Showing posts with label DSC. Show all posts
Showing posts with label DSC. Show all posts

కాకతీయులు - పరిపాలనాంశాలు Telangana History


కాకతీయులు సంప్రదాయ రాజరికం అమలు చేశారు. సంప్రదాయ పద్ధతిలో అంటే తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా రాజ్యం సంక్రమిస్తుంది. రాజులకు ప్రజా శ్రేయస్సు, ప్రజలకు రాజులయెడల అనురక్తి, కలిగించేటట్లు ఎలా పరిపాలన చేయాలో, కాకతీయుల నుంచే కన్పిస్తుంది.


ఏ రాజులైనా నేర్చుకోవాల్సిన అంశాలు?


-ముఖ్యంగా కాకతీయులు ప్రజల్లో జాతీయభావం, సమైక్య దృష్టి, దేశాభిమానం, పెంపొందించాల్సిన అవసరం ఉందని గ్రహించిన తొలి రాజులు. కాకతీయ సామ్రాజ్యాన్ని అనన్య సామాన్యంగా తీర్చిదిద్ది, అనితర సాధ్యమైన రీతిలో పాలించారు.

పాలనలో గమనించాల్సిన విషయాలు


-రాజ ముద్ర: వరాహ లాంఛనం- వరాహాన్ని కాకతీయులు తమ రాజముద్రగా ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం?

-హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేసినప్పుడు విష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. అలాగే భూమిని రక్షించాలనే ఉద్దేశంతో కాకతీయులు వరాహాన్ని రాజలాంఛనంగా చేసుకున్నారు.

-గరుడ ధ్వజం: అంటే వారి జెండా మీద గరుడ పక్షి బొమ్మ ఉండేది. (గరుడ ఎంత ఎత్తులో వెళ్తున్నా భూమిపై ఉన్న చిన్న సూదిని కూడా గుర్తించగలిగే శక్తి గరుడ పక్షికి ఉంది. ప్రజల సమస్యలేంటో తెలుసుకొని పరిపాలించే శక్తి ఒక్క కాకతీయులకే సాధ్యం)

-విశాల ప్రపంచంలో అనంత కాలగమనంలో జన్మించిన కోట్లాది స్త్రీలల్లో అఖండ మణిద్వీపం రుద్రాంబ (రుద్రమదేవి మహారాజు, మొట్టమొదటి హిందూ సామ్రాజ్ఞి)ను అందించిన ఘనత కాకతీయలదే.

-(హిందూ రాజవంశాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులది).

-ప్రథమంగా ఒక వేదికపై రెండు సింహాసనాలు వేసుకొని పాలించడం, దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయ వంశంలోనే జరిగింది.

-మంత్రిమండలి: రాజ్యక్షేమం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేయడం, రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది.

-భట్టారక నియోగాధిపతి: సమర్థ్దులైన మంత్రుల ఎంపికలో కీలకపాత్ర పోషించేదిగా శ్రీనీలకంఠశాస్త్రి, పరబ్రహ్మశాస్త్రి, గులాం యాజ్దానీ, సోమశేఖర శర్మ, సింథియా తాల్‌బోట్ (అమెరికా) మొదలైన వారు కాకతీయుల పాలనపై స్పష్టమైన అభిప్రాయాలు తెలిపారు.
రాజరిక సిద్ధాంతం: కాకతీయుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. రాజుకు అసమానమైన అధికారాలు ఉండేవి.

-హిందూ ధర్మశాస్ర్తాలను అనుసరించి రాజనీతి జరిగింది. యాజ్ఞవల్కుని న్యాయస్మృతిని కేతన, విజ్ఞానేశ్వరీయం పేరుతో తెలుగులో అనువదించాడు.(విజ్ఞానేశ్వరుడు మితాక్షరి పేరుతోయాజ్ఞవల్కస్మృతికి వ్యాఖ్యానం రచించెను. దానిని తెలుగులో కేతన అనువదించెను. ఇది తెలుగులో వచ్చిన తొలి న్యాయశాస్త్రం. శిక్షాస్మృతి, ఇది భారతదేశంలో మనుస్మృతి, యజ్ఞవల్కస్మృతి, పరాశస్మృతి, నారదస్మృతి మొదలైనవి. లీగల్ గ్రంథాలు, శిక్షాస్మృతులు రచించిరి. తెలుగులో తొలిసారిగా కేతన కాకతీయుల కాలంలో రచించడం గర్వకారణం)

-రాజనీతిపై కాకతీయుల కాలంలో స్వయంగా ప్రతాపరుద్రుడు -1 నీతిసారం రచించెను. ఇంకనూ బద్దెన (సుమతిశతకం) నీతిశాస్త్రముక్తావళి, మడికి సింగన సకలనీతి సమ్మతం మొదలైనవి రచించెను.


కాకతీయుల రాజ్య విభజన

రాజ్య విభజన: కాకతీయులు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని నాడులుగా విభజించారు. నాడులను తిరిగి స్థలాలుగా విభజించారు. స్థలాలను తిరిగి గ్రామాలుగా విభజించారు. ఒక స్థలంలో 10 నుంచి 60 గ్రామాలు ఉంటాయి. వాడి భూమి, సీమ అనే పదాలు నాడు అనే పదానికి సమానార్థాకాలు. పన్నిద్దరు ఆయంగార్లు అని అంటారు. (ఆయం అనగా పొలం. గ్రామంలో కొంత పొలం(ఆయం) వీరికి ఇవ్వబడుతుంది. వీరికి జీతాలుండవు. రాజు ఈ విధంగా ఇచ్చిన దానిపై (ఆయం) పన్ను కట్టనవసరం లేదు. అంతేకాకుండా గ్రామంలో పండిన పంటలో కొంతభాగం ఆయంగార్లకు ఇస్తారు)

-1. కరణం 2. రెడ్డి 3. తలారి 4. పురోహితుడు 5. కమ్మరి 6. కంసాలి 7. వడ్రంగి 8. కుమ్మరి 9. చాకలి 10. మంగలి 11. శెట్టి 12. చర్మకారుడు

-పై వారందరూ పన్ను మినహాయింపు పొందిన పొలం కల్గియున్నారు. కాబట్టి ఆయంగార్లుగా పిలవబడ్డారు.

నాయంకర విధానం 


-కాకతీయుల పరిపాలన ముఖ్యంగా జాగీర్దారీ లేదా భూస్వామ్య వ్యవస్థ (ప్యూడలిజం)పై ఆధారపడి ఉంది. వీరు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని నాయంకర విధానం అని అంటారు. రాజ్యాన్ని అనేక రాష్ర్టాలుగా విభజించి వాటికి పరిపాలనాధిపతులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. వీరిని నాయంకరులు అని అంటారు. వీరు ఎక్కువగా వెలమ, రెడ్డి, బ్రాహ్మణ కులాలకు చెం దినవారే.

