాకతీయులకే సాధ్యం)

-విశాల ప్రపంచంలో అనంత కాలగమనంలో జన్మించిన కోట్లాది స్త్రీలల్లో అఖండ మణిద్వీపం రుద్రాంబ (రుద్రమదేవి మహారాజు, మొట్టమొదటి హిందూ సామ్రాజ్ఞి)ను అందించిన ఘనత కాకతీయలదే.

-(హిందూ రాజవంశాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులది).

-ప్రథమంగా ఒక వేదికపై రెండు సింహాసనాలు వేసుకొని పాలించడం, దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయ వంశంలోనే జరిగింది.

-మంత్రిమండలి: రాజ్యక్షేమం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేయడం, రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది.

-భట్టారక నియోగాధిపతి: సమర్థ్దులైన మంత్రుల ఎంపికలో కీలకపాత్ర పోషించేదిగా శ్రీనీలకంఠశాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి, గులాం యాజ్దానీ, సోమశేఖర శర్మ, సింథియా తాల్‌బోట్ (అమెరికా) మొదలైన వారు కాకతీయుల పాలనపై స్పష్టమైన అభిప్రాయాలు తెలిపారు.
రాజరిక సిద్ధాంతం: కాకతీయుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. రాజుకు అసమానమైన అధికారాలు ఉండేవి.

-హిందూ ధర్మశాస్ర్తాలను అనుసరించి రాజనీతి జరిగింది. యాజ్ఞవల్కుని న్యాయస్మృతిని కేతన, విజ్ఞానేశ్వరీయం పేరుతో తెలుగులో అనువదించాడు.(విజ్ఞానేశ్వరుడు మితాక్షరి పేరుతోయాజ్ఞవల్కస్మృతికి వ్యాఖ్యానం రచించెను. దానిని తెలుగులో కేతన అనువదించెను. ఇది తెలుగులో వచ్చిన తొలి న్యాయశాస్త్రం. శిక్షాస్మృతి, ఇది భారతదేశంలో మనుస్మృతి, యజ్ఞవల్కస్మృతి, పరాశస్మృతి, నారదస్మృతి మొదలైనవి. లీగల్ గ్రంథాలు, శిక్షాస్మృతులు రచించిరి. తెలుగులో తొలిసారిగా కేతన కాకతీయుల కాలంలో రచించడం గర్వకారణం)

-రాజనీతిపై కాకతీయుల కాలంలో స్వయంగా ప్రతాపరుద్రుడు -1 నీతిసారం రచించెను. ఇంకనూ బద్దెన (సుమతిశతకం) నీతిశాస్త్రముక్తావళి, మడికి సింగన సకలనీతి సమ్మతం మొదలైనవి రచించెను.


కాకతీయుల రాజ్య విభజన

రాజ్య విభజన: కాకతీయులు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని నాడులుగా విభజించారు. నాడులను తిరిగి స్థలాలుగా విభజించారు. స్థలాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. ఒక స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉంటాయి. వాడి భూమి, సీమ అనే పదాలు నాడు అనే పదానికి సమానార్థాకాలు. పన్నిద్దరు ఆయంగార్లు అని అంటారు. (ఆయం అనగా పొలం. గ్రామంలో కొంత పొలం(ఆయం) వీరికి ఇవ్వబడుతుంది. వీరికి జీతాలుండవు. రాజు ఈ విధంగా ఇచ్చిన దానిపై (ఆయం) పన్ను కట్టనవసరం లేదు. అంతేకాకుండా గ్రామంలో పండిన పంటలో కొంతభాగం ఆయంగార్లకు ఇస్తారు)

-1. కరణం 2. రెడ్డి 3. తలారి 4. పురోహితుడు 5. కమ్మరి 6. కంసాలి 7. వడ్రంగి 8. కుమ్మరి 9. చాకలి 10. మంగలి 11. శెట్టి 12. చర్మకారుడు

-పై వారందరూ పన్ను మినహాయింపు పొందిన పొలం కల్గియున్నారు. కాబట్టి ఆయంగార్లుగా పిలవబడ్డారు.

నాయంకర విధానం 


-కాకతీయుల పరిపాలన ముఖ్యంగా జాగీర్దారీ లేదా భూస్వామ్య వ్యవస్థ (ప్యూడలిజం)పై ఆధారపడి ఉంది. వీరు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నాయంకర విధానం అని అంటారు. రాజ్యాన్ని అనేక రాష్ర్టాలుగా విభజించి వాటికి పరిపాలనాధిపతులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. వీరిని నాయంకరులు అని అంటారు. వీరు ఎక్కువగా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కులాలకు చెం దినవారే.

-ఈ నాయంకరులు చక్రవర్తి (రాజు) నుంచి భూములను పొంది వాటి నుంచి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పొషించి, యుద్ధసమయాల్లో చక్రవర్తికి తోడ్పడేవారు. సాధారణంగా రాజ్యంలోని దాదాపు నాల్గోవంతు భూమి ఈ నాయంకరుల ఆధీనంలో ఉం డేది. కాకతీయులు ప్రవేశపెట్టిన ఈ నాయంకర విధానం తర్వాత విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెంది ఆంగ్లేయ రాజ్య నిర్మాణం వరకు అవిచ్ఛిన్నంగా వర్ధిల్లింది.


పరిశ్రమలు


-పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో 20కి మించి వస్ర్తాలను గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో చిత్తరువులు రాసే 1500 ఇండ్లు ఉన్నాయని. ఏకామ్రనాథుడు రాశాడు. పాల్కురికి బసవపురాణంలో 50 రకాల వస్ర్తాల పేర్లును పేర్కొన్నాడు. కొన్ని ముఖ్యమైన పరిశ్రమల పేర్లు...
1. నిర్మల్ - కత్తుల పరిశ్రమ -ఇక్కడి కత్తులు సిరియా దేశానికి ఎగుమతి అయ్యేవి.
2. గోల్కొండ - వజ్రాల పరిశ్రమ - ప్రపంచంలోనే అగ్రస్థానం - తర్వాత గొల్కొండ రాజ్యానికి మార్పు
3. ఓరుగల్లు - రత్నకంబళ్లు తివాచీలు, సువాసనలు ఇచ్చే బియ్యం
4. చండూరు - కంచు గంటలు, పాత్రలు, పల్లాలు (పల్లెములు)
5. నర్సాపురం - నౌకాపరిశ్రమ. ఏకైక నౌకానిర్మాణపరిశ్రమ

-ఇంకనూ పారిశ్రామిక రంగంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అనేక విధాల వస్ర్తాలు వాడుకలో ఉన్నాయి. సన్నని నూలు వస్ర్తాలు, అద్దకపు వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఎగుమతులతో ఆసియాలోనే భారతదేశానికి, కాకతీయ రాజ్యానికి విదేశీ ఆదాయం ఎక్కువగా వచ్చేది. దీంతో తుర్కష్కులకు కంటగింపు అయ్యెను.

-కాకతీయుల సముద్రవ్యాపారం విశేషంగా వృద్ధిచెందుట వల్ల నౌకా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కాకతీయుల ముఖ్యమైన నౌకా కేంద్రం మోటుపల్లి. నేడు అది ప్రకాశం జిల్లాలో ఉంది. (క్రీడాభిరామంలో దేశీ, విదేశీ వస్త్ర వ్యాపారం గురించిన వివరాలు ఉన్నాయి)
కృష్ణపట్నం,మోటుపల్లి, మైసోలియా, ఘంటసాల నాటి ప్రధాన ఓడరేవులు. సుగంధ ద్రవ్యాలు, దంతవస్తువులు, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ప్రాం తంలో గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. సముద్రపు దొంగలను అణిచివేసెను.

ముఖ్యమైన అధికారులు


-అష్టాదశ తీర్థులు - 18 మంది అధికారులు (మడికి సింగన గ్రంథంలో వివరాలు కలవు)
-మౌర్యుల కాలంలో ప్రజా అధికారులను తీర్థులు అనేవారు.
-నగరి శ్రీకావళి: అంతఃపురాన్ని ఎల్లవేళలా కాపాడే రక్షకుడు.
-భహత్తర నియోగాధిపతి: 72 శాఖలకు పై అధికారిగా పనిచేసేవారు.
-ఆయంగార్లు: 12 మంది. వీరినే పన్నిద్దరు ఆయంగార్లు అంటారు.

ముఖ్య ఉద్యోగులు


- తలారి - గ్రామ రక్షకుడు
--కరణం - గ్రామ లేఖకుడు
-బోయ - గ్రామ సేవకుడు
- సంధి విగ్రహీ - విదేశాంగ మంత్రి



ముఖ్యమైన పన్నులు


1. తోటపై తోంఘ్ట పన్ను
2. పచ్చిక బీళ్లపై పుల్లరి పన్ను వసూలు చేసేవారు. పన్ను వసూలు చేయు అధికారాలను కాలకాండు అంటారు.
3. దశబంద ఇనాము: 1/10 వంతు చెరువుల కింద వ్యవసాయం చేసే రైతులు చెల్లించాలి
4. ఇల్లరి: గృహాలపై విధించే పన్ను దక్షిణ భారతదేశంలోనే కాకతీయుల కాలంనాడు ఎక్కువ పన్నులు విధించబడెను.
5. పుట్టిపహండి: ధనరూపంలో చెల్లించే పన్ను
6. పుట్టి కొలుచు: ధాన్య రూపంలో చెల్లించే పన్ను
7. మగము: వర్తకుల నుంచి భూయజమానులు వసూలు చేయు పన్ను
8. సింగినాదం- హెచ్చరికలు చేసేవార్కి చెల్లించు పన్ను

ముఖ్యమైన రవాణా మార్గాలు


1. ఓరుగల్లు నుంచి మంథెన వరకు
2. బళ్లారి నుంచి చిత్తూరు వరకు
3. రాయచూర్ నుంచి కొలనుపాక వరకు
4. బీదర్ -కొలనుపాక, కళ్యాణి - కొలనుపాక వరకు
5. బీదర్ - పటాన్‌చెరు - గోల్కండ వరకు
6. వరంగల్ నుంచి వాడపల్లి వరకు ప్రధానమార్గాలుగా చెప్పవచ్చును.


