Showing posts with label UseFull. Show all posts
Showing posts with label UseFull. Show all posts

telangana-Survey-Form-2014 19 th August 2014


19 th August Telangana-Survey-Form-2014
Download the Survey form the State Government has finalized for use on August 19th, 2014 across the State. Here is the link to download the PDF form





సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరం కాదట

సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు.ఇన్నాళ్లూ సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరమేనని అనుకున్నాం. దాంతో సెల్ టవర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. చాలా చోట్ల ఉన్న సెల్ టవర్లను కూడా పీకేశారు.

కానీ ఇప్పుడు ఒక నిపుణుల బృందం సెల్ టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించింది. సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కూడా ప్రమాదకరం కాదని ఆ నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ రేడియాలజిస్టు డా భావిన్ జాంఖరియా సెల్ రేడియేషన్ క్యాన్సర్ వ్యాధికి కారణం కాదని చెప్పారు. దాని వల్ల మనుషులపై ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని ఆయన అన్నారు. ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ కి అధ్యక్షులు కూడా. టాటా ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ కు  చెందిన డా. హోసూర్ కాస్త టెంపరేచర్ ని పెంచడం తప్ప సెల్ రేడియేషన్ ఎలాంటి అపకారమూ చేయదని తేల్చి చెప్పారు. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సెల్ రేడియేషన్ క్యాన్సర్ కారకం కాదని ప్రకటించింది. కాబట్టి సెల్ టవర్ల విషయంలోనూ, ఫోన్ల విషయంలోనూ కంగారు పడాల్సిన అవసరం లేదని వారంటున్నారు.

100 years ago

OCCASIONAL NOTE Sir Edward Grey's statement in regard to the Anglo-Russian "naval agreement" which has been mooted in some not very well-informed quarters bears out what has been maintained in the columns of The Statesman. A root principle of British policy, now as in the days of Bismarck, is the avoidance of any written agreement except when a definite and immediate end is in view. The obligations incurred by Great Britain to co-operate with other Powers in the use of armed force could be numbered on the fingers of one hand; and of these those guaranteeing the integrity of Portugal and Belgium date back respectively seven hundred years and over seventy years. The essence of the system of balance of power is the maintenance of friendly and even intimate relations with Powers which might need the assistance of Great Britain in the hour of crisis. But these friendly relations are never reduced to written agreement in so far as concerns future armed co-operation. It is indeed obvious that any general undertaking to co-operate in the naval sphere with Russia-and the same would be true of a general undertaking of any kind in the case of France-would limit Great Britain's freedom and militate against the prime object of her policy. AFTER TWO AND A HALF YEARS Strange Story Re-Called A peculiar incident which occurred at Howrah during the celebration of the Mohurrum of December, 1911, has just been re-called by the arrest of a man named Amulya Charan Das at Matiabruz on Monday. It is alleged that the accused when living in the Golmaree quarter of Howrah professed to be a sadhu who could by a certain form of worship, double any article. During the progress of the Mohurrum the accused is alleged to have induced three women to part with their ornaments in order that their number might be doubled. The accused having obtained the ornaments was seen worshipping in his room by another man. On observing the latter, the sadhu asked him to go and fetch some oil from his room. The man went as directed and on his return found that the sadhu had disappeared. On Monday last Nobin Chunder Bairagi recognised the alleged accused as he was passing Matiabruz thana. The man was at once arrested and the case is at present under enquiry. HEAVY FLOODS IN ASSAM Water Seven Feet Deep Exciting Rescues (From Our Correspondent) Sylhet, June 16 Intimation reached here, today, that owing to excessive rainfall in the hills to the northern side of Sunamganj sub-division, valleys have been suddenly submerged under water 7 feet deep in 24 hours. It is stated that about 15 hill-men were rescued while drifting with the floods. The extent of the damage has not yet been fully reported. The Deputy Commissioner has deputed a Sub-Deputy Collector to the affected locality. The downpour still continues. The sub-divisional town is likely to be under water soon. GAUHATI EXTENSION LINE BREACHED Interruption Of Traffic To Shillong The Traffic Manager of the Eastern Bengal State Railway states that serious breaches have occurred on the Gauhati extension, between Basugdon and Bongaigaon, rendering transhipment for three and a half miles extremely difficult and passengers may not be able to get through. All passengers for Shillong and stations beyond Basugdon will be well advised to postpone their journey. No information can be obtained at present as to when the line is likely to be repaired. The breaches have been caused by heavy floods.

జేబులోనే పవర్‌ బ్యాంకుని పెట్టుకుంటే?


jebulone odigipotaayi!