-ఈ నాయంకరులు చక్రవర్తి (రాజు) నుంచి భూములను పొంది వాటి నుంచి వచ్చే ఆదాయంతో చతురంగ బలాలను పొషించి, యుద్ధసమయాల్లో చక్రవర్తికి తోడ్పడేవారు. సాధారణంగా రాజ్యంలోని దాదాపు నాల్గోవంతు భూమి ఈ నాయంకరుల ఆధీనంలో ఉం డేది. కాకతీయులు ప్రవేశపెట్టిన ఈ నాయంకర విధానం తర్వాత విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెంది ఆంగ్లేయ రాజ్య నిర్మాణం వరకు అవిచ్ఛిన్నంగా వర్ధిల్లింది.


పరిశ్రమలు


-పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో 20కి మించి వస్ర్తాలను గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో చిత్తరువులు రాసే 1500 ఇండ్లు ఉన్నాయని. ఏకామ్రనాథుడు రాశాడు. పాల్కురికి బసవపురాణంలో 50 రకాల వస్ర్తాల పేర్లును పేర్కొన్నాడు. కొన్ని ముఖ్యమైన పరిశ్రమల పేర్లు...
1. నిర్మల్ - కత్తుల పరిశ్రమ -ఇక్కడి కత్తులు సిరియా దేశానికి ఎగుమతి అయ్యేవి.
2. గోల్కొండ - వజ్రాల పరిశ్రమ - ప్రపంచంలోనే అగ్రస్థానం - తర్వాత గొల్కొండ రాజ్యానికి మార్పు
3. ఓరుగల్లు - రత్నకంబళ్లు తివాచీలు, సువాసనలు ఇచ్చే బియ్యం
4. చండూరు - కంచు గంటలు, పాత్రలు, పల్లాలు (పల్లెములు)
5. నర్సాపురం - నౌకాపరిశ్రమ. ఏకైక నౌకానిర్మాణపరిశ్రమ

-ఇంకనూ పారిశ్రామిక రంగంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అనేక విధాల వస్ర్తాలు వాడుకలో ఉన్నాయి. సన్నని నూలు వస్ర్తాలు, అద్దకపు వస్ర్తాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఎగుమతులతో ఆసియాలోనే భారతదేశానికి, కాకతీయ రాజ్యానికి విదేశీ ఆదాయం ఎక్కువగా వచ్చేది. దీంతో తుర్కష్కులకు కంటగింపు అయ్యెను.

-కాకతీయుల సముద్రవ్యాపారం విశేషంగా వృద్ధిచెందుట వల్ల నౌకా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. కాకతీయుల ముఖ్యమైన నౌకా కేంద్రం మోటుపల్లి. నేడు అది ప్రకాశం జిల్లాలో ఉంది. (క్రీడాభిరామంలో దేశీ, విదేశీ వస్త్ర వ్యాపారం గురించిన వివరాలు ఉన్నాయి)
కృష్ణపట్నం,మోటుపల్లి, మైసోలియా, ఘంటసాల నాటి ప్రధాన ఓడరేవులు. సుగంధ ద్రవ్యాలు, దంతవస్తువులు, విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ప్రాం తంలో గణపతి దేవుడు అభయ శాసనం వేయించాడు. సముద్రపు దొంగలను అణిచివేసెను.

ముఖ్యమైన అధికారులు


-అష్టాదశ తీర్థులు - 18 మంది అధికారులు (మడికి సింగన గ్రంథంలో వివరాలు కలవు)
-మౌర్యుల కాలంలో ప్రజా అధికారులను తీర్థులు అనేవారు.
-నగరి శ్రీకావళి: అంతఃపురాన్ని ఎల్లవేళలా కాపాడే రక్షకుడు.
-భహత్తర నియోగాధిపతి: 72 శాఖలకు పై అధికారిగా పనిచేసేవారు.
-ఆయంగార్లు: 12 మంది. వీరినే పన్నిద్దరు ఆయంగార్లు అంటారు.

ముఖ్య ఉద్యోగులు


- తలారి - గ్రామ రక్షకుడు
--కరణం - గ్రామ లేఖకుడు
-బోయ - గ్రామ సేవకుడు
- సంధి విగ్రహీ - విదేశాంగ మంత్రి



ముఖ్యమైన పన్నులు


1. తోటపై తోంఘ్ట పన్ను
2. పచ్చిక బీళ్లపై పుల్లరి పన్ను వసూలు చేసేవారు. పన్ను వసూలు చేయు అధికారాలను కాలకాండు అంటారు.
3. దశబంద ఇనాము: 1/10 వంతు చెరువుల కింద వ్యవసాయం చేసే రైతులు చెల్లించాలి
4. ఇల్లరి: గృహాలపై విధించే పన్ను దక్షిణ భారతదేశంలోనే కాకతీయుల కాలంనాడు ఎక్కువ పన్నులు విధించబడెను.
5. పుట్టిపహండి: ధనరూపంలో చెల్లించే పన్ను
6. పుట్టి కొలుచు: ధాన్య రూపంలో చెల్లించే పన్ను
7. మగము: వర్తకుల నుంచి భూయజమానులు వసూలు చేయు పన్ను
8. సింగినాదం- హెచ్చరికలు చేసేవార్కి చెల్లించు పన్ను

ముఖ్యమైన రవాణా మార్గాలు


1. ఓరుగల్లు నుంచి మంథెన వరకు
2. బళ్లారి నుంచి చిత్తూరు వరకు
3. రాయచూర్ నుంచి కొలనుపాక వరకు
4. బీదర్ -కొలనుపాక, కళ్యాణి - కొలనుపాక వరకు
5. బీదర్ - పటాన్‌చెరు - గోల్కండ వరకు
6. వరంగల్ నుంచి వాడపల్లి వరకు ప్రధానమార్గాలుగా చెప్పవచ్చును.


ముఖ్యమైన నాణేలు


-గద్వాణం : బంగారు నాణెం
-రూకము: వెండి నాణెం
- అన్నెము : రాగి నాణెం
-తార : వెండినాణెం
-నాణెల గురించి బాపట్ల శాసనంలో వివరించబడెను. తర్వాత 18వ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశంలో పోర్చుగీసులు క్రుజుడో నాణెం ప్రవేశపెట్టిరి. దాంతో గద్వాణం ప్రస్తుతం డాలర్ ముందు రూపాయిలా బక్కచిక్కి పోయింది.