ముఖ్యమైన నాణేలు


-గద్వాణం : బంగారు నాణెం
-రూకము: వెండి నాణెం
- అన్నెము : రాగి నాణెం
-తార : వెండినాణెం
-నాణెల గురించి బాపట్ల శాసనంలో వివరించబడెను. తర్వాత 18వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశంలో పోర్చుగీసులు క్రుజుడో నాణెం ప్రవేశపెట్టిరి. దాంతో గద్వాణం ప్రస్తుతం డాలర్ ముందు రూపాయిలా బక్కచిక్కి పోయింది.

భూమి విభజన


1. వెలిమ చేను: మెట్టభూమి, వర్షాధార భూమి, (పన్నులు తక్కువ)
2. నీరు భూమి: పల్లపు ప్రాంతం, మాగాణి భూమి (పన్నుల భారం ఎక్కువ)
3. తోట భూమి : ఉద్యానవనాలు, తోటల భూములు (2 లేదా 3 సంవత్సరాల కొకసారి పన్నుల విధింపు)
కోల/గడ: 1. భూమిని కొలుచు సాధనం. అంటే ఇది 32 జానలు కలిగి ఉండును.
2. మర్తురు : 50 నుంచి 100 సెంట్ల
భూమిని మర్తురు అనేవారు



సైన్య విధానం:


కాకతీయ రాజులు అపారమైన సైన్యాన్ని పోషించారు. వీరు చతురంగ బలాలను కలిగిఉన్నప్పటికీ రథ బలానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వలేదు.
1. అత్యధిక సంఖ్యలో కాల్బలం (సైనికులు) -
9 లక్షలు
2. అశ్వబలం (గుర్రాలు) - 20 వేలు
3. గజబలం (ఏనుగులు) - 100




సైన్యాధిపతులు:


1. జాయపసేనాని - గజసేనాని - గణపతిదేవునికి
2. మారయ - అశ్వసేనాని - ప్రతాపరుద్రునికి

బిరుదులు పొంది ఉన్నారు. నాయంకరుల సైన్యం కంటే చక్రవర్తుల సైన్యం ఎక్కువగా ఉండేది. కాకతీయ వీరులు కత్తిసాములో జగత్ ప్రసిద్ధులు. రాజులు ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు గ్రామాలను బహుమానంగా ఇచ్చుటయే గాక...
1. కోట గెల్పట్టు
2. ద్వీపల ముంతక
3. వెలనాటి ధూషక వంటి బిరుదులు ఇచ్చి గౌరవించేవారు.
Dr.Murali


యూజీసీనెట్ - జూన్ 2015 UGC NET 2015


దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్(నెట్) నోటిఫికేషన్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ప్రతి ఏడాది నెట్ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు ఉంటాయి. అయితే ఈ ఏడాది 2015 జూన్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. నెట్ పరీక్షలు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) కోసం నిర్వహిస్తారు.



నోటిఫికేషన్ విడుదల..


- యూజీసీనెట్ పరీక్షను గత ఏడాది డిసెంబర్-2014 నుంచి సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 84 విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సుమారు 7 నుంచి 8 లక్షల మంది హాజరవుతారు. తెలంగాణలో 22-26 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తారు.

- అర్హతలు: పీజీలో సంబంధిత అంశంలో కనీసం 55 శాతం మార్కులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. పీజీ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.

-వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు జూన్ 1, నాటికి జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యు అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్‌షిప్) కోసం వయోపరిమితి లేదు.

దరఖాస్తు చేయడం ఎలా ?


పరీక్షకుదరఖాస్తులు చేసేవారు www.cbsenet.nic.in లాగిన్ కావాలి. ఇందులో దరఖాస్తులు నింపడానికి అభ్యర్థి మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి. ఒక పాస్‌వర్డ్‌ను మనం ఎంపిక చేసుకోవాలి. వాటి ద్వారా ఫాంను పూర్తిచేయాలి. పూర్తిచేసిన దరఖాస్తు అనంతరం చలాన్ వస్తుంది. చలాన్‌ను సిండికేట్ బ్యాంకు /కెనరా/ ఐసీఐసీఐ బ్యాంకుల్లో చెల్లించాలి. లేదా ఆన్‌లైన్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. దీనికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. ఫీజులు చెల్లించిన తర్వాత దరఖాస్తులలో ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తును సమర్పించాలి. అనంతరం ఒక కాపీని ప్రింట్ తీసుకోవాలి.

పరీక్షా కేంద్రాలు..


యూజీసీనెట్ పరీక్షను 84 విభాగాలకు నిర్వహిస్తారు. 89 నగరాలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రం నుంచి 22 నుంచి 26 వేల మంది పరీక్షలు రాస్తారు. హైదరాబాద్‌లో 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. గత ఏడాది హైదరాబాద్‌లో 22474 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. ఇందులో 16141 మంది పరీక్షలు రాయగా 572 మంది అర్హత సాధించారు.


మార్పులు.. చేర్పులు..


యూజీసీనెట్ పరీక్ష 2015 జూన్‌కు సంబంధించి పలు మార్పులు చేశారు. దరఖాస్తుల ఫీజులు పెంచారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రింట్ దరఖాస్తులు సంబంధిత కో ఆర్డినేటర్ సెంటర్‌లో సమర్పించాల్సిన అవసరం లేదు. గతం లో అడ్మిట్‌కార్డు ఆధారంగా పరీక్ష హాల్‌టికెట్ అందించేవారు. కానీ నేడు హాల్‌టికెట్స్, పరీక్షా కేంద్రాల వివరాలు పరీక్షకు 15 రోజుల మందు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

పరీక్ష సమయాలు.. విధానం


మొదటి పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ పేపర్ ఉదయం 9.30 నిమిషాల నుంచి 10.45 వరకు నిర్వహిస్తారు. అనంతరం పేపర్-2లో 10.45 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మూడో పేపర్ 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌లో బాల్ పాయింట్ పెన్‌తో పరీక్షలు రాయాలి. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఏ, బీ, సీ, డీలుగా ఉంటాయి. వాటిలో ఒకటి సమాధానంగా గుర్తించాలి.

పరీక్షలు.... ఫలితాలు


జూన్-2015 పరీక్షను జూన్ 28న నిర్వహిస్తారు. నెట్ పరీక్షలు ముగిసిన వెంటనే అక్టోబర్ చివరివారంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఆయా విభాగాలు, కేటగిరిల వారీ గా ఫలితాలు ఉంటాయి.

ఎంపిక ఎలా చేస్తారు ?


ug-cet-list

యూజీసీ నెట్ పరీక్ష నిబంధనల ప్రకారం మూడు పేపర్లలో అర్హత సాధించాలి. మొదటి పేపర్ (జనరల్)లో అర్హత సాధిస్తేనే మిగత రెండు పేపర్లు మూల్యాంకనం చేస్తారు. మొత్తం మూడు పేపర్లలో టాప్ 15 శాతం మందిని అర్హత సాధించినట్లుగా గుర్తిస్తారు. ఇందులో 5 శాతం టాపర్స్‌ను జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు.


ఎంపిక ఎలా చేస్తారు ?