ఫ్యాషన్‌లో స్లిమ్‌ సైజు ఎలాగో... టెక్నాలజీలోనూ అన్నీ స్లిమ్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి! జేబులోనే ఒదిగిపోతూ... మీ వెంటే మేం అంటూ అలరిస్తున్నాయి! అలాంటి గ్యాడ్జెట్‌లు కొన్ని...ప్రయాణాల్లో జేబులో స్మార్ట్‌ మొబైల్‌ ఉంటుంది. కానీ, ఎక్కువ సమయం వాడితే ఛార్జ్‌ అయిపోతుంది. మన దేశంలో ఎక్కడంటే అక్కడ ఛార్జ్‌ చేసుకోవడం అసాధ్యం. మరి, ఇలాంటి సందర్భాల్లో జేబులోనే పవర్‌ బ్యాంకుని పెట్టుకుంటే? అదెలా సాధ్యం అనే సందేహం అక్కర్లేదు. సింపుల్‌గా పవర్‌ బ్యాంకు గురించి తెలుసుకుంటే సరి. ప్రపంచంలోనే తొలిసారి అత్యంత తక్కువ పరిమాణంలో రూపొందించిన పవర్‌ బ్యాంకు ఇదే. దీంతో రెండు మొబైల్‌ ఫోన్లను ఒకేసారి ఛార్జ్‌ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం కేవలం ఫోన్లనే కాదు. ట్యాబ్లెట్‌లు, ఐపాడ్‌లు, బ్లూటూత్‌, కెమెరాల్ని ఛార్జ్‌ చేయవచ్చు. రెండు డివైజ్‌లను ఛార్జ్‌ చేసేందుకు అనువుగా 'డ్యూయల్‌ యూఎస్‌బీ పోర్ట్‌లు' ఉన్నాయి. అన్ని స్మార్ట్‌ మొబైళ్లను ఇది సపోర్ట్‌ చేస్తుంది. బరువు 250 గ్రాములు. పవర్‌ బ్యాంకు పై భాగంలోని లెడ్‌ ఇండికేటర్ల ద్వారా ఛార్జ్‌ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ధరెంతో తెలుసా? రూ.3,299. ఇతర వివరాలకు సైట్‌లోకి వెళ్లండి.మరింత తక్కువ పరిమాణంలో కావాలంటే పవర్‌ బ్యాంకులనువాడొచ్చు. వీటితో యాపిల్‌, నోకియా, ఎల్‌జీ, సోనీ ఎరిక్సన్‌... లాంటి ఇతర కపెంనీ మొబైల్స్‌ ఛార్జ్‌ చేసుకునేందుకు ఏడు రకాల కనెక్టర్లను కూడా పొందొచ్చు. వీటి పవర్‌ సామర్థ్యం ఛార్జ్‌ చేసేందుకు రెండు పోర్ట్‌లు ఉన్నాయి. ఎలాంటి ఒత్తిడికి తగలకుండా ఉండేందుకు రబ్బర్‌ కేస్‌ని ఏర్పాటు చేశారు. వీటి ధర వరుసగా రూ.4,500 రూ.66,500. మరిన్ని వివరాలకు సైట్‌ని చూడండి.ఇంట్లో పీసీలోనూ జేబులో మొబైల్‌లోనూ ఏవైవో ఫైల్స్‌ స్టోర్‌ చేస్తుంటాం. ఫోన్‌ నుంచి పీసీలోకి... పీసీ నుంచి ఫోన్‌లోకి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటాం. అందుకు యూఎస్‌బీ కేబుల్‌ వాడుతుంటాం. కానీ, మీకు తెలుసా? పీసీ, ఫోన్‌కీ అనువుగా వాడుకునేలా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని. ఇదిగోండి కింగ్‌స్టన్‌ కంపెనీ తయారు చేసిన దీనికి రెండు వైపులా రెండు రకాల పోర్ట్‌లు ఉన్నాయి. మైక్రో యూఎస్‌బీ ద్వారా మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌లకు కనెక్ట్‌ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అదే మాదిరిగా యూఎస్‌బీ 2.0 ద్వారా పీసీకి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. ఎలాంటి అదనపు సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో వాడుకోవచ్చు. 8 జీబీ (రూ.500), 16 జీబీ (రూ.1200), 32 (రూ.2,200) జీబీల్లో డ్రైవ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు డ్రైవ్‌లోకి కాపీ చేసిన సినిమాని ట్యాబ్‌కి కనెక్ట్‌ చేసి హాయిగా చూడొచ్చు. వీడియో, ఇతర వివరాలకు లింక్‌లోకి వెళ్లండి. సాన్‌డిస్క్‌ కంపెనీ కూడా ఈ తరహా డ్రైవ్‌లను అందిస్తోంది. కావాలంటే డ్రైవ్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఆండ్రాయిడ్‌ 4.0 ఆపై వెర్షన్‌ మోడల్స్‌లో డ్రైవ్‌లను వాడుకోవచ్చు. అలాగే, (ఓటీజీ) అనే ఆప్షన్‌ కూడా మొబైల్‌లో ఉండాలి. దీనికీ రెండు వైపులా పోర్ట్‌లు ఉన్నాయి. మెమొరీ సామర్థ్యం వరుసగా... 16 జీబీ (రూ.1,199), 32 జీబీ (రూ.1,385), 64 జీబీ (రూ.3,800). ఇతర వివరాలకు జేబులో ఫోన్‌ హెడ్‌సెట్‌ పెట్టుకోవడం తెలిసిందే. కానీ, ఎప్పుడైనా స్పీకర్‌ని పెట్టుకుని తీసుకెళ్లారా? ఎక్కడంటే అక్కడ హాయిగా విన్నారా? అయితే, మీరు పోర్టబుల్‌ స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. చిత్రంలో కనిపించే ఈ స్పీకర్‌ని షర్ట్‌ జేబులోనే పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. స్పీకర్‌ సామర్థ్యం బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీలకు అనుసంధానం చేసి పాటలు వినొచ్చు. 3.5 ఎంఎం స్టీరియో కేబుల్‌, స్టీరియో జాక్‌ కూడా ఉంది. దీంట్లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ ద్వారా 5 గంటలు పాటలు వినొచ్చు. ద్వారా పాటల్ని మరింత క్వాలిటీతో వినొచ్చు. ధర రూ.3,490. మరిన్ని వివరాలకు ఇలాంటిదే మరోటి పోర్టబుల్‌ స్పీకర్‌. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటలు పాటలు వినొచ్చు. ఛార్జ్‌ చేసేందుకు రెండు గంటలు పడుతుంది. వివరాలకు ఛార్జర్‌... యూఎఎస్‌బీ కేబుల్‌... ద్వారా మొబైల్‌ ఫోన్‌ని ఛార్జ్‌ చేయడం తెలుసు? ఆయా ఛార్జర్లు, యూఎస్‌బీ కేబుళ్లను జేబులో పెట్టుకుని వెళ్తుంటాం. కానీ, మరింత సౌకర్యంగా పర్సులో క్రెడిట్‌ కార్డ్‌ మాదిరిగా పెట్టుకుని ఛార్జర్‌ని తీసుకెళ్తే!! అలాంటిదే చిత్రంలో మాదిరిగా దీన్ని పీసీ, కంప్యూటర్‌లకు కనెక్ట్‌ చేసి మొబైల్‌, ట్యాబ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. పైన చెప్పిన పవర్‌ బ్యాంకులు, మొబైళ్ల అనుసంధాన కర్తలా ఈ ఛార్జ్‌కార్డ్‌ పని చేస్తుంది. దీని ధరెంతో తెలుసా? సుమారు రూ.1695. ఇలాంటిదే మరోటి తాళాల గుత్తిలో తాళంలా కలిసిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మొబైల్‌ ఫోన్లలను ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీని ధర సుమారు. రూ.1700. వివరాలకు సైట్‌లోకి వెళ్లండి.పర్సులో ఛార్జర్లేనా? పెన్‌డ్రైవ్‌ని కూడా కార్డ్‌లో పెట్టుకుని వాడుకోవచ్చు. అదెలా అంటారా? అయితే, తయారు చేసిన మైక్రో యూఎస్‌బీ కార్డ్‌ల గురించి తెలుసుకోవాల్సిందే. పేరు చిత్రంలో మాదిరిగా దీన్ని పర్సులో పెట్టుకుని వాడుకోవచ్చు. క్రెడిట్‌ కార్డ్‌ల్లో ఒకటిగా కలిసిపోతుంది. యూఎస్‌బీ 2.0 వెర్షన్‌తో పని చేస్తుంది. వీటి మెమొరీ సామర్థ్యం 4 జీబీ, 8 జీబీ. ధర సుమారు రూ.499, 599. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి. కార్డ్‌ రూపంలోనే మరిన్ని డ్రైవ్‌లు కావాలంటే తయారు చేసినవి చూడాల్సిందే. యూఎస్‌బీ 2.0 వెర్షన్‌తో 4 జీబీ మెమొరీతో యూఎస్‌బీలను తయారు చేశారు. చూడడానికి వీసా, మాస్టర్‌ కార్డ్‌లానే ఉంటాయి. ధర రూ.599. మరిన్ని వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.ప్రపంచంలో ఎక్కడైనా వాడుకునేలా ఓ ట్రావెల్‌ ఛార్జర్‌ ఉంది. అదే సుమారు 10 రకాల పవర్‌ సాకెట్స్‌ని ఇది సపోర్ట్‌ చేస్తుంది. దీంట్లోనే మరోవైపు డ్యూయల్‌ యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. వాటితో మొబైల్‌, ట్యాబ్లెట్‌లను ఛార్జ్‌ చేయవచ్చు. ఇది జేబులో ఉంటే ఎలాంటి అడాప్టర్లతో పని లేకుండా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను ప్రయాణాల్లో ఛార్జ్‌ చేసుకోవచ్చు. ధర సుమారు రూ.1499.వివరాలకు లింక్‌లోకి వెళ్లండి.