భూమి విభజన


1. వెలిమ చేను: మెట్టభూమి, వర్షాధార భూమి, (పన్నులు తక్కువ)
2. నీరు భూమి: పల్లపు ప్రాంతం, మాగాణి భూమి (పన్నుల భారం ఎక్కువ)
3. తోట భూమి : ఉద్యానవనాలు, తోటల భూములు (2 లేదా 3 సంవత్సరాల కొకసారి పన్నుల విధింపు)
కోల/గడ: 1. భూమిని కొలుచు సాధనం. అంటే ఇది 32 జానలు కలిగి ఉండును.
2. మర్తురు : 50 నుంచి 100 సెంట్ల
భూమిని మర్తురు అనేవారు



సైన్య విధానం:


కాకతీయ రాజులు అపారమైన సైన్యాన్ని పోషించారు. వీరు చతురంగ బలాలను కలిగిఉన్నప్పటికీ రథ బలానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వలేదు.
1. అత్యధిక సంఖ్యలో కాల్బలం (సైనికులు) -
9 లక్షలు
2. అశ్వబలం (గుర్రాలు) - 20 వేలు
3. గజబలం (ఏనుగులు) - 100




సైన్యాధిపతులు:


1. జాయపసేనాని - గజసేనాని - గణపతిదేవునికి
2. మారయ - అశ్వసేనాని - ప్రతాపరుద్రునికి

బిరుదులు పొంది ఉన్నారు. నాయంకరుల సైన్యం కంటే చక్రవర్తుల సైన్యం ఎక్కువగా ఉండేది. కాకతీయ వీరులు కత్తిసాములో జగత్ ప్రసిద్ధులు. రాజులు ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు గ్రామాలను బహుమానంగా ఇచ్చుటయే గాక...
1. కోట గెల్పట్టు
2. ద్వీపల ముంతక
3. వెలనాటి ధూషక వంటి బిరుదులు ఇచ్చి గౌరవించేవారు.
Dr.Murali


DSC Social Methodology Audio Material






More DSC Social Methodology Audio Material

dsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics  dsc study material dsc study material in telugu pdfeenadu pratibha dsc study material dsc study material in english medium dsc study material for biologydsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study materialdsc study material in english mediumdsc study material for biologydsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics  dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study material dsc study material in english mediumdsc study material for biologydsc study material free download dsc study material in telugu free download dsc study material mathematics dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study material dsc study material in english mediumdsc study material for biologydsc study material free downloaddsc study material in telugu free download dsc study material mathematics  dsc study materialdsc study material in telugu pdfeenadu pratibha dsc study materialdsc study material in english mediumdsc study material for biology

జనవరి మొదటివారంలో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్

వేగంగా చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగ నోటిఫికేషన్లపై వెనువెంటనే దృష్టిసారించారు. నిరుద్యోగుల్లోని ఆతృతను దగ్గనుంచి ఎరిగినవారు కావటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిలోపడ్డారు. భారీ సంఖ్యలో టీచర్ల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేయడానికి వారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. టీచర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)కి బదులుగా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, రాత పరీక్షల విధానం, తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా పరీక్షల సిలబస్‌లో మార్పులు, చేర్పులతోనేనోటిఫికేషన్ జారీ చేయాలన్న ఆలోచనతో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం అనుమతిస్తే సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల భర్తీచేపట్టాలని, లేదంటే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశాలను పరిశీలించాలని కమిషన్ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, విభాగాలవారీగా గ్రూప్-2 ఖాళీల వివరాలు సర్వీస్ కమిషన్‌కు ఇంకా అందించాల్సి ఉంది. ఆ వివరాలు వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంటుందని కమిషన్ సభ్యులు తెలిపారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తిచేసి మరో రెండు వారాల్లో ఏదో ఒక నోటిఫికేషన్ జారీచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. వరుసగా నోటిఫికేషన్లు: టీచర్, గ్రూప్-2 నోటిఫికేషన్లకు మొదటి ప్రాధాన్యంఇస్తున్నప్పటికీ త్వరలోనే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీచేసే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అధికారుల ద్వారా తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన టీఎస్‌ ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో కూడా భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. పోలీస్, జైళ్లు, ఆరోగ్యశాఖల్లోని ఖాళీల భర్తీకి కూడా భారీ సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా మొత్తం 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్ కసరత్తు చేస్తున్నది

మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది?

ద్వీపకల్ప నదులు హిమాలయ నదీ వ్యవస్థకన్నా పురాతనమైనవి. చాలా వరకు పశ్చిమకనుమల్లో జన్మిస్తాయి. ఇవి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి చాల పెద్ద నదులు. ఇవి పంక ఆకారంలో ఉండే డెల్టాలను ఏర్పరుస్తాయి. ఈ నదులు పగులు లోయగుండా ప్రవహిస్తాయి. ద్వీపకల్ప నదులో దేశం మొత్తం మీద తీసుకుపోయే నీటిలో 30 శాతాన్ని తీసుకుపోతాయి. పశ్చిమ దిశగా ప్రవహించే నదులు నర్మదా నర్మదా పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్‌లో 87 శాతాన్ని కలిగి ఉంటుంది. మిగతాది గుజరాత్‌లో ఉంది. అమర్‌కంఠక్ పీఠభూమిలోని మైకాల్ రేంజ్‌లో 1060 మీ. ఎత్తు కలిగిన బుగ్గ నుంచి ఏర్పడుతుంది. భేరా వద్ద 15 అడుగులు కిందకు దూకడం వల్ల మార్బుల్ జలపాతం ఏర్పడింది. -మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద జన్మించి గుజరాత్‌లోని భరూచ్ వద్ద(కాంబే సింధూశాఖ) అరేబియా సముద్రంలో కలుస్తుంది. -దీని పరివాహక ప్రాంతం ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉంది. గుజరాత్‌లో కేవలం 1/10 వంతు మాత్రమే ఉంది. -పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్రలకు సంబంధించింది. ఉపనదులు -దుధి, తావా, హిరన్, షేర్ మొదలైనవి. -నర్మదా, వింధ్యా,సాత్పురా పర్వతాల మధ్య అగాధదరి(పగులు లోయ) గుండా రవహిస్తుంది. ఈ నదిపై కమల్‌దవర్(23 మీ.), దనుదర్(15 మీ) అనే జలపాతాలు ఉన్నాయి. -ప్రసిద్ధిగాంచిన మార్బుల్ జలపాతం నర్మదాపై ఉంది. -నర్మదానది ఒడ్డున ఉన్న ముఖ్యపట్టణం జబల్‌పూర్(మధ్యప్రదేశ్). తపతి ఇది మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని సాత్పురా పర్వతాల్లో ముల్తాని వద్ద జన్మించి నర్మదానదికి సమాంతరంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 724 కి.మీ. పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్, మహారాష్ట్రలో ఉంది. ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం సూరత్(గుజరాత్) ఉపనదులు పూర్ణ, బెతుల్, అరుణావతి, వేగ్‌హార్, గిర్‌నార్, బోరి, పన్‌జహార్ మొదలైనవి. -ఇవి అజంతా, సాత్పుర కొండల మధ్య ప్రవహిస్తాయి. -పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఉంది. -దీని పరివాహక ప్రాంతం గుజరాత్‌లో 79 శాతం ఉంది. సబర్మతి ఈ నది రాజాస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లోని జయ సముద్రం సరస్సులో పుడుతుంది. దక్షిణదిశగా ప్రవహించి కాంబే అఖాతం వద్ద(గుజరాత్) అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 416 కి.మీ. ఉపనదులు -వాకాల్, నేష్వా, హారా మొదలైనవి. -దీని పరివాహక ప్రాంతం రాజస్థాన్, గుజరాత్‌లలో కలదు. పట్టణం : ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం అహ్మదాబాద్. ఈ నదికి గిరికర్ణిక అనే పురాతన పేరు ఉంది. ఈ నది గురించి పద్మ, గరుడ పురాణాల్లో పేర్కొన్నారు. మహి గ్వాలియర్‌లో పుట్టి గుజరాత్‌లోని కాంబే అఖాతం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో ఉంది. పశ్చిమ కనుమల్లో పుట్టి పడమరకు ప్రవహించే నదులు గోవా : మాన్‌డవి, రాజోల్ జోరి నదులు కేరళ : పోనార్, పెరియార్, పంబ, బయపొర నదులు కర్ణాటక : కలినాడి, శరావతి, నేత్రావతి, టాద్రి నదులు కలవు. తూర్పు దిశగా ప్రవహించే నదులు









ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,

కలెక్టర్ పదవిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?


స్థానిక స్వపరిపాలనా సంస్థలు స్థానిక పలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అనే గాంధీ కలలను సాకారం చేయడానికి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే IVవ భాగంలో పేర్కొన్న వీటికి రాజ్యాంగ బద్ధత లేకపోవడంతో ఆచరణలో సత్ఫలితాలు పొందలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్, నగర పాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల(1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. చారిత్రక నేపథ్యం - రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది. -కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించారు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పిలిచే వారు. - మెగస్తనీస్ కూడా తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలో మున్సిపల్ ప్రభుత్వాల గురించి వివరించాడు. - మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళుల స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధిగాంచింది. మొదటి పరాంతకుని ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బ్యాలట్ బాక్సులుగా ఉపయోగించి స్థానిక సంస్థలకు పాలకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. - మొగలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు. కొత్వాల్‌కు సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు. బ్రిటీష్ కాలంలో.... - మద్రాసు నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు. రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్(1687 ) ద్వారా పన్నుల వసూలు కోసం మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. - బ్రిటీషువారు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. - చార్టర్ చట్టం(1813) ద్వారా స్థానిక సంస్థలకు పన్ను విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. - భారతదేశానికి గవర్నర్ జనరల్(1835-36)గా పనిచేసిన మెట్‌కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించారు. నేడు అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి. - భారత కౌన్సిళ్ల చట్టం(1861) ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించారు. - ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం (1870) ద్వారా భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు. - వైస్రాయ్ లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలను ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ 18మే 1882లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అతని తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, వికాసాలకు మాగ్నాకార్టాగా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా ప్రఖ్యాతి పొందాడు. 1882లో స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం.. - రిప్పన్ తరువాత భారతదేశాన్ని పరిపాలించిన గవర్నరు జనరల్స్ స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి... బెంగాల్ మున్సిపాలిటీ చట్టం (1884) బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం (1885) బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం (1919) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘం నియమించబడింది. అది 1909లో సమర్పించిన నివేదిక కింది అంశాలను పేర్కొంది. అవి.. - దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. - 3 స్థాయిల్లో గల స్థానిక ప్రభుత్వాల సభ్యుల్లో ఎక్కువ మంది ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. - ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకు ఉండాలి. - రాయల్ కమిషన్ సూచనల మేరకే మింటో మార్లే సంస్కరణలు (1909) చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టారు. - స్థానిక స్వయంపాలనను మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల(1919) ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలు చేశాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలూకా బోర్డుల సంఖ్య 584కు చేరింది. - భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం రాష్ర్టాలకు స్వపరిపాలనాధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అధికారులు నామినెట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దుచేశారు. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతిలోకి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డుల్లో రాష్ర్టాలకు పూర్తి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అశోక్ మెహతా కమిటీ బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. దీంతో వాటి పనితీరును సమీక్షించడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి డిసెంబర్ 1977లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 132 సిఫారసులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. సిఫారసులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీ ఏర్పాటుచేసి, గ్రామపంచాయతీలను రద్దుచేసి వాటిస్థాయిలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాలి. -15వేల నుంచి 20వేల జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి. - అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పం చాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. - పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ మంత్రిని నియమించాలి. - పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. -షెడ్యూలు కులాలు, తెగల వారికి జ నాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. - జిల్లా స్థాయి సంస్థల్లో పంచాయతీ రాజ్ అకౌంట్స్ ఆడిట్ జరపాలి. - పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి. - జిల్లా పరిషత్ అధ్యక్షున్ని పరోక్షంగా ఎన్నుకోవాలి. అయితే మండల పరిషత్ అధ్యక్షున్ని పత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఎన్నుకోవచ్చు. -పంచాయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి. - పంచాయతీరాజ్ సంస్థలో అన్ని పదవులకు కాల వ్యవధిని 4 ఏండ్లుగా నిర్ణయించాలి. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ నివేదికను అమలు చేయలేదు. అయితే అశోక్ మెహతా కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ర్టాలు అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్లోని కొన్ని అంశాలను తమ రాష్ర్టాలకు అనుగుణంగా మార్పు చేసుకొని అమలుచేశాయి. నోట్ : బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని అంటారు. - ఆశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగా ఏర్పాటైన(ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక)పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని అంటారు. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ - సిఫారసులు సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాల కలగకపోవడంతో గ్రామ స్వపరిపానలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమ్యే సంస్థాగత ఏర్పాటును సూచించవలసిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ(జాతీయాభివృద్ధి మండలి) 16 జనవరి 1957లో బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను 24 నవంబర్ 1957లో సమర్పించింది. బల్వంత్‌రాయ్ కమిటీ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి1958 జనవరిలో ఆమోదించింది. దీంతో వివిధ రాష్ర్టాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు తగిన చట్టాలు చేశాయి. -1959లో స్థానిక స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964లో నిర్వహించారు. సిఫారసులు -దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు. - స్థానిక సంస్థలకు ప్రతీ ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. -ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్రంగా జరగాలి. - గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి. - జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. -స్థానిక అంశాలకు చెందిన అధికారాలను ఈ సంస్థలకు బదలాయించాలి. - స్థానిక ప్రభుత్వాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. - పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లాపరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి. -గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. నోట్ : దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్(నాగోర్ జిల్లా సికార్‌లో 2 అక్టోబర్ 1959), రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణలో)-మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 11 అక్టోబర్ 1959, 1 నవబంర్ 1959 రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టారు.(అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి)


AP TET & TRT 2014 New Exam Pattern











Searches related to aptet study material in telugu pdf  ap tet model papers in telugu pdf  aptet study material in english  aptet study material free download  aptet study material hindi  aptet 2013aptet study material in telugu pdf,ap dsc recruitment schedule  ap dsc merit list 2012  ap dsc 2014 ap dsc 2014 notification  ap dsc 2014 results  ap dsc 2014 hall tickets  ap dsc 2014 key  ap dsc results 2012 with marks,Searches related to APTET 2014 New Exam Pattern  aptet exam syllabus  aptet exam hall ticket 2014  aptet exam 2014  aptet exam application form download  aptet exam material  aptet exam question paper 2014aptet exam fee  aptet exam date

Download the DSC Question Papers With Answer Solution Keys for Secondary Grade Teacher ,


Download the AP DSC SGT , LP ,SA , PET Previous Question Papers With Answers Solutions from the Bellow Table ....

