కుతుబ్ షాహీ రాజ్యం

   కుతుబ్ షాహీ  రాజ్యం 

                                    బహమని సామ్రాజ్యం

1347 లో హసన్ గంగు స్తపించాడు
రాజిదాని : గుల్బర్గా
హసన్ గంగు; 
గంగు అనే బ్రమ్మనుడు ఇతని గురువు
బహమనీ షా  యీతని బిరిడు
ఫిరోజ్ షా బహమనీ:
ఖురాన్ శారియాత్ పై వ్యక్యనలు రాసాడు 
హిందువులు కు అదిక ఉద్యోగాలు ఇచాడు
ఖగోళ  ప్రయోగశాల దవల్తాబాద్  నందు  నిరిమించాడు
18వ శతాబ్దం నందు  రాజపుత్రా రాజు సవాయి జైసింఘు:
                                                                           జైపూర్ నిర్మాత
                                                                           ఖగోళ  శాస్త్రం  అధ్యనం కోసం జంతర్ మంతర్ నిర్మిచాడు(ప్రపంచ వారసత్వ సంపద)
అహమద్ షా-1:
ఇతని పైన సూఫీ సన్యాసి గేసు  దరేజు ప్రబావం కలదు
ఎతనని ప్రజలు వలి అని పిలిచే వారు
రాజిదని ని గుల్బర్గా  నుండి బీదర్ కి మార్చాడు.
బీదర్ నుండి రాజులు కన్నా వారి ప్రధాన మంత్రులు ఎక్కువగా పాలించారు
మహమద్ గవన్ షా:
మహమద్ షా-3 ప్రధాన మంత్రి
విజయనగర రాజులు ను  ఓడించాడు
విద్యావ్యాప్తి కోసం గవాన్ మదర్ శా బీదర్ నందు  ఏర్పరిచాడు, ఇది శిల్ప కల పరంగా చాల గొప్పది
ఈతనని మహమద్ షా-3 ఉరి తీసాడు
ఊరి కి  కారణాలు:
భాహమని కాలం లో రెండు అధికారిక వర్గాలు కలవు
                                                                    1.దక్కన్
                                                                     2.ఆపాబి (పరదేశి)
గవన్ ధీ ఇరాన్(షీయ ముస్లింమతస్తడు), అక్కడ నుండి కులి అనే వ్యక్తి ని తేసుకోచాడు.
గవన్ కులీ కి కుతుబుల్ అనే  ఇచాడు,
కూలి  ప్రకటించుకున్నాడు, అందువలన గవన్ కి ఊరి  శిక్ష పడింది

                                                బీరార్ రాజ్యం

బహమనీ నుండి స్వతంత్రం ప్రకటించుకున్న తొలి రాజ్యం
స్తపకుడు: ఫతుల్ల ఇమ్మాద్ ఉల్ ముల్క్
ఈ వంశం  వారిని ఇమ్మాద్ షాహీ వంశం వారు అంటారు
తళ్ళికోట యుద్ధం లో ఈ రాజ్యం పాల్గొనలేదు
ఆహామదనగర్ రాజ్యం ఈ రాజ్యం ని ఆక్రమించుంకుంది

                                                  బీదర్ రాజ్యం:

ఖాసిం బరీద్ అను బహమనీ ప్రధాన మంత్రి స్తపించాడు.
బీజపూర్ రాజ్యం ఈ రాజ్యం ను ఆక్రమించింది
అహమద్ నగర్  రాజ్యం
అహమద్ నిజాం శ అనే గోవేర్నార్ స్తపించాడు
సాజహన్ ఈ రాజ్యం ను ఆక్రమించాడు

                                                బీజపూర్ రాజ్యం:

యూసుఫ్ అడిర్ షా స్తాపించాడు
ఇబ్రహీం అదిర్ షా 3:
ఈ వంశం లో గొప్ప వాడు
జగత్ గురువు అని హిందువులు  పిలిచేవారు
నోవ్రసనామ అనే గ్రంధం రాసాడు
నోవ్రసపుర  అనే నగరం నిర్మించాడు.

ఆంధ్రుల చరిత్ర _ చారిత్రక పూర్వ యుగం

ఆంధ్రుల చరిత్ర _ చారిత్రక పూర్వ యుగం 

ప్రాచీన శిలాయుగం చెందినా ప్రాంతాలు:
కర్నూల్:   బిల్లసర్గం
               బేతం చెర్ల
              మచ్చల చింత మని గవి(ఇక్కడ మానవడు దేశం లో తొలి సారి ఎముకులు తో  చేసిన పనిముట్లు వాడాడు)
అనంతపూర్ : గుంతకల్
 కడప : రాయచోటి
ఆదిలాబాద్ :
వరంగల్

మద్యసిలయుగం కు  ప్రాంతాలు:

సుక్ష్మ శీలా పనిముట్లు లబించాయీ:
గిద్దలరు, నాగార్జున కొండ , ఆదిలాబాద్

 నవినా శీలా యుగం :

ఇక్కడ పండించన పంటలు : రాగులు , ఉలవులు
గోదామా వరి పండించలేదు
పాలవాయి,  ఉట్నూరులో భూడిద కుప్పలు  బయటపడ్డాయి
ఈ భూడిద    పసువల పేడ కాల్చడం ద్వారా వచ్చిన భూడిద

తామ్ర  శీలా యుగం :

 రాగి  శిలలను వాడనట్టు   ఆధారాలు లేవు

బృహతశిలా యుగం:

ఇది కేవలం దక్షిన భారత సంబందించింది 500బి సి నుండి 200 బి సి  లో ఈ యుగం ప్రారంబైంది.
ఈ నాగరకత కి సంబనిచన సమాచారం సమాధులు ద్వారా తెల్స్తుంది
 ఆంధ్ర లో బృహతశిలా యుగం ప్రారంబైంది.
సమాధులలో  దొరికినవి : వరి , వ్యవసాయ పనిముట్లు , ఇనుప ఆయుధాలు బంగర అబరణలు , ఎరుపు నలుపు మట్టి పాత్రలు
ఈ  సమాదలును రాక్షస గుళ్ళు అంటారు.
వీటిలో 12 రకాల సమాధులు  కలవు

1.సిస్ట్:  

 గ్రానైట్ తో చేసిన శవపేటిక(విశాక లో తప్ప అన్ని జిల్లలో దొరికాయి )

2.దొల్మెన్: ఇది  రకమైన సిస్తే, 

దీనిని భూమిలో పూడ్చరు

 పెద్ద బండ రాయి శవపేటిక మిధ పెడతారు(మనకు ఒక సామిత ఉంది కదా ని మిధ బండ బడ అని అది ఇక్కడ నుండి వచిందే)

3.సక్రోఫాగి :  

చితబస్మం కలిగిన కుండ వివిధ రకాలలో ఉంటుంది 

నల్గొండ ఏలేశ్వరం దగ్గర దొరికిన కుండ ఏనుగు ఆకారం లో ఉంది
కర్నూలు శంకవరం లోధీ మేక ఆకారం లో కలదు

4.మేన్హిర్:  

సమాధి చుట్టూ ప్రత్యక ఆకారం లో రాతి స్తంబాలు అమరుస్తారు 

గుంటూరు లో దొరికాయి

Followers