విలువైనవే... విండోస్‌ తెరవండి


అవసరం ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. అందుకే ముందుగానే అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతుంటాం. మరి, పీసీ వాడకం విషయంలోనూ మీ ఆలోచన ఇదేనా? అయితే, ఈ బుల్లి అప్లికేషన్లను భద్రం చేసుకోండి. అవసరానికి అందుబాటులో ఉంటాయి. అన్నీ ఉచితం కూడా!పేరు: విషయం: సిస్టం అన్నాక ఏవేవో సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. మరి, మీకు తెలుసా? వాటికి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ కూడా ఆన్‌లైన్‌లో విడుదల అవుతుంటాయని! అబ్బే... అవన్నీ చేసేంత సమయం మాకు ఎక్కడుంది అంటారా? అందుకే ఈ టూల్‌. దీన్ని నిక్షిప్తం చేసుకుని రన్‌ చేస్తే సిస్టంలోని సాఫ్ట్‌వేర్‌లను స్కాన్‌ చేసి చూపిస్తుంది. ఏమేం అప్‌డేట్‌ అయ్యాయి? వేటికి అప్‌డేట్స్‌ అవసరం అనే వివరాల్ని విశ్లేషించి ఫలితాల్ని అందిస్తుంది. ఏదైనా టూల్‌ని అప్‌డేట్‌ చేయాలనుకుంటే ద్వారా కొత్త వెర్షన్ని పొందొచ్చు. సిస్టం డ్రైవర్స్‌ వివరాల్ని కూడా అందిస్తుంది.సైట్‌:పేరు: ఇన్‌బాక్స్‌కి వచ్చిన ఫైల్స్‌ కావచ్చు... నెట్‌ నుంచి పొందినవి కావచ్చు... కొన్నిసార్లు వాటిని ఏయే సపోర్టింగ్‌ టూల్స్‌తో ఓపెన్‌ చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? సింపుల్‌ 'ఫ్రీ' ఓపెనర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి. ఆఫీస్‌ ఫైల్స్‌, ఇమేజ్‌ ఫైల్స్‌, వీడియోలు, పీడీఎఫ్‌లు, టొరెంట్‌ ఫైల్స్‌, కోడ్‌ ఫైల్స్‌, వెబ్‌ పేజీలతో పాటు సుమారు 80 రకాల ఫైల్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. అంటే... లాంటి ఫైల్స్‌ని ఓపెన్‌ చేసేందుకు అప్‌డేటెడ్‌ ఎమ్మెస్‌ ఆఫీస్‌ అక్కర్లేదన్నమాట. అలాగే... వీడియో, ఆడియో ఫైల్స్‌ని ఓపెన్‌ చేయాలంటే మల్టీమీడియా ప్లేయర్లే అక్కర్లేదు. ఫ్రీ ఓపెనర్‌తో చూడొచ్చు. వినొచ్చు.సైట్‌: పేరు:ఏదైనా ఆంగ్ల పదానికి అర్థం వెతకాలంటే? ఆన్‌లైన్‌ నిఘంటువునో... డెస్క్‌లో ఉన్న డిక్షనరీ కోసం వెతకక్కర్లేదు. 'వర్డ్‌వెబ్‌'ని ఓపెన్‌ చేయండి. ఎందుకంటే ఇది సాఫ్ట్‌వేర్‌ రూపంలో సిస్టంలో ఒదిగిపోతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేశాక ఎప్పుడంటే అప్పుడు ఓపెన్‌ చేసుకుని పదాల అర్థాన్ని వెతకొచ్చు. అంతేకాదు... ఆ పదానికి సంబంధించిన 'వికీపీడియా'ని చూడొచ్చు. నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉంటే 'వర్డ్‌వెబ్‌ ఆన్‌లైన్‌' ద్వారా పదానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా చూడొచ్చు. పదాన్ని ఎలా ఉచ్చరించాలో వినొచ్చు.సైట్‌: పేరు: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడే ఉంటారు. దాంట్లోని ట్యాబ్‌ విండోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా! అదే మాదిరిగా 'విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌'ని వాడితే! అంటే... నిత్యం సిస్టంలోని ఫైల్స్‌ని చూడ్డానికి వాడే ఎక్స్‌ప్లోరర్‌లో ట్యాబ్‌ విండోలు ఓపెన్‌ చేసుకుని మరింత సులువుగా ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చన్నమాట. కావాలంటే ఈ టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇక ఎక్స్‌ప్లోరర్‌ని ఓపెన్‌ చేసి 'ప్లస్‌' గుర్తుపై క్లిక్‌ చేసి కొత్త ట్యాబ్‌ విండో ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు.సైట్‌: పేరు: విండోస్‌లో షార్ట్‌కట్‌ని దేనికి వాడతామని అడిగితే ఏం చెబుతారు? ఓపెన్‌ చేసి ఉంచిన ప్రోగ్రాంలు, ఫోల్డర్లు, ఫైల్స్‌లో ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి వెళ్లేందుకు వాడతాం అని చెప్పేస్తారు! ఇలా చేసేప్పుడు ఆయా అప్లికేషన్లు, ఫోల్డర్ల ప్రివ్యూ చూసుకుని ఓపెన్‌ చేసుకోవచ్చు తెలుసా? అందుకే ఈ 'విస్టా స్విచ్చర్‌' టూల్‌. ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత మీటల్ని కలిపి నొక్కితే అన్నింటినీ ఒకేచోట ప్రివ్యూ చూసుకుని ఓపెన్‌ చేయవచ్చు. విండోలో మౌస్‌ రైట్‌క్లిక్‌ ద్వారా ఓపెన్‌ చేసిన ఫోల్డర్లు, అప్లికేషన్లను మినిమైజ్‌, మ్యాక్సిమైజ్‌, రీస్టోర్‌... చేయవచ్చు. అక్కర్లేకుంటే 'క్లోజ్‌' చేయవచ్చు కూడా. సిస్టం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ద్వారా మార్పులు చేసుకునే వీలుంది.