యూజీసీ నెట్ పరీక్షకు అర్హత మార్కులు సంబంధిత పేపర్లలో క్వాలిఫై కావాలి. అనంతరం టాప్‌లో నిలిచిన 15 శాతం మందిని ఎంపిక చేసి, విభాగాలు, కేటగిరీలు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్) వారీగా 6 నుంచి 7 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు.
పోటీ అధికంగా ఉన్న విభాగాలు
యూజీసీ నెట్ పరీక్షకు కొన్ని విభాగాలలో పోటీ అధికంగా ఉంది. వీటిలో ఆర్థికశాస్త్రం, ఎంబీఏ, ఇంగ్లీష్, కంప్యూటర్‌సైన్స్, కామర్స్, తెలుగులో పోటీ అధికంగా ఉంటుంది. ఇతర భాషల వారు జపనీస్, అస్సాం లాంటి కోర్సులకు తక్కువగా పోటీ ఉంటుంది.
 ఫెలోషిప్‌లు..
యూజీసీ నెట్ అర్హత సాధించడం ద్వారా అభ్యర్థులు పలు ఫెలోషిప్‌లు పొందవచ్చు. వాటిలో జేఆర్‌ఎఫ్ సాధించినవారికి రూ.25 వేలు అందిస్తున్నారు. సీనియర్ జేఆర్‌ఎఫ్ రూ.30వేలు అందిస్తున్నారు. కంటిజెన్సీల రూపంలో రూ.50వేలు అదనంగా పొందవచ్చు. ఇతర ఫెలోషిప్‌లలో కూడా నెట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. పలు రకాల ఫెలోషిప్‌లకు అర్హతలలో ఒకటిగా ఉంటుంది.
నెట్‌తో ఉపయోగాలు
నెట్‌తో పలు ఉపయోగాలు ఉన్నాయి. జేఆర్‌ఎఫ్ పొందడంతో పాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు అర్హత పొందవచ్చు. పీహెచ్‌డీ ప్రవేశాలలో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా పలు ఫెలోషిప్‌లలో కూడా వీటికి అధిక ప్రాధాన్యత, మార్కులు ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్ లెక్చరర్స్‌కు పదోన్నతులకు అవకాశం ఉంది. ప్రిన్సిపల్ పోస్టులలో కూడాదీనికి ప్రాధాన్యత ఇస్తారు.
ఫిర్యాదులు.. సమస్యల నివేదన
 యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన వివరాలు www.cbseugcnet.nic.inలో గాని, ఫిర్యాదుల కోసం net@cbse.gov.inలోగాని, ఫ్యాక్స్ నెం 0120-2427 772లోగాని, ఫోన్ నంబర్లు 70423 99524, 70423 99525 నెంబర్లు పనిచేస్తాయి.
ముఖ్యమైన తేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మే 15
-పరీక్షతేదీ: జూన్ 28
-వెబ్‌సైట్: www.cbsenet.nic.in
-పరీక్ష ఫీజు: జనరల్ రూ. 600/, బీసీ అభ్యర్థులకు రూ.300/-. ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులకు రూ.150.
పారదర్శకంగా పరీక్షలు
 నెట్ అర్హతతో విద్యార్థులు పలు రకాల ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థులు నెట్ పరీక్ష ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. పరీక్షలను హైదరాబాద్ కేంద్రంలో ఎక్కువగా రాస్తుంటారు. పరీక్ష రాసే అభ్యర్థులను బట్టి కేంద్రాలు నిర్ణయిస్తాం. నెట్‌కు దరఖాస్తులు చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా తప్పులు చూసుకోవాలి. ఫొటో ఆప్‌లోడ్‌లో జాగ్రత్తలు అవసరం. దరఖాస్తులు చేసేటప్పుడు అభ్యర్థి తప్పనిసరిగా ఉం డాలి. లాగవౌట్ చేయకపోతే ఫొటోలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఫొటో, సంతకంలో ఏదైనా తప్పులు దొర్లితో వెబ్‌సైట్‌లో ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు.

నెట్ ప్రిపరేషన్ విధానం


నెట్... ఏటేటా క్రేజ్ పెరుగుతున్న జాతీయస్థాయి పరీక్ష. రీసెర్చ్ కోసం కొందరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం మరికొందరు దీన్ని రాస్తారు. 84 విభాగాల్లో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్ -1:

-దీనిలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 ప్రశ్నలకు జవాబు గుర్తిస్తే సరిపోతుంది.

-అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
-ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు.

ఏ ప్రశ్నలు ఇస్తారు?


ఈ పేపర్‌లో మొత్తం 10 విభాగాలు ఉన్నాయి. అవి టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్, రీడింగ్ కాంప్రెహన్షన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉంటాయి.

- బోధనలో ఉపయోగపడే పద్ధతులు, టెక్నాలజీలను ఎంత ప్రతిభావంతంగా ఉపయోగించుకోగలరు? ఆలోచన ప్రక్రియలో అభ్యర్థి సామర్థ్యం ఎలా ఉంది? తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. విద్యావ్యవస్థపై, పర్యావరణంపై ప్రశ్నలు ఉంటాయి.

-మనోవిజ్ఞానశాస్త్రంలోని నూతన సిద్ధాంతాలు, బోధనాభ్యసన ప్రక్రియలో మార్పులు, నిర్మాణాత్మక సిద్ధాంతం, బోధనలో ఉపాధ్యాయ, విద్యార్థి పాత్రలపై, శిశుకేంద్రిత విద్య, నిరంతర సమగ్ర మూ ల్యాంకనం వంటి అంశాలపై అవగాహన చాలా ముఖ్యం. వీటిపై అనువర్తిత ప్రశ్నలు వస్తాయి. పరిశోధన పద్ధతుల ప్రశ్నలు మౌలిక భావనలనే అడుగుతున్నారు
-ఆధునిక సమాచార సాధనాలు, ప్రసార సాధనాలు, కంప్యూటర్, నెట్, సోషల్‌నెట్‌వర్కింగ్‌ల ప్రభావం బోధనాభ్యసన పరిశోధన ప్రక్రియలో ఎలా ఉపయోగపడగలవో కూడా తెలుసుకోవాలి.

-5, 6, 7 యూనిట్లు అభ్యర్థి అర్థమెటిక్, రీజనింగ్ సామర్థ్యానికి సంబంధించినవి. వీటి గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇవి పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. వీటిపై పట్టుసాధిస్తే కచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. అంటే 30 మార్కులు మీకు వచ్చినట్లే.

-మరో ముఖ్యాంశం గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీటి నుంచి లేదా వీటిలో వచ్చిన ప్రశ్నల మాదిరి ప్రశ్నలు కనీసం 20 శాతం రావడానికి ఆస్కారం ఉంది. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలు, జవాబులు యూజీసీ సైట్‌లోఉంటాయి.

పేపర్ 2,3 ప్రిపరేషన్


-ఇవి అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి.

-పేపర్ 2లో 100 మార్కులు (50 ప్రశ్నలు, 2 మార్కులు చొప్పున)

-పేపర్ 3లో 150 మార్కులు (75 ప్రశ్నలు, రెండు మార్కుల చొప్పున)

-ప్రస్తుతం మూడు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మూడు పేపర్లను ముఖ్యమైనవిగానే భావించాలి.

-పేపర్ 2,3లో పీజీ స్థాయిలో సిలబస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

-పేపర్ -2 కంటే పేపర్ 3లో ప్రశ్నల కఠినత్వ స్థాయి ఎక్కువగా ఉంటుంది.

-పేపర్ 2లో కేవలం ప్రాథమిక భావనలు, వాస్తవాలు,వాటి మధ్య సంబంధాలపైనే ఉంటాయి.

-రెండుపేపర్ల సిలబస్ ఒకటే అయినా పేపర్ 3లో అంశాలు పేపర్ 2లోని అంశాలకు విస్తరింపుగా ఉంటాయి.
-సిలబస్‌లోని ప్రతి అంశాన్ని లోతైన అవగాహనతో చదివితే నెట్‌లో విజయం తథ్యం.

అర్హత మార్కులు


జనరల్ అభ్యర్థులు మొదటి పేపర్‌లో 40 శాతం, రెండో పేపర్‌లో 40 శాతం, మూడో పేపర్‌లో 50 శాతం మార్కులు అర్హత మార్కులుగా నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు వరుసగా 35, 35, 40 శాతం మార్కులుగా అర్హతగా నిర్ధారించారు. మొత్తం మూడు పేపర్లకు గాను 350 మార్కులు ఉంటాయి.


Tags:UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result, UGC NET- JUNE 2015 - National Eligibility Test (NET)UGC NET 2015 Notification, Online Application Form, Exam UGC NET 2015 Exam dates, Syllabus, Application Form UGC NET June 2015 Notification, Latest Updates, Exam Alerts UGC NET 2015 Searches related to UGC NET  june 2015  ugc net 2015  csir  ugc net 2015 notification  ugc net june 2015  ugc net answer key  ugc net syllabus  ugc net admit card 2015 ugc net result

Manabadi inter 2nd year Results

 



inter results  manabadi inter 2st year supplementary exam results  manabadi inter 2nd year results  manabadi inter results vocational  schools9  manabadi results  manabadi inter results 2015  manabadi inter results ssc  manabadi inter results 2015 second year manabadi inter second year results  manabadi  check inter second year results  inter second year results marks  inter second year results 2015 name wise  manabadi inter second year results 2015  inter second year results 2015 with marks  inter second year results 2015

Deecet 2015 Notification, Online Application, Syllabus TTC 2015

Deecet 2015 -- Notification, Online Application, Syllabus
Deecet 2015 notification will give in last week of April, and exam may conduct in the month of June. Last year deecet 2014 conducted on June 15. After completion of online application process of deecet 2015 all are waiting for hall tickets download.

Examination Centers for DEECET 2015:

DEECET 2015 shall be conducted in all the 23 Districts of the AP and Telangana. Candidate can choose any District of his choice for examination center. However, when the capacity of any particular District gets exhausted that particular District will not be displayed in the list of examination centers given in the online application form. In such case the candidate has to choose another District of his/her choice from the remaining list available for examination centre.

DEECET 2015 shall be conducted in all the 23 Districts of the AP and Telangana. Candidate can choose any District of his choice for examination center. However, when the capacity of any particular District gets exhausted that particular District will not be displayed in the list of examination centers given in the online application form. In such case the candidate has to choose another District of his/her choice from the remaining list available for examination centre.

Educational Qualifications:

I. The candidate who passed or appeared for the 10+2  final Examinations (qualifying examination) or its equivalent are eligible to appear for the entrance test. But they should have passed the qualifying examination by the time of admission.