Name of Question Paper and ProviderQuestion Paper Answer Key 
Sakshi Education DSC- 2012 SA English Question Paper With Key for TET cum TRT Question Paper Answers 
Sakshi Education DSC- 2012 SA MATHS Question Paper With Key for TET cum TRTQuestion Paper Answers
Sakshi Education DSC- 2012 SA Physical Science Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Biology Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Social Question Paper With Key for TET cum TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Hindi Question Paper for TET cum TRTQuestion Paper  -----
Sakshi Education DSC- 2012 SGT Question Paper with Key for TET com TRTQuestion Paper  Answers
Sakshi Education DSC- 2012 SA Telugu Question Paper With Key for TET com TRTQuestion Paper Answers

Eenadu Prathibha Provide AP DSC Old Question Papers With Answer Solutions 2014 DSC Examinations ....
Name of Question Paper with Answer Keys and ProviderDownload Link
Eenadupratibha DSC- 2012 SA English Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA MATHS Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Physical Science Question Paper With KeyDownload
Eenadupratibha DSC- 2012 SA Biology Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Social Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Hindi Question Paper Download
Eenadupratibha DSC- 2012 SGT Question Paper with Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012 SA Telugu Question Paper With Key for TET cum TRTDownload
Eenadupratibha DSC- 2012  Telugu Pandit Question Paper With Key for TET cum TRTDownload
Download the DSC 2008 Question Papers With Answer Solution Keys for Secondary Grade Teacher , Language Pandit ,School Assistant and Physical Education Teacher Posts ....
DSC 2008 SGT Question Paper & Keys for TET cum TRTDSC 2008 SA Question Paper & Keys for TET cum TRT


ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ Andhara Pradesh DSC 2014

ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. డీఎస్సీ-2014 ప్రకటనను ఏపీ ప్రభుత్వం గురువారం జారీచేయబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 'ఈనాడు'కు వెల్లడించారు. డీఎస్సీని ఇకపై...ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌-కమ్‌-టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ( టెట్‌- కమ్‌- టీఆర్టీ)గా వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు, మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా డీఎస్సీ-2014 అర్హతలపై బుధవారం రాత్రే మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం 10,500 వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...9061 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాబోతోంది.ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులు 6244, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1849, ఇతర పోస్టులు ఉన్నాయి. కోతపడినవన్నీ ఎస్జీటీ పోస్టులే. ట్రైబల్‌, మున్సిపల్‌ శాఖకు చెందిన 1280 టీచర్‌ పోస్టుల భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ జారీ చేయాల్సి ఉండగా...బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నుంచి కూడా బీఎడ్‌ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని  డీఎస్సీ ,Andhara Pradesh DSC 2014

డీఎస్సీ కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు


ఏపీ నిరుద్యోగుల చూపంతా ఇప్పుడు డీఎస్సీపైనే ఉంది. టీచర్‌ జాబ్‌ కొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ధారపోస్తూ చదువుతున్నారు. మొత్తానికి డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రకటన వస్తుందని గంపెడాశ సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే డీఎస్సీ ప్రకటనపై హామీ ఇవ్వడంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ, తీరా చూస్తే సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటన వెలువడలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ప్రకటనను వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు కూడా డీఎస్సీ ప్రకటన రాలేదు. ఈసారైనా ప్రకటన వస్తుందని గంపెడంత ఆశతో ఎదుచేస్తూ అభ్యర్థులంతా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. 7వేల పోస్టులకే ఆమోదం.. ఏపీలో మొత్తం 10,603 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ తొలుత స్పష్టం చేశారు. అయితే వాటిలో కేవలం 7వేల పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. దీంతో అసలు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18,500 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో ఎస్జీటీ పోస్టులే 7,500 వరకూ ఉన్నట్టు సమాచారం. ఇక డీఎస్సీకి పోటీపడుతున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు, 60 వేల మంది డీఈడీ అభ్యర్థులున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం డీఎస్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. తడిసి మోపెడవుతున్న కోచింగ్‌ ఫీజులు డీఎస్సీ ప్రకటన వాయిదా పడడంతో అభ్యర్థులంతా అయోమయంలో పడ్డారు. ఇప్పటికే కోచింగ్‌ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు చెల్లించలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి కోచింగ్‌ సెంటర్లకు చెల్లించామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇళ్ల అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి మరీ కోచింగ్‌ తీసుకుంటున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆందోళనలో టెట్ అర్హులు.. డీఎస్సీలో అంతర్భాగంగా టెట్‌ను కలిపి 180 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన 3 లక్షల మంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తారా? లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రుచూశారు. కానీ ప్రభుత్వ జాప్యంతో అభ్యర్థులంతా ఏం చేయాలో అన్న ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల మండిపాటు డీఎస్సీ ప్రకటన చేస్తామని గొప్పలు చెప్పిన మంత్రి గంటా, ఎందుకు అధికారికంగా సెప్టెంబర్‌ 5న డీఎస్సీ ప్రకటన చేయలేదని అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని డిమాండ్


డీఎస్సీ, టెట్ రెండూ ఒకేసారి నిర్వహిస్తాం: మంత్రి గంటా (A P)


ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురుపూజోత్సవం రోజైన సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 3న న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పాల్గోనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబర్ 5వ తారీఖున విజయవాడలో అధికారకంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులన్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మొదటగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. వీడియో, ఆడియో ద్వారా పాఠ్యాంశాల బోధిస్తామన్నారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.

చీకటి ఖండం - ఆఫ్రికా...?