సైట్‌: పేరు: ఎక్కువగా సిస్టంపై పని చేసే వారి కళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తెరని కళ్లకు అనువుగా మార్చుకోవచ్చు. అందుకు అనువైనదే ఈ టూల్‌. రోజులో వివిధ సమయాల్లో డిస్‌ప్లేని మార్పులు చేస్తుంది. సమయం, వాతావరణ వివరాల్ని ఇన్‌పుట్‌గా తీసుకుని తెర డిస్‌ప్లేని మార్చేస్తుంది.సైట్‌: పేరు: సిస్టంలో ఏదైనా వెతకాలంటే... విండోస్‌ ఓఎస్‌లో 'సెర్చ్‌' ఆప్షన్‌ ఉంది. అంతకంటే యూజర్‌ ఫ్రెండ్లీగా ఫైల్స్‌ని వెతికి చూసేందుకు అనువైన టూల్స్‌ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఈ టూల్‌ ఒకటి. తక్కువ మెమొరీతో చిటికెలో ఇన్‌స్టాల్‌ అయ్యి సిస్టం ట్రేలో చేరిపోతుంది. రన్‌ చేసి సెర్చ్‌బాక్స్‌లో పేరు ఎంటర్‌ చేస్తే చాలు. మొత్తం ఫైల్స్‌, ఫోల్డర్లను ముందుంచుతుంది. విండోస్‌ ఎక్స్‌ప్లోరర్‌ మాదిరిగానే ఓపెన్‌ చేసి చూడొచ్చు. ఉదాహరణకు సిస్టంలో ఉన్న అన్ని మ్యూజిక్‌ ఫైల్స్‌ని చూడాలనుకుంటే సెర్చ్‌బాక్స్‌లో అని టైప్‌ చేస్తే చాలు.సైట్‌: పేరు: నెట్‌ కనెక్షన్‌ ఉందంటే ఏదో ఒక డౌన్‌లోడ్‌ చేస్తుంటాం. మరి, ఆయా డౌన్‌లోడ్స్‌ని మేనేజ్‌ చేసుకోవడానికి అనువైన వేదికే ఇది. సైట్‌ నుంచి నిక్షిప్తం చేశాక పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేయాలనుకునే మీడియా ఫైల్‌ తాలూకు సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి. డౌన్‌లోడ్‌ ఫైల్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. ఇదే మాదిరిగా వీడియో షేరింగ్‌ సైట్స్‌ నుంచి కావాల్సిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లాలి. అక్కడి బాక్స్‌లో డౌన్‌లోడ్‌ చేయాలనుకునే ఫైల్‌ లింక్‌ని ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ క్వాలిటీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. టూల్‌ని క్లోజ్‌ చేసినా డౌన్‌లోడ్‌ స్టేటస్‌ని తెరపై చూడొచ్చు. ద్వారా డౌన్‌లోడ్‌ ఫైల్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు.సైట్‌: పేరు: అక్కర్లేని ఫైల్స్‌ని డిలీట్‌ చేస్తుంటారు. కొన్నిసార్లు అవి డిలీట్‌ అవ్వవు. ఏదో ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. చదివేంత ఓపిక ఉండదు. డిలీట్‌ చెయ్యడానికి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? సింపుల్‌ ఈ 'అన్‌లాకర్‌'ని వాడితే సరి. ఎప్పుడైనా డిలీట్‌ అవ్వకుండా మొరాయించే ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేస్తే మెనూలో అన్‌లాకర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి ఆ ఫైల్‌కి ఉన్న మొత్తం కనెక్షన్స్‌ని అన్‌లాక్‌ చేస్తే ఫైల్‌ తొలగిపోతుంది.సైట్‌: పేరు: వివిధ అవసరాలకు కంప్యూటర్లను వాడుతుంటాం. కొన్నిసార్లు డిజైనింగ్‌ పనులు చేస్తాం... మరి కొన్నిసార్లు డాక్యుమెంట్‌ ఫైల్స్‌ని క్రియేట్‌ చేస్తుంటాం. ఇంకొన్నిసార్లు మల్టీమీడియా అవసరాలకు వాడుతుంటాం. వీటన్నింటికీ సంబంధించిన ఆప్స్‌ని డెస్క్‌టాప్‌పై ఐకాన్స్‌ రూపంలో పెట్టుకుంటాం. మరి, ఇవన్నీ కుప్పగానో, చిందర వందరగానో ఉంటే? పని చేయడం కష్టం అవుతుంది. అదే అవసరాలకు తగినట్టుగా విభజించి ఐకాన్లను అమర్చుకుంటే? పని సులువు అవుతుంది. మరెందుకాలస్యం ఈ టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి.సైట్‌:పేరు: ఏదైనా ఫైల్‌, ఫోల్డర్‌ని ఓపెన్‌ చేయాలంటే? అది ఎక్కడుందో తెలియాలి. అంటే 'ఫైల్‌, ఫోల్డర్‌' పాత్‌ ఏంటో తెలుసుకోవాలి. ఆ పాత్‌ని చూడడం కూడా ఒక పనే. ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ప్రాపర్టీస్‌'లోకి వెళ్లి 'లొకేషన్‌' ఏంటో చూస్తేగానీ తెలియదు. ఆ లొకేషన్‌న్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. అందుకే నోట్‌ చేసుకుంటాం. ఇలాంటి సమస్య లేకుండా... ఫైల్‌, ఫోల్డర్ల పొందేందుకు ఈ 'పాత్‌ కాపీ' టూల్‌ని వాడొచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక ఏదైనా ఫైల్‌, ఫోల్డర్‌పై రైట్‌క్లిక్‌ చేస్తే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే పాత్‌ కాపీ అవుతుంది. ఇక ఎక్కడంటే అక్కడ పాత్‌ని పేస్ట్‌ చేసుకోవచ్చు.సైట్‌: పేరు: ఒక్కసారి సిస్టం ఆన్‌ చేశాక ఏమేం రన్‌ అవుతున్నాయి? ఏయే టూల్స్‌ ఎంతెంత మెమొరీ తీసుకున్నాయి? ఏ యూజర్‌ ఎకౌంట్‌తో అవి రన్‌ అవుతున్నాయి? వాటి ఫైల్‌ పాత్‌ ఎక్కడ?... లాంటి విషయాల్ని ఎప్పుడైనా ఆలోచించారా? అబ్బే... అవసరం రాలేదంటారా! అయితే, ఈ 'డీటాస్క్‌మేనేజర్‌'లో సులువుగా చూడొచ్చు. అంతేకాదు... ఏదైనా ప్రోగ్రాం వల్ల సిస్టం హ్యాంగ్‌ అవుతున్నట్లు అనిపిస్తే 'కిల్‌' చేయవచ్చు. లేదంటే... చేయవచ్చు. మరెందుకాసల్యం... ప్రయత్నించండి!సైట్‌:

సెలవుల్లో ఇలా... టైం పాస్‌!


సెలవులు కదా! ఇంట్లోనే ఉన్నా... ఎక్కువగా నెట్టింట్లోనే విహారం! ఏం చూస్తున్నారు? ఎక్కడ విహరిస్తున్నారు? తెలుసుకుంటే... బోల్డంత టైం పాస్‌!బ్బా... ఎండలు మండిపోతున్నాయి! బయట తిరగడం కంటే నెట్టింట్లో విహరించడమే నయం అనుకుంటూ సిస్టం ఆన్‌ చేస్తారు. నెట్‌కి కనెక్ట్‌ అవుతారు. బ్రౌజర్‌ ఓపెన్‌ చేస్తారు. ముందు మెయిల్‌ చెక్‌ చేస్తారు. ఆ వెంటనే ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్‌ చూస్తారు. తర్వాతే ఏం చేయాలో తెలియదు. కళ్లు కాయలు కాసేలా కనిపించిన లింక్‌లపై క్లిక్‌ చేస్తారు. మౌస్‌ పాయింటర్‌ని ఫాలో అవుతారు. విండోల మీద విండోలు ఓపెన్‌ చేస్తారు. కాసేపటికి బోర్‌ కొడుతుంది. షట్‌డౌన్‌ చేస్తారు. ఇదేనా టైంపాస్‌? అస్సలు కాదు. ఇవిగోండి వేదికలు. ఫాలో అయిపోండి. బోల్డంత టైం పాస్‌!నెట్టింట్లో టైంపాస్‌ అంటే ఎక్కువ శాతం సినిమాలో, ఏవైనా ఆసక్తికరమైన వీడియోలో చూస్తుంటాం. అందుకు ఉన్న వేదికల్ని బ్రౌజ్‌ చేస్తుంటాం. ఇక యూట్యూబ్‌ గురించి వేరే చెప్పాలా? నిత్యం ఏవొకటి చూస్తూనే ఉంటాం. సింపుల్‌గా సెర్చ్‌ ద్వారా చూడాలనుకునే వీడియోని సెర్చ్‌ చేస్తాం. కానీ, మీరెప్పుడైనా యూట్యూబ్‌లోని ఛానల్స్‌ని బ్రౌజ్‌ చేశారా? ఒక్కసారి యూట్యూబ్‌ హోం పేజీలోని మెనూలను గమనిస్తే మెనూ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే ఛానల్స్‌ జాబితా కనిపిస్తుంది. వాటిల్లో యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ పొందిన వాటిని చూసేందుకు ఛానల్‌లోకి వెళ్లొచ్చు. వీడియోలను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. రోజూ ఛానల్‌లోని అప్‌డేట్స్‌ మీ యూట్యూబ్‌ హోం పేజీలో కనిపించేలా చేసేందుకు చేసుకోండి. ఇదే మాదిరిగా మీకు మ్యూజిక్‌ వీడియోలు చూడడం ఇష్టమైతే ఛానల్‌లోకి వెళ్లి చూడొచ్చు. ఉదాహరణకు 'యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌'లోని పాటల్ని చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు.ఇక కామెడీ ఛానల్స్‌ చూస్తూ నవ్వుల పువ్వులు పూయించేందుకు చాలానే యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ఉదాహరణకు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కామెడీ ప్రోగ్రాంని చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా బ్రౌజ్‌ చేస్తే ఛానళ్లు అనేకం.యూట్యూబ్‌లో ఐపీఎల్‌ అప్‌డేట్స్‌ని చూసేందుకు ఛానల్‌ని ఓపెన్‌ చేయండి.వినోదాన్ని పక్కనపెట్టి విజ్ఞానాన్ని పొందేందుకు ఛానళ్లను బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఉదాహరణకు పిల్లలకు రైమ్స్‌ని యూట్యూబ్‌ ద్వారా బోధించేందుకు ఛానల్‌ ఉంది. 3డీలో వీడియో పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఇంకా పిల్లలకు లాంటి మరిన్ని ఛానళ్లు ఉన్నాయి.మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? లాంటి విషయాల్ని తెలుసుకుని 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌'ని పెంపొందించుకునేందుకు చక్కని యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. కావాలంటే ఛానల్‌ చూడండి. దీంట్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాల్ని చూడొచ్చు. ఆచరించేందుకు కావాల్సిన శక్తిని పొందొచ్చు.ఇంట్లో బోరింగ్‌గా అనిపిస్తే మీరో శాస్త్రవేత్తగా మారి ప్రయోగాలు చేయవచ్చు. అందుకు ఛానల్‌ని చూడొచ్చు. ఇంట్లోనే అందుబాటులో ఉండే వాటితో సృజనాత్మకంగా ఎన్నెన్ని ప్రయోగాలు చేయవచ్చో చూడొచ్చు. ప్రతి ప్రయోగం వెనక ఓ ప్రయోజనం ఉంటుంది.ఆలోచించాలేగానీ సృజనాత్మకమైన ఆలోచనలు ఒకటా, రెండా. ఆచరణలో పెడితే ప్రయోజనాలు అనేకం. అలాంటి ఆలోచనల్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికే ఈ ఛానల్‌లో ప్రపంచ వ్యాప్తంగా యువత పంచుకునే ఆలోచనల్ని వీక్షించొచ్చు.కాసేపు ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల్ని చూద్దాం అనుకుంటే ఛానల్‌ ఉంది. మీరు చదువుతున్న తరగతి, ఇష్టమైన పాఠ్యాంశాల ఆధారంగానో వీడియోలను ఎంపిక చేసుకుని చూడొచ్చు. ఇలాంటిదే మరో ఛానల్‌ ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యూట్యూబ్‌లో చాలానే ఛానళ్లు ఉన్నాయి. వాటిని చేసుకుని భాషపై పట్టు సాధించొచ్చు. ఛానళ్లు కొన్ని... ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి కొత్త కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు వస్తున్నాయి. అప్‌డేట్‌ అవుతూ అన్నీ నేర్చుకోవాల్సిందే. లాంటి కోర్సులకు సంబంధించిన ట్యుటోరియల్స్‌ కోసం యూట్యూబ్‌ ఛానళ్లు చూడొచ్చు. వాటిల్లో కొన్ని... కొత్త వంటల్ని నేర్పించే వంట ఛానళ్లూ అనేకం. ఇవిగోండి... మొబైల్‌ మెమొరీ కార్డ్‌లోనూ... సిస్టం హార్డ్‌డిస్క్‌లోనూ ఫొటోలు లెక్కకు మిక్కిలే. నచ్చిన వాటిని ఎడిట్‌ చేస్తుంటాం. మీరెప్పుడైనా సైట్‌ని ప్రయత్నించారా? ఉచితంగా వెబ్‌ సర్వీసుని వాడుకోవచ్చు. నెటిజన్లు యూజర్‌ ఫ్రెండ్లీగా వాడుకునేలా వెబ్‌ సర్వీసుని రూపొందించారు. దీంట్లో కేవలం ఫొటో ఎడిటింగ్‌ మాత్రమే కాదు. ఫేస్‌బుక్‌ హోం పేజీలో పెట్టుకునేందుకు 'ఫేస్‌బుక్‌ కవర్స్‌'ని కూడా క్రియేట్‌ చేయవచ్చు. హోం పేజీలో విభాగాలు ఉంటాయి. 