II. The candidate should have secured 45 percent of marks in aggregate in qualifying examination. The minimum percentage of marks in the case of Scheduled Caste, Scheduled Tribe and Physically Challenged candidates shall be 40 percent.
 
Note: The candidates who passed Intermediate examination with vocational course(s) are not eligible.

Qualifying marks in deecet 2015 / dietcet 2015 :

Candidates belonging to “OC” and “BC” communities shall secure at least 35 percent marks in DEECET 2015. However there shall be no minimum qualifying marks in respect of SC/ST candidates.

How to Apply for DEECET 2015 Exam :

Applicants must fill online application through official website of DEECET i.e http://dietcet.cgg.gov.in.Fill the application with required details in the blanks provided there. You can also download information bulletin free of cost from the official website. Detailed procedure how to apply/ fill the application is given in the Information Bulletin. Don’t do any mistakes while filling online application, whatever  give data in the application, DEECET 2015 hall tickets shall be dispatched with the same date. Once the Hall ticket will be dispatched no edit or change of date will be allowed.
 
 

DEECET web Site



Deecet 2015 -- Notification, Online Application, Syllabus D.Ed Admission Notification 2015-2016, ded colleges list, Online application Form 2015, How to apply, Deecet 2015 Hallticket Download, web DEECET D.Ed Web Counseling Phase 3 left over seats admissions procedure already done from 10 to 12 March 2015. D.Ed T.T.C; Director Of Govt D.Ed AP 1st Year Paper-1 Dec 2014 Exam ... 23.4.2014 | D.Ed T.T.C; TTC 42 Days Summer Training Course Notification

గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం... 9నెలల గర్భిణి 5కి.మీ పరుగు


కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కి చెందిన కామారాపు లక్ష్మి అనే తొమ్మిది నెలల గర్భిణి 30 నిమిషాల 20 సెకన్లలో 5 కి.మీ పరుగు పూర్తి చేసి తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు 5 కిలోమీటర్ల పరుగు చేయడం వల్లనే సుఖ ప్రసవం జరిగిందని, రెండో కాన్పు కూడా సుఖ ప్రసవం కోసం 5కిలో మీటర్లు పరుగు చేపట్టి గిన్నిస్‌ బుక్‌లో పేరు నమోదు కోసం ప్రయత్నించినట్లు లక్ష్మి తెలిపారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌ బృందం, వైద్యులు, క్రీడా సంఘాల సమక్షంలో లక్ష్మి 5కి.మీ పరుగు పూర్తి చేశారు. అనంతరం లక్ష్మిని తెలుగు బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు సత్కరించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు వివరాలు అందజేయనున్నట్లు తెలిపారు.


నెట్ స్వేచ్ఛ


ఇంటర్‌నెట్ సమానత్వ వేదికగా ఉండాలంటూ లక్షలాది మంది నెటిజన్లు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయి)కి తమ అభిప్రాయాలు వెల్లడించడం ప్రజల్లో పెల్లుబికిన చైతన్యానికి సూచన. ఇప్పటి వరకు ఇంటర్‌నెట్ ఎటువంటి అడ్డు లేకుం డా సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగపడుతున్నది. ఏ సైట్, ఎవరు యూజ ర్, ఏ సమాచారం అనే దానితో సంబంధం లేదు. చిరు వ్యాపారం చెట్టంత ఎదగడానికి, సృజనాత్మకత వెల్లివిరియడానికి ఇంటర్‌నెట్ వేదికయింది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు చిన్నగా మొదలై, భారీ సంస్థలుగా ఎదగడానికి ఈ పరిస్థితులే కారణం. కానీ ఇంటర్‌నెట్‌లో ఇటీవల ఒక వికృత పోకడ చోటు చేసుకోబోయింది. దీనివల్ల డబ్బు చెల్లించే బడా సంస్థల వెబ్ సైట్లను మాత్రమే వేగంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఉచితంగా లభించే కొన్ని సాంకేతిక ప్రక్రియలు (అప్లికేషన్లు) డబ్బు చెల్లిస్తే తప్ప లభించవు. క్రమంగా విలువైన సమాచార గనులకు ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్ (ఐఎస్‌పీ)లు కాపలాదారులుగా మారిపోతాయి. ఇట్లా ఐఎస్‌పీ లు ఇంటర్‌నెట్‌లో అంతరాలు సృష్టించకుండా చిలీ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసింది. అమెరికాలోనూ ప్రజల ఆందోళన మూలంగా ఒక చట్టం అమలులోకి వచ్చింది. యూరప్‌లో గతంలో చేసిన చట్టాన్ని సమీక్షిస్తున్నారు. మన దేశంలో ఎటువంటి విధానం అమలు చేయాలనే విషయమై ట్రాయి ఇటీవలే ప్రజల అభిప్రాయాలు కోరింది. దీంతో నెట్‌లో అంతరాలు లేకుండా సమానత్వం (నెట్ న్యూట్రాలిటీ) పాటించాలని లక్షలాది మంది తమ అభిప్రాయాలు వెల్లడించడం విశేషం. ఇంటర్‌నెట్‌లో సమానత్వం పాటించాలనే విషయమై దేశంలోని నెటిజన్లు భారీ ఎత్తున స్పందించడం హర్షణీయ పరిణామం. అయితే ఇప్పుడు తొలగిపోయింది చిన్న ప్రమాదం మాత్రమే. డిజిటల్ సమాచారాన్ని నియంత్రిం చే, డిజిటల్ విజ్ఞానం ద్వారా సమాజాన్ని నియంత్రించే అసలు ముప్పు ఇంకా పొంచి ఉన్నది. దీనిపై ఈ దశలోనే నెట్‌ను ఉపయోగిస్తున్న విద్యావంతులు అప్రమత్తం కావలసి ఉన్నది. ఈ కాగితాల కాలం ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పటికే సమాచారమంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమవుతున్నది. భవిష్యత్తులో సమాచారం సేకరించాలన్నా, విజ్ఞానం సంపాదించాలన్నా, పరిశోధన చేయాలన్నా డిజిటల్ రూపంలోని సమాచారమే ఆధారమవుతుంది. ఈ డిజిటల్ లైబ్రరీలను కొన్ని సంస్థలు తమ పిడికిట బిగించి పెట్టుకుంటే పేద వారికి విజ్ఞానం అందుబాటులో ఉండదు. ధనవంతుల చేతిలో విజ్ఞానం బందీ అవుతుంది. ఇదే విధంగా డిజిటల్ సాధనాలతో మనిషిని పసిగట్టి అసమ్మతిని అణచివేసే రాజకీయ విధానాలు రాకుండా కూడా అడ్డుకోవడం అవసరం. నాడు పారిశ్రామి విప్లవమైనా, నేడు డిజిటల్ విప్లవమైనా- విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని హర్షించవలసిందే. అదే సమయంలో ఈ విజ్ఞానం ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నదనే ప్రశ్న కూడా విస్మరించలేనిది. డిజిటల్ ప్రపంచంలో ఈ గుత్తాధిపత్య పోకడను ముందే పసిగట్టి ఎదిరించిన అమెరికా మేధావి, నెట్ కార్యకర్త ఆరాన్ స్వార్‌ట్జ్ బలిదానం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలె. ఆరాన్ స్వార్‌ట్జ్‌కు బాల మేధావిగా గుర్తింపు ఉన్నది. ఆరెస్సెస్ వెబ్ ఫీడ్ ఫార్మాట్, మార్క్‌డౌన్ పబ్లిషింగ్ ఫార్మాట్, రెడిట్ సోషల్ న్యూస్ సైట్ రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ఉన్నది. అయితే అంతకు మించి నెట్‌ను రాజకీయ దుర్మార్గాన్ని వెంటాడడానికి ఉపయోగించుకోవడం ద్వారా పోరాట యోధుడయ్యాడు. కోర్టు దస్తావేజులను మూల్యం చెల్లిస్తే తప్ప చూడలేని వ్యాపార కుట్రను కనిపెట్టి, ఆన్‌లైన్ ద్వారా వాటిని బహిర్గతం చేశాడు. ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్ చట్టానికి (సోపా) వ్యతిరేకంగా పోరాడి దానిని నిలిపివేయించడంలో కీలక పాత్ర పోషించాడు. పరిశోధనా పత్రాలను గోప్యంగా పెట్టి ధనవంతులకే అందుబాటులో పెట్టడాన్ని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మందుల కంపెనీలకు, పరిశోధనలకు గల అక్రమ బంధాన్ని బయటకు లాగాడు. పరిశోధనా పత్రాలు అందరికీ అందుబాటులో ఉండాలనే తన ఉద్యమంలో భాగంగా- ఒక సంస్థ వెబ్ సైట్ నుంచి పరిశోధన జర్నల్స్ భారీ ఎత్తున డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ కారణాన్ని చూపి ప్రభుత్వం ఆయనపై ఉక్కు పాదం మోపింది. భారీ జరిమానాతో పాటు ముఫ్ఫై ఏండ్ల ఖైదు చేయడానికి అభియోగం సిద్ధం చేసింది. ఓపెన్ లైబ్రరీ ఉద్యమాన్ని నడిపి, క్రియేటివ్ కామన్స్ వేదికను సృష్టించిన ఈ 26 ఏండ్ల ఉద్యమకారుడు వేధింపులను, భారీ శిక్ష తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞానానికి సంకెళ్ళు వేయడం మాత్రమే కాదు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా- చాటింగ్, షాపింగ్ మొదలుకొని మనిషి ప్రతి కదలికను నమోదు చేసి నిరంతర నిఘా వేసేందుకు అమెరికాలో రంగం సిద్ధమవుతున్నది. ఈ ప్రయోగం ఇవాళ కాకుంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తాయనడంలో సందేహం లేదు. నెట్ సమానత్వాన్ని కోరడంతో సరిపోదు. నెట్ ద్వారా నిరంకుశ రాజ్య స్థాపన జరగకుండా అడ్డుకోవడానికి కూడా ప్రజలు సంసిద్ధులు కావాలె.

