చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: చార్మినార్‌ వద్ద ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సేవలను ప్రారంభించారు.

Followers