'ఫొటో ఎడిటర్‌' ద్వారా క్రాప్‌, రిసైజ్‌ లాంటివే కాకుండా ఇంకా చాలానే చేయవచ్చు. అందుకు అనువుగా ప్రత్యేక టూల్‌బార్‌ ఉంది. వెబ్‌ సర్వీసుని సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా ఫుల్‌స్క్రీన్‌లో వాడుకునేందుకు సెట్టింగ్స్‌మెనూలో ఉంది. వెబ్‌సైట్‌ని బ్రౌజర్‌ 'హోంస్క్రీన్‌'గా పెట్టుకోవచ్చు కూడా. లోకి వెళ్లి ఎక్కువ ఫొటోలను ఆల్బమ్‌గా డిజైన్‌ చేసుకోవచ్చు. ఫొటోలతో 'ఫేస్‌బుక్‌ కవర్‌' క్రియేట్‌ చేసుకునేందుకు మెనూలోకి వెళ్లండి. ఆప్స్‌ రూపంలోనూ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే లింక్‌లోకి వెళ్లండి.యాపిల్‌ ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. డిజిటల్‌ ఫొటోని అప్‌లోడ్‌ చేసి దాన్ని పెయింట్‌ మాదిరిగా మార్చుకునేందుకు ప్రత్యేక సర్వీసు ఉంది తెలుసా? బ్రెష్‌తో మీరే పెయింట్‌ వేయాలన్నమాట. అదెలాగో చూద్దాం అనుకుంటే సైట్‌లోకి వెళ్లండి. ఫొటోని అప్‌లోడ్‌ చేసి బ్రెష్‌తో తీస్తూ పెయింట్‌లా మార్చాలి. కావాల్సిన రంగుల్ని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. బ్రెష్‌ సైజునీ మార్పులు చేసుకునే వీలుంది. ఇతరులు గీసిన వాటిని 'గ్యాలరీ'లోకి వెళ్లి చూడొచ్చు. పెయింట్‌లా గీసిన వాటిని ఇతరులకు షేర్‌ చేయవచ్చు కూడా.క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నట్లయితే వినోదం పేరిట ఉన్న అన్ని వెబ్‌ చిరునామాల్ని ఒకే చోట పెట్టుకోవచ్చు. అందుకు 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌'లోకి వెళ్లండి. అక్కడ అందుబాటులో ఉన్న సర్వీసుల్ని ఎంపిక చేసుకుని ఐకాన్‌ గుర్తులుగా బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫుల్‌ టైం పాస్‌ చేయవచ్చు. వినోదం, విజ్ఞానం... అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు, హిందీ, తమిళ్‌... పాటల్ని ఒకే క్లిక్‌తో వినేందుకు పాటల స్థావరాన్ని బ్రౌజర్‌లోనే నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేశాక పై క్లిక్‌ చేస్తే చాలు సైట్‌ ఓపెన్‌ అవుతుంది. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే ఫొటోలు ఎడిట్‌ చేసేందుకు వెబ్‌ సర్వీసు ఉంది. దాన్నే ఆప్‌ రూపంలో క్రోమ్‌ బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఎడిట్‌ చేసిన వాటిని క్లౌడ్‌ స్టోర్‌లో భద్రం చేసుకోవచ్చు. ఎంతసేపూ ఇంట్లో టీవీనేనా? నెట్టింట్లో అందుబాటులో ఉన్న వీడియోలను వీక్షించేందుకు ఆప్‌ని బ్రౌజర్‌కి జత చేయవచ్చు. ఇన్‌స్టాల్‌ చేయగా వచ్చిన ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేసి ఆయా టీవీ ఛానళ్లలోని వీడియోలను చూడొచ్చు. నచ్చిన ఫొటోలతో ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌ కవర్స్‌ క్రియేట్‌ చేసి మార్చడం అలవాటా? అయితే, ఆన్‌లైన్‌లో ఓ సులువైన మార్గం ఉంది. బ్రౌజర్‌కి జత చేసి వాడుకోవచ్చు. ప్రయత్నించి చూద్దాం అనుకుంటే సర్వీసుని యాడ్‌ చేయండి. ఐకాన్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే సైట్‌ ఓపెన్‌ అవుతుంది. కవర్‌లోకి ఫొటోని అప్‌లోడ్‌ చేసుకుని క్రియేట్‌ చేయాలి. డిజైన్‌ చేసి ఉన్న కవర్స్‌ని బ్రౌజ్‌ చేసి ఫేస్‌బుక్‌ కవర్‌గా పెట్టుకోవచ్చు. రజినీకాంత్‌ స్త్టెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ఆయన ఏం చేసినా స్త్టెలే. ఏది మాట్లాడినా అదిరే డైలాగే. అందుకే రజనీపై ఏకంగా ప్రత్యేక వెబ్‌సైటే ఉంది. కావాలంటే సైట్‌లోకి వెళ్లండి. ఫన్నీగా రజనీ స్త్టెల్‌లో బోల్డన్ని డైలాగ్స్‌ ఉంటాయి. నచ్చితే లైక్‌ కొట్టొచ్చు. ఫేస్‌బుక్‌లోనూ షేర్‌ చేయవచ్చు. విభాగంలోకి వెళ్లి ఆయనపై రూపొందించిన యానిమేషన్‌ వీడియోలను చూడొచ్చు. నచ్చిన వాటిని షేర్‌ చేయవచ్చు కూడా. ఇక రజనీ స్త్టెల్‌లో వీడియో గేమ్‌ కూడా ఆడొచ్చు. అందుకు 'గేమ్స్‌' మెనూలోకి వెళ్లండి. పేర్లతో రెండు గేమ్స్‌ ఆడొచ్చు. మొదటి గేమ్‌ గన్‌ ఫైరింగ్‌. రెండోది పజిల్‌ గేమ్‌. మీరు కూడా ఏదైనా డైలాగ్‌ని సైట్‌లో పోస్ట్‌ చేయవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లి లాగిన్‌ అవ్వండి.ఇష్టమైన పాటల్లోని పల్లవి లేదా చరణాన్ని రింగ్‌టోన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఖాళీనే కదా! ఇదిగో ఆన్‌లైన్‌ సర్వీసు ప్రయత్నించండి. సైట్‌లోకి వెళ్లి ద్వారా సిస్టంలోని పాటని సెలెక్ట్‌ చేసుకోవాలి. అప్‌లోడ్‌ అయ్యాక పాటలోని కావాల్సిన భాగాన్ని ఎంపిక చేసుకుని ప్లే చేసి చూడొచ్చు. అంతా పూర్తయ్యాక బటన్‌పై క్లిక్‌ చేసి రింగ్‌టోన్‌ని కట్‌ చేయవచ్చు. తర్వాత సిస్టంలోని డౌన్‌లోడ్‌ చేసుకుని రింగ్‌టోన్‌గా వాడుకోవచ్చు.