manabadi inter 1st year Results






inter results  manabadi inter 1st year supplementary exam results  manabadi inter 1st year results  manabadi inter results vocational  schools9  manabadi results  manabadi inter results 2015  manabadi inter results ssc  manabadi inter results 2015 first year

పంచాయతీరాజ్‌ను మొదట అమలుచేసిన రాష్ట్రం


ఇండియన్ పాలిటి దంత్‌వాలా కమిటీ (1978) బ్లాక్ స్థాయిలో ప్రణాళీకరణపై అధ్యయనం చేసేందుకు దంత్‌వాల కమిటీని ఏర్పాటు చేశారు. సిఫార్సులు -గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ను ప్రత్యేక పద్ధతిలో ఎన్నుకోవాలి. -మధ్యస్థ వ్యవస్థ(బ్లాక్ స్థాయి)కి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలి. -జిల్లా ప్రణాళికలో కలెక్టర్ ప్రధానపాత్ర పోషించాలి. -బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రణాళికలను రూపొందించాలి. సర్కారియా కమిషన్ (1988) - క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. - స్థానిక సంస్థలను రద్దు చేయడానికి సంబంధించి అన్నిరాష్ర్టాల్లో ఒకే రకమైన చట్టాలను అమలు చేయాలి. -పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలి. -స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధుల పరంగా పటిష్ట పరచాలి. - దేశానికి కంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించాలని పేర్కొంది. సీహెచ్ హనుమంతరావు కమిటీ (1984) - మంత్రి అధ్యక్షతనగానీ, కలెక్టర్ అధ్యక్షతనగానీ పనిచేసే జిల్లా ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేయాలి. -బ్లాక్ అభివృద్ధి అధికారి పోస్టును రద్దు చేయాలి. జీవీకే రావు కమిటీ (1985) ప్రణాళికా సంఘం 1985లో గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన-పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించేందుకు జీవీకే రావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో పరిపాలనా స్ఫూర్తి క్రమంగా బలహీనపడి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీపరచిందని, తద్వారా ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే వ్యవస్థగా కాకుండా వేళ్లులేని వ్యవస్థగా మారిందని(It is not a grass roots democracy, It is grass without roots) తీవ్రంగా ఆక్షేపించి పంచాయతీరాజ్ పటిష్టతకు సిఫార్సులు చేసింది. సిఫార్సులు -ప్రణాళికాభివృద్ధికి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలి. -బ్లాక్ వ్యవస్థ రద్దు -జిల్లా పరిషత్‌ను పటిష్ట పరచాలి. -నైష్పత్తిక ప్రాతినిథ్యంతో కూడిన ఉపకమిటీలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. -క్రమం తప్పకుండా గడువుకాలం లోపల పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. -జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని ఏర్పాటు చేసి అతన్ని జిల్లా పరిషత్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన కార్యనిర్వాహక బాధ్యతలను అప్పగించాలి. -జిల్లా పరిషత్ చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి. సింఘ్వీ కమిటీ (1986) 1986లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేసేందుకు అవసరమైన సిఫార్పులను చేసేందుకు ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. సిఫార్సులు -స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలి. -పంచాయతీలకు ఆర్థిక వనరులు కల్పించాలి. -కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. -క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. -పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. తుంగన్ కేబినెట్ సబ్ కమిటీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంట్ సంప్రదింపుల సబ్‌కమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. సిఫార్సులు - స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి. -జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీ సఫార్సుల మేరకు 64వ రాజ్యంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 15మే 1989న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు లోక్‌సభలో 2/3 వంతుల మెజార్టీ పొందినప్పటికీ రాజ్యసభలో రెండు ఓట్లు తక్కువ కావడంతో వీగిపోయింది. తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 7 సెప్టెంబర్ 1990న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు. తర్వాత పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించవలసిన విషయాన్ని గుర్తించి సెప్టెంబర్ 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ(పురపాలక సంఘాలకు)లకు సంబంధించిన బిల్లును వేరువేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 22 డిసెంబర్ 1991లో పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఆ బిల్లును రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపించారు. మెజార్టీ రాష్ర్టాల శాసనసభలు(17 రాష్ర్టాలు) దీనికి ఆమోదం తెలిపాయి. అప్పటి భారత రాష్ట్రపతి(శంకర్ దయాళ్ శర్మ) ఆ బిల్లులపై 20 ఏప్రిల్ 1993లో సంతకం చేశారు. తద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. నోట్ : పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ 24 ఏప్రిల్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకొంటారు. -పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1 జూన్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. -73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 24 ఏప్రిల్ 2013కు 20ఏళ్లు పూర్త య్యాయి. -73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం- కర్ణాటక, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 10 మే 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోనే పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకయే.


జడ్జీల ఎంపికలో ఉన్నత ప్రమాణాలుండాలి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాట్నా, ఏప్రిల్ 18: జడ్జీల ఎంపిక, నియామకాల ప్రక్రియ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదన్నారు. శనివారం పాట్నా హైకోర్టు శతవార్షికోత్సవాలను ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జాక్) స్థాపనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మన దేశంలో న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో మాత్రమే కాకుండా వ్యయప్రయాసలు లేని రీతిలో ఉండాలని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. న్యాయం ఆలస్యం జరిగితే అన్యాయం జరిగినట్లే అని వ్యాఖ్యానించారు.


ఎల్‌నినో మరింత తీవ్రం!


కామన్వెల్త్ వాతావరణ బ్యూరో వెల్లడి -వర్షాలు బాగానే ఉంటాయన్న స్కైమెట్ -మే 27నాటికి కేరళను తాకనున్న నైరుతి న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు మట్టిపాలై తల్లడిల్లుతున్న రైతులకు ఎల్‌నినో మరింత భయపెడుతున్నది. గత నైరుతి రుతుపవనాల కాలం కంటే ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కొద్దిగా పెరిగిందని, దీని ప్రభావంతో రాబోయే నైరుతిలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ వాతావరణ బ్యూరోకు చెందిన సదరన్ ఓసిల్లేషన్ ఇండెక్స్ (ఎస్‌ఓఐ) వెల్లడించింది. గత సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం 50 శాతం ఉండగా ప్రస్తుతం అది 70 శాతానికి పెరిగిందని జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నొమురా కూడా పేర్కొంది. వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గిపోయి భారత్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంకన్నా పెరిగితే నైరుతి రుతుపవనాలకు మూలమైన సముద్ర పవనాల్లో తేమలోపించి తద్వారా రుతుపవన కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి. దీనినే ఎల్‌నినోగా పిలుస్తున్నారు. మహాసముద్రాల డోళన పరిస్థితులపై రేటింగ్ ఇచ్చే ఎస్‌ఐవో గత నెలలో 0.6 రేటింగ్vఇవ్వగా ప్రస్తుతం దానిని -11.2 పాయింట్లకు తగ్గించింది. -8 కంటే కిందికి పడిపోతే ఎన్‌నినో ప్రభావం ఉన్నట్లు గుర్తిస్తారు. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ఎన్‌నినో ప్రభావం తప్పదని ఎస్‌ఐవో అంచనావేస్తున్నది. ఈ అంచనాలతో ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ విభేదించింది. ఈ ఏడాది భారత్‌లో వర్షాలు సాధారణంగానే ఉంటాయని తెలిపింది. నైరుతిలో సాధారణ వర్షపాతం 96 నుంచి 104 మధ్య ఉండగా ఈ ఏడాది 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. అయితే, దక్షిణ భారత్‌లో కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడొచ్చని అంచనావేసింది. తమిళనాడు, దక్షిణ మధ్య కర్ణాటక, రాయలసీమ, తూర్పు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో వర్షపాతం తగ్గవచ్చని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు సాధారణంకన్నా నాలుగురోజుల ముందే మే 27వ తేదీనాటికి కేరళతీరాన్ని తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