చీకటి ఖండం - ఆఫ్రికా పోటీ పరీక్షల ప్రత్యేకం ఆఫ్రికా యూరప్‌ ఖండానికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ దాన్ని చీకటి ఖండంగా పరిగణిస్తారు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు. క్రీ.శ 1840లో స్కాటిస్‌ మిషనరీ అన్వేషకుడైన లివింగ్‌స్టన్‌ మొదటిసారిగా ఆఫ్రికా అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ కామెరూన్‌ అనే మరో అన్వేషకుడిని ఆఫ్రికాకు పంపింది.- లింవింగ్‌స్టన్‌ మధ్య ఆఫ్రికా, టాంగాన్యికా, నియస్సా ప్రాంతాలను ఆవిష్కరించాడు.- కామెరూన్‌ కాంగో ప్రాంతాన్ని కనుక్కున్నారు.- బెల్జియం రాజు లియోపోల్ట్‌-2 క్రీ.శ.1879లో స్టాన్లీని ఆఫ్రికాకు పంపించడంతో అతడు తూర్పు ఆఫ్రికాకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు.- యూరోపియన్‌లు నీగ్రో బానిసల కోసం ఆఫ్రికాకు వచ్చేవారు. 19వ శతాబ్దం నాటికి ఐరోపావాసులు ఆఫ్రికా గురించి పూర్తిగా తెలుసుకున్నారు.శీతోష్ణస్థితి ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ఖండం ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలు రెండింటిలో వ్యాపించి ఉండటం వల్ల ఆఫ్రికా ఖండంలో వైవిధ్యమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.- ఉత్తరార్ధ గోళంలో మే నుంచి అక్టోబరు వరకూ వేసవి కాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది.- ఉత్తర్ధా గోళంలో నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకూ చలికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది.- ఆఫ్రికా ఖండం సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌- ఆఫ్రికా ఖండంలో నాలుగు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.భూమధ్య రేఖా శీతోష్ణస్థితి... ఈ ఖండంలో కాంగోనది హరివాణంలోని దేశాలు గేబన్‌, కాంగో, జైరే, కెమెరూన్‌, టాంజానియా, సెంట్రల్‌ రిపబ్లిక్‌, మొజాంబిక్‌, లైబీరియా, ఐవరీకోస్టు దేశాల్లో భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది. భూమధ్యరేఖా ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఖలను డోల్డ్రమ్స్‌ అంటారు. డ్రోల్డమ్స్‌ అంటే ప్రశాంత పవనాలు. ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్‌ శిఖరం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.సుడాన్‌ రకపు శీతోష్ణస్థితి.. భూమధ్యరేఖ శీతోష్ణస్థితికి ఇరువైపులా ఉన్న పర్వతాల వెలుపల సుడాన్‌ రకపు శీతోష్ణస్థితి ఉంది.ఆఫ్రికా - ఉప్పునీటి సరస్సులు.. ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతంలో సరస్సులు ఉండటం వల్ల తక్కువ వర్షపాతం వల్ల, ఎడతెరపి లేకుండా సరస్సుల్లోని ఆవిరై లవణాలు మిగిలి పోతున్నందువల్ల, సరస్సుల నుంచి బయటకు ప్రవాహాలు లేనందు వల్ల, నీటిలో కరిగిన లవణాల గాఢత ఎక్కువై ఉప్పునీటికి ఉప్పదనం ఏర్పడుతుంది. ఈ ఖండంలో న్యాసా, విక్టోరియా, గామి, చాద్‌, సరస్సులు ఉన్నాయి. వీటిలో చాద్‌, గామి ఉప్పునీటి సరస్సులు.విక్టోరియా జలపాతం జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం వెడల్పు 1.7కి.మీ. ఇది 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జాంబియా, జింబాబ్వే దేశాల్లోని జాతీయ పార్కుల్లో నుంచి చేస్తే విక్టోరియా ప్రకృతి సౌందర్యం సంపూర్ణంగా కనిపిస్తుంది


DSC 2014 in Telangana State




డీఎస్సీ నియామకాలు చేపట్టేదాకా పాఠశాలల్లో చదువులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికిగాను విద్యా వాలంటీర్ల మాదిరిగా అర్హులైన వారిని బోధకులుగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వీరిని విద్యా బోధకులు (అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌) అని పిలుస్తారు. సుమారు 5 నుంచి 10 వేల దాకా ఈ సంఖ్య ఉండొచ్చని ప్రాథమిక అంచనా! పూర్తి సమాచారం వచ్చాక ఈ సంఖ్య నిర్ధారణ అవుతుంది. వీరికి చెల్లించే వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖలో కసరత్తు ఆరంభమైంది. వారం పది రోజుల్లో ఖాళీల సంఖ్య తేలి, కసరత్తు ఓ కొలిక్కి వస్తుందని సమాచారం. అంతా సవ్యంగా సాగితే.. పదిరోజుల్లో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి.తెలంగాణలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలున్నాయనే దానిపై ఇంతదాకా కచ్చితమైన లెక్కలు లేవు. అన్ని జిల్లాల అధికారుల నుంచి దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాక డిప్యూటీ ఈవో, ఎంఈవో, జేఎల్‌, డైట్‌ కాలేజీ లెక్చరర్ల పదోన్నతుల వ్యవహారం కూడా తేలితే మొత్తం టీచర్ల ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఈ లెక్కలన్నింటినీ తేల్చి ఏడాది లోగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం ఖాళీలుంచకూడదు. అందుకోసమని మధ్యేమార్గంగా నిరుడు అవిభాజ్య రాష్ట్రంలో కూడా దాదాపు పదివేలమందిని విద్యాబోధకులుగా నియమించి వారికి నెలకు 6 వేల రూపాయల వేతనం చెల్లించారు. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులకున్న అవకాశాల్ని పరిశీలించి బోధకులను నియమించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాక, నియామక నిబంధనల్ని కూడా రూపొందిస్తారు. ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాల దాకా అర్హులైన వారిని నియమిస్తారు.రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో తాత్కాలిక బోధకులుగా ఆర్ట్‌, క్రాఫ్ట్‌, వ్యాయామ ఉపాధ్యాయుల నియమాకాలకు సంబంధించి తలెత్తిన ప్రతిష్ఠంభన కూడా వారం రోజుల్లో తేల్చేయటానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ తాత్కాలిక పోస్టుల నియామకాలు కొద్దిరోజుల కిందట ఆగిపోయాయి. సర్వశిక్ష అభియాన్‌ కింద తాత్కాలిక పద్ధతిలో వీరి నియామాకాలకు సంబంధించి ప్రకటన రావటం.. కొద్దిరోజుల కిందటిదాకా ఎంపికలు కూడా జరిగాయి. 12వ తేదీ నుంచి వీరిని విధుల్లోకి తీసుకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలను ఉన్నట్టుండి ఆపేశారు. నిరుడు ఆయా పోస్టుల్లో కొనసాగిన ఉపాధ్యాయుల సర్దుబాటులో తలెత్తిన సమస్యలు జటిలమవటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం 6 నుంచి 8 తరగతుల్లో 100కు మించి విద్యార్థులున్న పాఠశాలల్లో మాత్రమే ఈ పోస్టులను నియమించాలని నిర్దేశించారు. ఆ ప్రకారం చూసినప్పుడు ఈసారి కొన్ని స్కూళ్లలో 100 విద్యార్థుల సంఖ్య కొన్నింట తగ్గగా కొన్నింట పెరిగింది. దీంతో పోస్టులుండే స్కూళ్లు మారిపోయాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 1400 తాత్కాలిక పోస్టులుండగా.. ఈ ఏడాది 1077 మందిని తిరిగి తీసుకున్నారు. మిగిలిన సుమారు 300 మందిని సర్దుబాటు చేయటానికున్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Telugu Group I & Group II DSC Audio Metirail



