రేవంత్‌ పాలమూరు పరువు తీశారు : మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌

మ్మెల్యే రేవంత్‌రెడ్డి పాలమూరు పరువు తీశారని మంత్రి జూపలి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్‌లు ఆరోపించారు. టీటీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. మీసాలు తిప్పడం గొప్ప కాదని, రొయ్యకు కూడా మీసాలు ఉంటాయన్నారు.

లంగాణాలో వారంలోగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల ప్రకటన : ఘంటా చక్రపాణి


తెలంగాణ రాష్ట్రంలో వారంలోగా ఉద్యోగాలకు ప్రకటన జారీ చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటిసారి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు.


Followers