ఓటరు జాబితాను రూపొందించేందుకు... 'లింకు'పాట్లు


హైదరాబాద్ మహానగరానికి ఎలాంటి లోపాల్లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరుకార్డు నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు మూడువేల పై చిలుకు పోలింగ్ స్టేషన్లలో ఈ ఆధార్-ఓటరు కార్డు లింకు ప్రక్రియను పూర్తి చేసేందుకు బల్దియా అధికారులకు కమిషనర్ సోమేశ్‌కుమార్ ఈ నెలాఖరు వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే! కానీ గతంలో కూడా కార్వాన్, నాంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ లింకు ప్రక్రియతో అనేక బోగస్ ఓట్లను ఏరివేసిన అధికారులు ఇపుడు పారదర్శకతతో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. లింకు ప్రక్రియను ఈ నెలాఖరులోపు ముగించాలంటూ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో వారు క్షేత్ర స్థాయి సిబ్బందిపై వత్తిడి తెస్తున్నారు. కానీ గతంలో బిసి ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో తప్పోప్పుల సవరణ వంటి ప్రక్రియలకు సంబంధించి మొక్కబడిగా విధులు నిర్వర్తించిన విధంగానే ఇపుడు పరిస్థితి తయారైంది. పలు ప్రాంతాల్లో ఓటర్లు గ్రేటర్ సిబ్బందికి సహకరించకపోవటం ఇందుకు ప్రధాన కారణమం. ఎప్పటికపుడు అధికారులు ఈ ప్రక్రియకు గడువులు విధించటం వల్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదని కొందరు సిబ్బంది బహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత ఓటర్లకు అవగాహన కల్పించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. పని వత్తిడి అధికంగా ఉండే సర్కిల్ పది వంది సిబ్బంది మాత్రం ఎప్పటికపుడు తమకు క్షేత్ర స్థాయి విధులు కేటాయించటం, అందుకు గడువును విధించటం పట్ల విరక్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 31వ తేదీవరకు ఆస్తి పన్ను టార్గెట్లతో ఉరుకులు, పరుగులు పెట్టిన తాము ఇపుడు ఓటరు కార్డు నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింకు కోసం అవస్థలు పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో కూడా పేర్లు, ఇంటినెంబర్, ఇంటిపేరు వంటి వివరాలతో రిపీట్ అయిన బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సాధించని ఫలితం ఇపుడు ఆగమేఘాలపై ఎలా సమకూరుతుందని మరికొందరు సిబ్బంది వాపోతున్నారు. 'ఆధార్' అనుసంధానానికి ప్రత్యేక శిబిరాలు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశం మేరకు ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునేందుకు వీలుగా ఈ నెల 19, 26 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్ల జాబితాలో సవరణ, తొలగింపులు, ఫొటోల సమర్పణతోపాటు ఆధార్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడిని వారికి అందజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమతమ వివరాలను సమర్పించుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

విశ్వ రహస్యాల పై కొనసాగుతోన్న ప్రయోగాల పరంపర

vishva rahasyaala pai konasaagutonna prayogaala parampara
విశ్వ రహస్యాలను చేధించే క్రమంలో మనిషి ప్రయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొన్ని అధ్యయనాలు సఫలీకృతమైనప్పటికి మరికొన్ని మాత్రం సవాళ్లుగానే మిగిలిపోయాయి. అయినప్పటికి, సాధించగలనన్న కుతూహలంతో మనిషి తన ప్రయత్నాలను సాగిస్తూనే ఉన్నాడు. విశ్వరహస్యాల చేధనలో భాగాంగా మనిషి సాధించిన 10 అద్భుతమైన విజయాలను మీముందుంచుతున్నాం... ఇంకా చదవండి: సంచలనం రేపిన 10 రోబోట్లు 'ఐసీ-2233' వెండి సూదిలా కనిపించే ఈ గెలాక్సీ విశ్వంలోని అతిబల్లపరుపు గెలాక్సీల్లో ఒకటి.


నేడు రాహుల్‌ గాంధీ ఘర్ వాపసి.?


కాంగ్రెస్‌ నాయకుల్లో ఉత్కంఠ సెలవుపై ఉన్న కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి రాహుల్‌ గాంధీ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ బడ్డెట్‌ సమావేశాలకు ఆయన సెలవు పెట్టారు. పార్టీ భవిష్యత్‌ గురించి, పార్టీలో తన భవిష్యత్‌ గురించి అంతర్మఽధనం చేసుకోవడానికే రాహుల్‌ గాంధీ సెలవు పెట్టారని ఇన్నాళ్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. రాహుల్‌ బుధవారం రాత్రిలోగా ఢిల్లీ చేరుకుంటారని, ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న కిషాన్‌ ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించే విషయం ఆసక్తికరంగా మారింది

మిషన్‌ కాకతీయలో 154 పనులు ప్రారంభం

మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: మిషన్‌కాకతీయ పనులకు ప్రజా ప్రతి నిధుల నుండి కాంట్రాక్టర్ల నుండి విశేష స్పందన వస్తుంది. ఏకంగా కాంట్రా క్టర్లయితే సమరోత్సహంతో ముందుకు కదులుతున్నారు. 2015-16 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1869చెరువులు, కుంటలు పనులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంట్లో మెదక్‌ డివిజన్‌లో 383కు గాను 32చెరువులు కుంటలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. సిద్దిపేటలో 1042చెరువులు కుంటలకు గాను 80చెరువులు ప్రారంభోత్స వాలు జరిగాయి. సంగారెడ్డిలో 444కు గాను 42ప్రారంభోత్సవాలు జరి గాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ పనులు సిద్దిపేట డివిజన్‌లో ఎక్కువగా ముం దుకు సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 300కోట్లకు పైగా పనులు ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రతిపక్ష నేతలకు కాంట్రాక్టర్లు దక్కవద్దని చెబుతున్నారని దాని కారణంగా నియోజకవర్గంలోని అల్లాదుర్గానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి అందోల్‌కు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తులు ఎమ్మెల్యే తమపై మేజర్‌న్యూస్‌ ప్రతినిధి: మిషన్‌కాకతీయ పనులకు ప్రజా ప్రతి నిధుల నుండి కాంట్రాక్టర్ల నుండి విశేష స్పందన వస్తుంది. ఏకంగా కాంట్రా క్టర్లయితే సమరోత్సహంతో ముందుకు కదులుతున్నారు. 2015-16 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1869చెరువులు, కుంటలు పనులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీంట్లో మెదక్‌ డివిజన్‌లో 383కు గాను 32చెరువులు కుంటలకు ప్రారంభోత్సవాలు జరిగాయి. సిద్దిపేటలో 1042చెరువులు కుంటలకు గాను 80చెరువులు ప్రారంభోత్స వాలు జరిగాయి. సంగారెడ్డిలో 444కు గాను 42ప్రారంభోత్సవాలు జరి గాయి. జిల్లాలో మిషన్‌కాకతీయ పనులు సిద్దిపేట డివిజన్‌లో ఎక్కువగా ముం దుకు సాగుతున్నాయి. జిల్లాలో దాదాపు 300కోట్లకు పైగా పనులు ఇప్పటి వరకు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా మిషన్‌కాకతీయ పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అందోల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రతిపక్ష నేతలకు కాంట్రాక్టర్లు దక్కవద్దని చెబుతున్నారని దాని కారణంగా నియోజకవర్గంలోని అల్లాదుర్గానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి అందోల్‌కు చెందిన లక్ష్మినారాయణ అనే వ్యక్తులు ఎమ్మెల్యే తమపై గుర్రుగా ఉన్నారని ఇ ప్రిక్యూర్‌మెంట్‌ ద్వారా వచ్చిన టెండర్లు తమకే ఇవ్వాలని చెబుతున్నారు. ఇ ప్రిక్యూర్‌మెంట్‌ ద్వారా పని నోట్‌ అయినా ఐదు రోజుల లోపు అగ్రిమెంట్‌ చేయకపోతే ఆ కాంట్రాక్టర్‌కు తరువాత వచ్చి అడిగే అర్హత ఉండదని దీనికి సంబంధిత ఈఈ నచ్చజెప్పినప్పటికి కాంట్రా క్టర్‌లు ఎమ్మెల్యే మా వైపు లేడని మాకు కాంట్రాక్ట్‌ దక్కకుండా చూస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అందోల్‌ నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల మద్య సమన్వ యం లేదనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా మొదలైన దాదాపు 154పనులలో సిద్దిపేటలో మినహా మిగిలిన చోట్ల పనులు మందకొడిగా సాగడం దీంతో అధి కారులు కాంట్రాక్టర్లకు మద్య ఇబ్బందికర పరిస్థితులు రావడం మొదలైంది. ఇప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మంత్రి లేక ఎమ్మెల్యే లేక జడ్‌పి చేర్మేన్‌ లేక ఆ మండలంకు సంబందించిన యంపిపి లేదా జడ్‌పిటిసిల చేత పనులు ప్రారంభించుకొని పూర్తి చేస్తున్నారు. సిద్దిపేట డివి జన్‌లో దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 18పనులు ఎమ్మెల్యేచే ప్రారంభిం చబడి ప్రారంభం అయిన తరువాత పనులు ముందుకు సాగకపోవడం అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 36పనులకు గాను 33పనులు జడ్‌పిటిసి, యంపిపిలు ప్రారంభించగా 3 పనులు మాత్రం మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ పనులు చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. గజ్వేల్‌ నియోజక వర్గంలో మొత్తం 25పనులకు గాను 7పనులు యంపి, ఐదు పనులు మంత్రి మిగిలినవి ఆ నియోజకర్గానికి చెందిన యంపిపిలు, జడ్‌పిటిసిలు ప్రారంభిం చడం జరిగింది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం వల్ల అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1869పనులు మిషన్‌కాకతీయ కింద చేపడితే ఇప్పటివరకు 154 పనులు ఆయా ప్రజా ప్రతినిదులు ప్రారంభించడం జరిగింది. కానీ వీటిలో దాదాపు సగానికి పైగా పనులు గాడిలో పడలేదు. ఈ పనులు గాడిలో పడాలంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు మద్య సమన్వయం ఉండాలి. కొన్ని పనులకు కాంట్రాక్టర్‌కు రైతులకు సమన్వయం కుదురాలి. వీరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదనేది తెలుస్తుంది.