Know your polling booth in Andhra Pradesh and India



Voters can easy to identify their polling booth by SMS. This SMS service fluctuates from state to state. 
  • Kerala – ELE<space>Voter ID Card No. to 54242 or 537252
  • Chandigarh – BTH<space>Voter ID Card No. to 9216164606
  • Andhra Pradesh – Vote<space>Voter ID Card No. to 9246280027
  • Karnataka – Send SMS as KAEPIC<space>Voter ID Card No. to 9243355223
  • Tamil Nadu – EPIC<space>Voter ID Card No. to 9444123456
  • Odisha – CEOODI<space>ED<space>Voter ID Card No. to 9238300131
  • West Bengal – WBEC<space>Voter ID Card No. to 51969
  • Uttar Pradesh – UPEPIC<space>Voter ID CARD No. to 9212357123


రెజ్యూమ్ రూపకల్పనలో చేయకూడని పొరపాట్లు


rejyum rupakalpanalo


ఉద్యోగాన్ని ఆశిస్తూ నియామక సంస్థలకు పంపే రెజ్యూమ్ అభ్యర్థుల సమగ్ర వివరాలు తెలిపే దర్పణం వంటిది. దీని ప్రాధాన్యత దృష్ట్యా పొరపాట్లకు ఆస్కారం లేకుండా రెజ్యూమ్ రూపొందించుకుంటే ఉద్యోగసాధనలో సగం విజయం సాధించినట్లే. సాధారణంగా రెజ్యూమ్ రూపకల్పనలో అభ్యర్థులు చేసే ఐదు పొరపాట్లు అవి అధిగమించే విధానాలపై గైడెన్స్.ఫ స్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్' అనే నానుడి అన్ని సందర్భాలతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఉద్యోగార్థులకూ మరింత బాగా వర్తిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా అభ్యర్థులు 'రెజ్యుమ్' తయారు చేసి సంస్థలకు పంపుతుంటారు. ఈ క్రమంలో మీకూ మీరు ఉద్యోగ ప్రయత్నం చేసే సంస్థకు మధ్య వారధి మీరు తయారు చేసి పంపే ఈ రెజ్యుమ్. ఇది మీ గురించి పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా, అవసరం మేరకు తెలియజెప్పే ఒక సాధనం. ఇందులో మీరు పొందుపరచిన సమాచారం చూశాక ప్రాథమికంగా మీరు సంస్థకు ఉపయోగపడతారా! లేదా! అన్న విషయాలను బేరీజు వేసుకుని మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలవాలా లేక మీ అప్లికేషన్‌ను 'రిజక్ట్' చేయాలా అన్న నిర్ణయం తీసుకుంటారుపస్తుతం ఉద్యోగావకాశాల కన్నా ఉద్యోగార్దుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్నది. అలాంటపుడు మీ అప్లికేషన్‌లో ఎలాంటి లొసుగులున్నా దాన్ని తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మరో పార్శ్యంలో చూస్తే మీతో పాటు ఎన్నో వందల మంది అభ్యర్థులు 'రెజ్యుమ్'లు పంపి ఉంటారు కనుక మీ రెజ్యుమ్‌లో చిన్న చిన్న లోపాలు కూడా కనిపెట్టి మరీ అప్లికేషన్‌లను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వ్యకిగతంగా సంస్థ అధికారుల ముందు హాజరై మీ అర్హతలు, సామర్థ్యాలను మీ గురించి ఇతర సమాచారాలను తెలియజెప్పుకునే ఒక మంచి అవకాశాన్ని మీరు చేజేతులా వదులుకుంటున్నారని దానర్థం. అలాంటి అవకాశం ఇవ్వకుండా అప్లికేషన్ స్థాయిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కొన్ని జాగ్రత్తలను చూద్దాం. - 1 మీరు అప్లై చేసే ఉద్యోగానికి సూట్ అయ్యేలా రెజ్యుమ్‌లో మీ వివరాలు పొందుపరచాలి. చాలాసార్లు Job Description కు రెజ్యుమ్‌లో మీరు పొందుపరచిన సమాచారానికి, మీ లక్ష్యాలకు పొంతన ఉండదు. అందుకే మీ రెజ్యుమ్ ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ ప్రజెంట్ చేయండి. - 2 కొంతమంది రెజ్యుమ్ తయారు చేసేటపుడు ఇతర రెజ్యుమ్‌ల నుండి కొంత సమాచారం తీసుకుంటారు. ఇటువంటి రెజ్యుమ్‌లలో అర్థం కాని క్లిష్టమైన పెద్ద పెద్ద పదాలు 'జార్గాన్స్' వాడుతుంటారు. ఇలాంటి పదాలు వాడి వారికి చాలా నాలెడ్జ్ ఉందని తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే చాలా సందర్భాలలో మీరు వాడిన పదాలకు మీరు ప్రయత్నించే ఉద్యోగానికి ఎలాంటి పొంతనా ఉండదు. ఒకవేళ ఉన్నా మీరు వాటిని ఇంటర్వ్యూలో సరియైన పద్ధతిలో వ్యక్తం చేయలేరు. ఫలితంగా ఫెయిల్ అవుతారు. అందుకే సింపుల్‌గా ఉన్నా మీకు బాగా అర్థమయ్యే పదాలను నిత్య జీవితంలో మీరు ఎక్కువసార్లు వాడే పదాలనే రెజ్యుమ్‌లో వాడండి. ఏ విషయమైనా మైండ్ నుండి సహజంగా