6th Class History

7th Class History mp3

8th Class History mp3 in telugu part 2

8th Class History mp3 free download in telugu part3

8th Class History mp3 free download in telugu part 4

9th Class History mp3 free download in Telugu part 1

9th Class History mp3 free download in Telugu part 2

9th Class History mp3 free download in Telugu part 3

9th Class Geography 3 Units mp3 in Telugu

KAARYANIRVAHAKA MANDALI

ATMOSPHERE - WATER VAPOUR MP3

ATMOSPHERE MP3

KAARYANIRVAHAKA MANDALI (CENTRAL)

INDIAN CONSTITUTUON IN TELUGU

SAASANA NIRMANA PRAKRIYA

SAASANA NIRMANAM

SAASANAALA NIRVAHANA

SAAMGHEEKA SAMKSHEMA SAAKHA

RAASHTRA SAASANA SABHYALU MP3

RAASHTRA KOOTULU

RAAJYAAMGA CHATTAALU MP3

REVENUE SAAKHA

HISTORY MP3

KAKATHEEYULU MP3

HOYASAALULU

INDIAN HISTORY FROM 8TH 13TH CENTURY MP3

POLEESU SAAKA MP3

PRABHUTVA UDYOGULA PAATRA MP3

SAMAIKYA & EKA KENDRA RAAJYAM MP3

PSYCHOLOGY MP3 PART 1

8th class economics MP3 format download in telugu

8th CLASS CIVICS (POLITY) MP3 FORMAT FREE DOWNLOAD IN TELUGU

10th Class Civics (POLITY) MP3 FORMAT DOWNLOAD IN TELUGU

RAASHTRA AADHAYAMU IN MP3 FORMAT FREE DOWNLOAD IN TELUGU

INDIAN FIVE YEAR PLANS IN MP3 FORMAT FREE DOWNLOAD IN TELUGU

 Andrapradeshlo Boosamskaranalu in mp3 format Download

Vyavasaya Vithana Vanarulu in mp3 format free Download

Cement Parishrama in mp3 format free Download

Andhra Pradesh Sevaa Rangam in mp3 format free Download

 Andrapradeshlo Neetiparudala Vasathulu in mp3 format free Download

Statistics in mp3 format in telugu Download

A.P. Economy in mp3 format in Telugu free Download

Andrula Charitraku Adaralu.mp3 Download

Shathavahanulu.mp3 Download

Ikshvakulu.mp3 Download

Adralo Bowddamatham.mp3 Download

Chola Chalakya Yugam.mp3 Download

Kakatheeyula Yugam.mp3 Download

Musluri Nayakulu.mp3 Download

Vijayanagara Samrajyam.mp3 Download

Kuthubshahil.mp3 Download

Sipayila Thirugubatu.mp3 Download

Samskuthika Punarujjevanam.mp3 Download

 Samskuthikarana.mp3 Download

Samyavada Patra.mp3 Download

Andralo Svathantra Udyamamu.mp3 Download

Asarja Vamsham.mp3 Download

Thelanganalo Samajika Chythanyam.mp3 Download

Vamapakshala Bavala Vyapthi.mp3 Download

Andra Desha Avatharana.mp3 Download

Mana Vishwam.mp3 Download

Akshamshalu-rekhamshalu.mp3 Download

Bhoo Antarnirmanamu.mp3 Download

Uparitala Bhoo Swaroopalu.mp3 Download

Seetoshnastiti and Vatavaranamu.mp3 Download

Bharatha Bhoogola Shastramu.mp3 Download

Bharathadesa Nysargika Swaroopam.mp3 Download

Bharatha Desa Seetosnastiti.mp3 Download

Bharathadesa Nadulu.mp3 Download

Bharathadesa Vyavasayamu.mp3 Download

 Bharathadesa Khanijalu.mp3 Download

Bharathadesa Parisramalu and Ravana.mp3 Download

Geography - Imp Bits.mp3 Download

Public Finance.mp3 Download

Budjet.mp3 Download

Dravyam Rakalu.mp3 Download

Banking.mp3 Download

Abivruddi Bavanalu, Such.mp3 Download

Parisramika Vidanalu.mp3 Download

Panchavarsha Pranalika.mp3 Download

Bharatha Desha Bowgolika.mp3 Download

Charitraku Poorva Yugamu.mp3 Download

Haryanka Vamsham and Ithara Vamshalu.mp3 Download

Islam Samrajyam.mp3 Download

Maharastrulu.mp3 Download

Bhakti Udyamamu and Samskaranodyamam.mp3 Download

1857 Sipayeela Tirugubatu and Jateeyodyamamu.mp3 Download

Gandhi Yugamu.mp3 Download

History Of Goevernor Generals and Viceroys.mp3 Download

Rajyngamu mp3 Download

Rajyanga Praveshika.mp3 Download

Prathamika Hakkulu.mp3 Download

Kendra Prabhuthvam.mp3 Download

Supreeme Court.mp3 Download

Mukyamanthri, Manthriman.mp3 Download

High Court.mp3 Download

Kendra Rastra Sambandalu.mp3 Download

Stanika Samsthalu.mp3 Download

Commissions.mp3 Download


సూక్ష్మ జీవులు- వ్యాధులు


సూక్ష్మ జీవులు- వ్యాధులు
  • లూయీ పాశ్చర్ ను Father of  Microbiology గా పిలుస్తారు.
  • సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని " మైక్రోబయాలజీ" లేదా సూక్ష్మ జీవశాస్త్రం అంటారు.
  • సూక్ష్మ జీవులను 1674 లో తొలిసారిగా "ఆంటోనీవాన్ లీవెన్ హుక్ " కనుక్కున్నాడు.
  • సూక్ష్మ జీవులు - రకాలు:  1. వైరస్   2. బాక్టీరియా    3. ప్రోటోజోవా   4. శైవలాలు     5.శీలీంధ్రాలు . 