Public Service Commission

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION




http://tgpsc-cgg.blogspot.in

Tags: Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc, Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc,Telangana Public Service Commission, TSPSC,   appsc  upsc  telangana public service commission official website, tgpsc, TGPSC JOBS - Telangana Public Service Commission Jobs, TSPSC website launched, tspsc

Israel Zangwill (Writers ) - British History


Israel Zangwill


Israel Zangwill
Israel Zangwill was born in Whitechapel on 21st January, 1864. He was the second of the five children of Moses Zangwill, an itinerant pedlar, glazier, and rabbinical student, and his wife, Ellen Hannah Marks, a Polish Jewish immigrant.

He attended the Jews' Free School in Spitalfields. After receiving his degree at the University of London he returned to his school as a teacher. In June 1888 he resigned from his teaching position to become a journalist on the staff of the newly founded weekly newspaper the Jewish Standard.

His first novel, The Bachelors' Club, was published in 1891. His short-stories appeared in various magazines including The Idler, a magazine edited by his friend from university, Jerome K. Jerome. He was also editor of The Puck Magazine, a comic journal which folded in February 1892. The publication of Children of the Ghetto (1892), according to one critic, "with its powerful realistic depiction of ghetto life, established Zangwill as a spokesperson for Jewry within and outside the Jewish world." This was followed by Ghetto Tragedies (1893), The King of Schnorrers: Grotesques and Fantasies (1894) and Dreamers of the Ghetto (1898).

In 1903 Zangwill married Edith Ayrton, the daughter of the physicist William Edward Ayrton and stepdaughter of Ayrton's second wife, Hertha Ayrton. Edith's mother, Matilda Chaplin Ayrton (1846-1883), had been a doctor and a member of the London National Society for Women's Suffrage. Edith was brought up by Hertha, who was Jewish.

With her husband's encouragement Edith published a novel, Barbarous Babe in 1904. This was followed by The First Mrs Mollivar (1905). Edith shared her stepmother's support for women's suffrage and became a member of the NUWSS. The couple had three children: George (born 1906), who became an engineer and worked in Mexico; Margaret (1910), who suffered from a mental condition and was institutionalized and Oliver (1913), who became professor of experimental psychology at the University of Cambridge.
Frustrated by the lack of progress in achieving the vote Edith Zangwill and Hertha Ayrton accepted that a more militant approach was needed and in 1907 they joined the Women Social & Political Union. In a letter she wrote to Maud Arncliffe Sennett, Hertha admitted: "I made up my mind some time ago that as I am unable to be militant myself, from reasons of health, and as I believe most fully in the necessity for militancy, I was bound to give every penny I can afford to the militant union that is bearing the brunt of the battle, namely the WSPU."

On 9th February 1907, Zangwill shared a platform with Keir Hardie on the subject of women's suffrage. Sylvia Pankhurst recorded: "When Mr. Zangwill came to speak, he.... declared himself to be a supporter of the militant tactics and the anti-Government policy, and the same Liberal ladies (who had hissed Keir Hardie), although they had themselves asked him to speak for them, expressed their dissent and disapproval as audibly as though they had been Suffragettes and he a Cabinet Minister."

Zangwill was criticised for supporting the militant tactics of the Women Social & Political Union. To the charge that members were "unwomanly" he replied that "ladylike means are all very well if you are dealing with gentlemen; but you are dealing with politicians". He added that "for every government - Liberal or Conservative - that refuses to grant female suffrage is ipso facto the enemy."

In 1907, several left-wing intellectuals, including Israel Zangwill, Henry Nevinson, Laurence Housman, Charles Corbett, Henry Brailsford, C. E. M. Joad, Hugh Franklin, Charles Mansell-Moullin, Herbert Jacobs, and 32 other men formed the Men's League for Women's Suffrage "with the object of bringing to bear upon the movement the electoral power of men. To obtain for women the vote on the same terms as those on which it is now, or may in the future, be granted to men." Evelyn Sharp later argued: "It is impossible to rate too highly the sacrifices that they (Henry Nevinson and Laurence Housman) and H. N. Brailsford, F. W. Pethick Lawrence, Harold Laski, Israel Zangwill, Gerald Gould, George Landsbury, and many others made to keep our movement free from the suggestion of a sex war."

In November 1912 Israel Zangwill and Edith Zangwill helped form the Jewish League for Woman Suffrage. The main objective was "to demand the Parliamentary Franchise for women, on the same terms as it is, or may be, granted to men." One member wrote that "it was felt by a great number that a Jewish League should be formed to unite Jewish Suffragists of all shades of opinions, and that many would join a Jewish League where, otherwise, they would hesitate to join a purely political society." Other members included Henrietta Franklin, Hugh Franklin, Lily Montagu and Inez Bensusan.

In November 1913, Zangwill wrote an article for The English Review where he rejected militancy for its own sake as dramatic but not politically effective, and criticised the increased lack of democracy in the Women Social & Political Union. Zangwill especially disapproved of the arson campaign of the WSPU and in February 1914 helped to establish the non-militant United Suffragists.

Zangwill was a strong supporter of Zionism. His biographer, Joseph H. Udelson, the author of Dreamer of the Ghetto: the Life and Works of Israel Zangwill (1990) has argued "From 1901 to 1905 (Zangwill) was an advocate of official Herzlian Zionism; from 1905 to 1914 he was the driving force behind insurgent Territorialism; and from 1914 to 1919 he was the leading Western advocate of a Palestine-centred Jewish nationalism". On 16th January, 1920 The Times published a letter from Zangwill: "What is now being concocted in Paris (that is, a League of Nations mandate) is a scheme without attraction save for mere refugees, a scheme under which a free-born Jew returning to Palestine would find himself under British military rule, aggravated by an Arab majority in civic affairs." Alfred Sutro observed that: "under a somewhat truculent exterior he was curiously unselfish and tender-hearted… A fiery spirit, a man who all his life followed a great idea."

Another biographer, William Baker, has argued: "Zangwill was angular, tall, gaunt, and bespectacled, and was a witty, powerful and epigrammatic speaker who attracted large audiences on both sides of the Atlantic. In addition to his novels he translated the Hebrew liturgy into English and wrote poetry and twenty dramas - many of which were adaptations from his novels."

Suffering from poor health he retired to his home at Far End, East Preston. His biographer, Joseph Udelson, the author of Dreamer of the Ghetto (1990), has pointed out: " Zangwill's physical and mental health deteriorated seriously during the following two months as the incessant insomnia and anxiety acted upon his always fragile physical constitution. No longer capable of doing any work, he was confined to his home."

Israel Zangwill died of pneumonia on 1st August 1926 at Oakhurst, a nursing home in Midhurst, West Sussex.




డీఎస్సీకి సన్నాహాలు!

diessiki sannaahaalu!  


క్యాటగిరీలవారీగా ఖాళీల సేకరణ -ప్రాథమిక వివరాలతో సర్కారుకు విద్యాశాఖ నివేదిక -ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ సన్నాహాలు -సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం దిశగా కసరత్తు హైదరాబాద్, నమస్తే తెలంగాణ:పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, లాంగ్వేజీ పండిట్ పోస్టులతోపాటు హెడ్ మాస్టర్ల పోస్టులనూ భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాటితోపాటే ఎయిడెడ్ పాఠశాలల్లోని పోస్టులను కూడా భర్తీ చేయాలని విద్యా శాఖ భావిస్తున్నది. అందుకోసం జిల్లాలు, క్యాటగిరీలవారీగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 20,253 ఉపాధ్యా య ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ ప్రాథమికంగా తేల్చింది. అందులో 17,579 పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో, 2,930 పోస్టులు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ వంటి పోస్టులన్నీ కలిపి మరో 2,674 ఖాళీలు ఉండే అవకాశముందని విద్యాశాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో టీచర్ల రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ లోగా ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌పై కూడా ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. టీచర్ల ఖాళీల భర్తీకి ఉమ్మడి సర్వీస్ రూల్స్ అడ్డు రాకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించకుండా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేసే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ అంశంలో తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో టీచర్లకు సర్వీస్ రూల్స్ సమస్య లేకుండా చూడాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సర్వీసు రూల్స్ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు స్వీకరించడం,లేదా కోర్టుల నుంచి అనుమతి పొందడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉన్నది. దానిని కాదని ప్రభుత్వం సొంతంగా ఏ నిర్ణయం తీసుకొంటుందో అన్న అంశంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.



పెళ్ళిరోజే ప్రాణాలు కోల్పోయిన సిద్ధయ్య

   
 
 


నల్లగొండ జిల్లా జానకిపురంలో తీవ్రవాదులతో పోరాడి తీవ్రంగా గాయపడిన ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడే ఆయన పెళ్ళి రోజు. జీవితంలో ఆనందించిన రోజునే అత్యంత విషాదకరమైన ఘటన జరిగిన రోజుగా ఆయన జీవితంలో మిగిలిపోయింది. ఆయన భార్య ధరణి కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్ధయ్య మరణించిన హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలోనే ఆమె రెండు రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చారు. తాను తండ్రిని అయిన విషయం కూడా తెలుసుకోకుండానే సిద్ధయ్య కన్నుమూశారు. ఎంతో సంతోషంతో సాగిపోతున్న ఈ కుటుంబం అకస్మాత్తుగా విషాదంలో మునిగిపోయింది.
 

IPL 2015 Time Table







IPL 2015 ipl 2014  ipl 2015 schedule  world cup 2015  ipl 2015 auction  ipl 2015 schedule time table  clt20 2014  ipl 2014 schedule  champions league t20 2014 ipl 2014 schedule  ipl 2015 schedule time table  icc world cup 2015 schedule  ipl 2015 auction  ipl 2015 teams  ipl 2014 schedule pdf  ipl 2014  cricinfo,IPL 2015 ipl 2014  ipl 2015 schedule  world cup 2015  ipl 2015 auction  ipl 2015 schedule time table  clt20 2014  ipl 2014 schedule  champions league t20 2014 ipl 2014 schedule  ipl 2015 schedule time table  icc world cup 2015 schedule  ipl 2015 auction  ipl 2015 teams  ipl 2014 schedule pdf  ipl 2014  cricinfo

మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు..?



mi kampyutar nemmadinchataaniki 10 kaaranalu..? కంప్యూటర్ పనితీరు నెమ్మదించటానికి కారణాలు చాలానే ఉంటాయి. ప్రధానంగా ఇతర డివైజ్‌ల ద్వారా మీ పీసీలోకి వ్యాప్తిచెందే వైరస్‌లు సిస్టంను పూర్తిగా దెబ్బతీస్తాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు అందకపోవటం కూడా పీసీ పనితీరు పై ప్రభావం చూపుతుంది. మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు అలానే వాటిని నివారించేందుకు పలు సూచనలను మీ ముందుంచుతున్నాం.. మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది. చిందర వందరగా డెస్క్‌టాప్ మీ పీసీ డెస్క్‌టాప్‌ను వీలైనంత వరకు క్లీన్‌గా ఉంచండి. యానిమేటెడ్ వాల్ పేపర్లు, స్ర్ర్కీన్ పేపర్లు కంప్యూటర్ వేగాన్ని పూర్తిగా తగ్గించివేస్తాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన వెంటనే బ్రౌజింగ్ హిస్టరీతో పాటు కుకీలసు డిలీట్ చేయండి. మీ పీసీని ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేస్తుండాలి. పీసీ నెమ్మందిచడానికి పాత సాఫ్ట్‌వేర్‌ కూడా ఓ కారణం కావొచ్చు. అనవసర ప్రోగ్రామ్‌లను పీసీ నుంచి తొలిగించకపోవటం కూడా కంప్యూటర్ నెమ్మదించటానికి ప్రధాన ఓ కారణం. కాబట్టి, మీ పీసీలోని అనవసర ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది. పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. సీ డ్రైవ్ అలానే ఆపరేటింగ్ సిస్టం పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కంప్యూటర్ వేగం నిదానిస్తుంది. కాబట్టి ఈ రెండింటి పై ఒత్తిడి పడకుండా చూసుకోండి. పీసీలోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. లేకుంటే పీసీ పనితీరు నిదానిస్తుంది. మీ పీసీలో తరచూ ఇంటర్నెట్ వాడుతున్నారా..? అయితే, మాల్‌వేర్స్ రోజు పెరగుతూనే ఉంటాయి. వాటిని తరచూ స్కాన్ చేస్తూ డిలీట్ చేస్తుండాలి.



మీ కంప్యూటర్ నెమ్మదించటానికి 10 కారణలు..?


మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు డిలీట్ అయ్యాయా..?


mi aandraayid fonlo tekst mesejlu dilit


అనుకోకుండా నా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని మెసెజ్‌లన్ని డిలీల్ చేసేసాను..?, వాటిని రికవర్ చేసుకునే మార్గం ఏదైనా ఉందా..?, 99 శాతం ఖచ్చితత్త్వంతో మీ ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ సమయం అనేది చాలా ముఖ్యం. డేటా రికవరింగ్ ప్రక్రియ అనేది కొద్ది పోర్షన్ మెమరీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీ డివైస్‌లోని ఎస్ఎంఎస్‌లు డిలీట్ అయిన వెంటనే స్పందించాల్సి ఉంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను రికవర్ చేసుకునే మార్గాలను మీ ముందుంచుతున్నాం... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఆండ్రాయిడ్ ఫోన్‌లలోని డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను రికవర్ చేసుకునేందుకు అనేక పీసీ ఆధారిత టూల్స్ అందుబాటులో ఉన్నాయి.వాటిలో ఎక్కువగా వాడుతున్నవి...Coolmuster Android SMS+Contacts Recovery, Android Data Recovery ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఆ తరువాత యూఎస్బీ కేబుల్ సహాయంతో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను డేటా రికవరీ ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ చేయబడిన పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత ప్రోగ్రామ్ లోని నిబంధనలను అనుసరిస్తూ డేటా రికవరీకి ఉపక్రమించండి. రికవర్ అయిన డేటాను ముందగా పీసీలో సేవ్ చేసుకుని ఆ తరువాత ఫోన్ లోకి బదిలీ చేసుకోండి.



మీ వాట్సాప్ అకౌంట్‌లోని వీడియోలను దాచేయాలంటే..?


mi vaatsaap akountloni vidiyolanu daacheyaalante..?


మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీలోని ఫోటోలు ఇంకా వీడియోలను ఎవరికి కనిపించకుండా దాచేయలనుకుంటున్నారా..? యాప్ లాక్ పేరుతో ఓ అప్లికేషన్ అందుబాటులో ఉన్నప్పటికి ఫోటోలు ఇంకా వీడియోలు గ్యాలరీలో కనిపిస్తూనే ఉంటాయి. గ్యాలరీని మొత్తం లాక్ చేసేందుకు గ్యాలరీ లాక్ అందుబాటులో ఉన్నప్పటికి అంతగా శేయస్కరం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి..? మీ వాట్సాప్ అకౌంట్ గ్యాలరీని లాక్ చేయటం కన్నా హైడ్ చేయటం ద్వారా ఎక్కువ సెక్యూరిటీని పొందవచ్చు. మరో ఆసక్తికర విషయమేమింటే మీ వాట్స్‌వాప్ గ్యాలరీని హైడ్ చేసేందుకు ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్ సహకారం అవసరం లేదు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్ డైరక్టరీని మీ ఫోన్ ఎస్‌డీ కార్డ్‌లోకి యాక్సెస్ చేసుకునేందుకు ఓ ఫైల్ మేనేజర్ యాప్ అవసరమవుతుంది. మీ ఫోన్‌లో ఏ విధమైన ఫైల్ మేనేజర్ యాప్ ఇన్‌స్టాల్ చేసి లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ES File Exploreను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ES File Explore యాప్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత వాట్సాప్ మీడియా ఫోల్డర్‌కు నావిగేట్ అవ్వండి. Home > sdcard > WhatsApp > Media. మీడియా ఫోల్డర్ క్రింద 'WhatsApp Images' పేరుతో సబ్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్ పేరను '.WhatsApp Images'గా మార్చండి. ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎదైనా ఫోల్డర్‌కు రీనేమ్ చేయాలంటే ఆ ఫోల్డర్ పై లాంగ్ ప్రెస్ చేసినట్లయితే రీనేమ్ ఆప్షన్ స్ర్కీన్ క్రింది భాగంలో ప్రతక్షమవుతుంది. రీనేమ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీరు వాట్సాప్ గ్యాలరీలోకి వెళ్లండి. ఏ విధమైన వాట్సాప్ ఫోటోలుగానీ, వీడియోలు గానీ మీకు కనిపించవు. హైడ్ కాబడిన ఫోటోలు ఇంకా వీడియోలు తిరిగి కనిపించాలంటే '.WhatsApp Images' ఫోల్డర్ పేరులోని ( . ) తొలగించినట్లయితే వీడియోలు, ఫోటోలు తిరిగి వాటి స్థానాల్లోకి వచ్చేస్తాయి. ఈ సింపుల్ ట్రిక్‌ను ప్రదర్శించటం ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్ల‌లోని గ్యాలరీలను ఎవరికంటా పడకుండా భద్రంగా హైడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకోవటం ఏలా..?


ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మన మిత్రులు అలానే శ్రేయోభిలాషులకు సోషల్ మీడయా నెట్‌వర్క్స్ అలానే మొబైల్ టెక్స్ట్ మెసెజ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. ఒక్క పండుగ సమయాల్లో మాత్రమే కాదు గ్రూప్ కార్యక్రమాలు, పార్టీలు, హాలిడే మీటింగ్‌లు ఇలా అనేక కార్యక్రమాలను పురస్కరించుకుని బల్క్ ఎస్ఎంఎస్ ఆప్షన్‌లను వినియోగించుకుంటుంటాం. అయితే, ఇటీవల కాలంలో ప్రభుత్వం విధిస్తోన్న తాత్కాలిక ఆంక్షలు కారణంగా అన్ని వేళల్లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సాధ్యం కావటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇన్‌స్టెంట్ మొబైల్ మెసేజిగంగ్ యాప్ వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను షేర్ చేసుకునేందుకు పలు తీరదైన దారులను ఇప్పుడు చూద్దాం.... మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. అయితే మీ విలువైన సమయాన్ని కాస్తంత వెచ్చించి కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ 'కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి. మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి. ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి. వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

Followers