వైరస్:

  • మొదట వైరస్ లను కనుక్కున్న శాస్త్రవేత్త "ఐవనోవిస్కి"
  • వైరస్  అంటే లాటిన్ భాషలో "విషం" అని అర్థం.
  • వైరస్ అని పేరు పెట్టిన వ్యక్తి - బైజరింక్.
  • వైరస్ లను గురించి చేసే అధ్యయనాన్ని "వైరాలజీ" అంటారు.
జలుబు:

  • రినోవైరస్ ద్వారా జలుబు
  • గాలి, ప్రత్యక్ష స్పర్శ ద్వారా సోకును.
పోలియో:
  • ఎంటిరోవైరస్ / పోలియో వైరస్ వల్ల .
  • కలుషితాహారం నీరు ద్వారా వ్యాపిస్తుంది.
  • పోలియో వ్యాధిలో చిన్న పిల్లల్లో చాలకనాడులు దెబ్బతింటాయి.
డెంగ్యూజ్వరం:
  • డెంగ్యు వైరస్ (అర్బో వైరస్)
  • ఏడిస్ ఈజిప్టు దోమ ద్వార వ్యాపించింది.
  • ఈ వ్యాధి వల్ల రక్తఫలకికలు/ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.
రాబిస్ (జలభీతి)
  • రాబిస్ వైరస్ (రాబ్డోవైరస్)
  • రేబిస్ వ్యాధి కేంద్ర నాడీవ్యవస్థను బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును (హైడ్రోఫోబియా)
  • పిచ్చికుక్కకాటు ద్వారా వ్యాపిస్తుంది.
ఎయిడ్స్  (AIDS):
  • అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్
  • రక్తం, లైంగిక సమ్బంధం, సూదులు, ద్రవాలు ద్వారా వ్యాపిస్తుంది.
  • H.I.V వైరస్ ని కనుగొన్న శాస్త్రవేత్త - ల్యూక్ మాంటెగ్నియర్ (పారిస్) ,రాబర్ట్ గాలో (అమెరికా).
  • ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసు: 1981 వ సం. అమెరికాలో... భారత్ లో 1986 May లో చైన్నెలో(మద్రాస్)
  •  H.I.V ని గుర్తించడానికి ఉపయోగించి రక్త పరీక్షలు: ఎలీసా, P.C.R, వెస్ట్రన్ బ్లాట్
  • ELISA :  Enzyme Linked Immuno Sarbent Assay
  • ఎలీసా ను ఎంగ్వల్ & ప్లర్ మన్ లు 1970 లో కనుగొన్నారు.
  • NACO - నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
  • నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పూణెలో కలదు.
  •  ఎయిడ్స్ సమాచారం కోసం Toll Free No: 1097
  •  ఎయిడ్స్  నివారణకు వాడే ఔషదాలు:  AZT, DDI, DDC























Panchayat Secretary study metirial ap econamy mp3

Panchayat Secretary study metirial  ap econamy mp3, APPSC Panchayat Secretary Exam 2014 Syllabus Pattern.APPSC Panchayat Secretary Exam Syllabus 2014, APPSC Panchayat Secretary,APPSC Panchayat Secretaty Grade-IV Exam Previous Papers, AP Panchayat Raj Secretary Exam Paper-1 Previous Question Paper Download,


09 A.p Economy.mp3 [48876.26 Kb]



 06 Ap Sevala Rangam.mp3 [25060.76 Kb]


 08 Statistics.mp3 [9345.24 Kb]


 05 Cement Parishrama.mp3 [39545.66 Kb]


 01 Rastra Adayamu.mp3 [48708.92 Kb]







More Download  http://telugump3downloads.net





AP DSC Notification 2013 Released District wise Vacancies Lists Download for Secondary Grade Teacher (SGT),Language Pandit (LP),School Assistant Non Languages(SA),School Assistant Languages (SA)and Physical Education Teacher(PET).


AP DSC 2013 District Wise Vacancies

AP DSC 2013 District Wise Vacancies. District Wise DSC 2013 SGT Vacancies. DSC 2013 School Assistant Vacancies. PET, LP Vacancies. Subject wise Vacancies
District wise DSC 2013 Vacancies are as follows
Srikakulam - 873, Vizianagaram - 384, Vizag - 1370, East Godavari - 962, West Godavari - 604, Krishna - 845, Guntur - 693, Prakasam - 632, Nellore - 347, Chittoor - 1863, Kadapa - 232, Anantapur - 1078, Kurnool - 587, Mahabubnagar - 1334, Rangareddy - 985, Hyderabad - 666, Medak - 936, Nizamabad - 1099, Adilabad - 1141, Karimnagar - 883, Warangal - 725, Khammam - 1116, and Nalgonda - 1153.
AP State Govt will be releasing AP DSC 2013 Notification in few days. About 20508 Teacher Posts will be recruited. APDSC 2013 District Wise Vacancies, subject wise vacancies will be notified in the notification. DSC 2013 Online Application Process will start from the 1st of August. Candidates need to apply online. The Last Date to apply online is 30th September 2013. DSC 2013 Exam will be conducted in 3 days from 9th October to 11th October 2013.
- See more at: http://www.apdsc2013.co.in/2013/03/ap-dsc-2013-district-wise-vacancies.html#sthash.g86fx1Te.dpuf
AP DSC 2013 District Wise Vacancies. District Wise DSC 2013 SGT Vacancies. DSC 2013 School Assistant Vacancies. PET, LP Vacancies. Subject wise Vacancies District wise DSC 2013 Vacancies are as follows Srikakulam - 873, Vizianagaram - 384, Vizag - 1370, East Godavari - 962, West Godavari - 604, Krishna - 845, Guntur - 693, Prakasam - 632, Nellore - 347, Chittoor - 1863, Kadapa - 232, Anantapur - 1078, Kurnool - 587, Mahabubnagar - 1334, Rangareddy - 985, Hyderabad - 666, Medak - 936, Nizamabad - 1099, Adilabad - 1141, Karimnagar - 883, Warangal - 725, Khammam - 1116, and Nalgonda - 1153. AP State Govt will be releasing AP DSC 2013 Notification in few days. About 20508 Teacher Posts will be recruited. APDSC 2013 District Wise Vacancies, subject wise vacancies will be notified in the notification. DSC 2013 Online Application Process will start from the 1st of August. Candidates need to apply online. The Last Date to apply online is 30th September 2013




AP DSC 2013 District Wise Vacancies

DSC Notification 2013 for 20000 Teacher Jobs in AP

DSC Notification 2013 for 20000 Teacher vacancies in AP State. TERT/TRT/TEST & DSC exam 2013 notification updates & news.
DSC official notification 2013 for Recruitment of 20000 Teachers to work in the Primary & Secondary government schools in Andhra Pradesh will issue in the last week of June 2013.
On 23 rd June 2013, Andhra Pradesh CM Mr. Kiran Kumar Reddy announced the Notification for Teachers recruitment through DSC 2013 Exam.
From the past couple of months, government of AP confusing to aspirants with different renames like TERT and TRT. What ever it may be, the final DSC Notification 2013 for 20k vacancies will release before this month.


AP CM also said that over 60000 Jobs notifications in AP under APPSC & other departments will release as soon as possible.And also proudly said that in the last year 123000 Jobs given to un employees.
 The latest update on hot news on DSC 2013 is the official DSC/TEST/TRT/TERT 2013 Notification will be issue within June month. So be ready to face the exam with new syllabus. (Click here for DSC 2013 New syllabus).If this notification issued in this month, eligible aspirants must fill the online application form at DSC website.
 We will update district wise DSC 2013 notification along with New syllabus in Hindi & English, Exam patter, TEST/TRT/TERT Syllabus, Model question papers, exam date, hall ticket download and online application form after releasing the notification.

Followers