వచ్చినపుడే ఆ విషయం గురించి ఏ సందర్భంలో అయినా కాన్ఫిడెంట్‌గా మీరు మాట్లాడగలుగుతారు. అందుకే మీ రెజ్యుమ్‌ని మీ స్వంత పదాలతో తయారు చేయండి. - 3 మీరు ఈ ఉద్యోగాన్ని పొందడానికి చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారన్న విషయం మీ రెజ్యుమ్‌లో తెలియజెయ్యండి. అంటే స్పెల్లింగులు, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తగా గమనించి రాయండి. ఉద్యోగంపై సీరియస్‌గా లేనివారు రెజ్యుమ్ లోని పొరబాట్లను గ్రహించరు. ఒకటి రెండు పొరబాట్లు చాలు అప్లికేషన్‌ను రిజక్ట్ చేయడానికి అని 76 శాతం మంది హెచ్.ఆర్. మేనేజర్‌లు ఒక సర్వేలో తెలియజేశారు. అందుకే రెజ్యుమ్ తయారు చేశాక ఒకటికి రెండు సార్లు మీరుగానీ మీ మిత్రులు గాని చెక్ చేసి ఇటువంటి చిన్న చిన్న పొరబాట్లు సరిచేసుకోండి. - 4 మీ వివరాలతో పాటు ప్రస్తు తం మీరు చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్ క్లుప్తంగా అర్థమయ్యేలా రాస్తే మీ రెజ్యుమ్ కు విలువ చేకూరుతుంది. చాలా మంది తాము రోజువారీ చేసే పనులనే ఒక జాబ్ డిస్క్రిప్షన్‌గా అప్లికేషన్‌లో రాస్తుంటారు. అది సరికాదు. మీరు ప్రస్తుతం పనిచేసే ఉద్యోగంలో మీరు సాధించిన విజయాలు స్పష్టంగా, క్లుప్తంగా రాయండి. అలాగే అప్లికేషన్‌లో తేదీలు, సంఖ్యాపరమైన వివరాలు తెలియజేయవలసి వచ్చినపుడు పొరబాట్లు లేకుండా చూడండి.వ్యక్తిగత సమచారం తెలియజేసేటపుడు మీ ఉద్యోగానికి సపోర్ట్ చేసే వ్యక్తిగత విషయాలను మాత్రమే తెలియజేయండి. కొంతమంది రెజ్యుమ్‌లను వ్యక్తిగత సమాచారంతో నింపే హాబీల పుస్తకంగా మార్చేస్తుంటారు. అంటే వారికున్న అన్ని హాబీలు అందులో రాసేస్తుంటారు. ఉదాహరణకు మీరు ఒక అకౌంటెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే మీకున్న అకౌంటింగ్ నాలెడ్జ్‌ని, కంప్యూటర్ నాలెడ్జ్‌ని తెలియజెప్పండి. అలాగే ఇతర రంగాలలో ఏవైనా చెప్పుకోదగ్గ విజయాలు సాధించి ఉంటే వాటిని తెలియజెప్పండి. ఇలా తెలియజెప్పడం వలన మీలో ఎలాంటి సామర్థ్యాలున్నాయో తెలుస్తాయి. అలా కాకుండా టీవి చూస్తుంటారనో, బ్రౌజింగ్, చాటింగ్ అంటే ఇష్టమనో తెలియజేయవలసిన అవసరం లేదు. - 5 మీ అప్లికేషన్‌ను వీలైనంత క్లుప్తంగా రెండు పేజీలకు మించకుండా తయారు చేయండి. పై జాగ్రత్తలు తీసుకోవ డంతో పాటు అప్లికేషన్‌ను మంచి లేఅవు ట్‌తో పదానికి, పదానికి మధ్య స్పేస్, మార్జిన్‌లు ఇచ్చి డిగ్నిఫైడ్‌గా ఉండే ఫాంట్‌తో ప్రెజెంట్ చేయండి. లెటర్ సైజ్‌ను 10-12 మధ్య ఫాంట్ ఉండేలా చూడండి. కొంతమంది కొన్నిచోట్ల చాలా పెద్ద సైజు లెటర్స్, కొన్ని చోట్ల చిన్న చిన్న లెటర్స్‌తో మరోచోట పద్ధతిలేని ఫాంట్‌లతో ప్రజెంట్ చేస్తుంటారు. ఇలా చేస్తే చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మిమల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవడానికి రెజ్యుమ్ ఒక గొప్ప సాధనం. ఆసాధనాన్ని మీరు సమర్థవంతంగా ఉపయోగించుకొని విజయం సాధించండి. - వ్యాసకర్త ః ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో హెచ్.ఆర్ జాయింట్ జనరల్ మేనేజర్, కార్పొరేట్ ట్రైనర్.




A click to save the world?



undefined

"Look mummy, we're changing the world one tweet at a time," will be the slogan of every child in this digital age. A single link gets several hits and a single tweet gets retweeted umpteen number of times. It indicates a strong conviction that people are willing to make an effort, albeit a minimal one. The world is a global village today. Internet has ushered in many advances on the technological front, one of them being social networking. Social media has given rise to a phenomenon called slacktivism. You can "like" and "share" a picture to let your "FB friends" know you care about a cause. Twitter has a hashtag for every cause. But what is the actual effect of these actions? Sure, to induce change, a small first step is necessary. It can then be taken to the next level that may be more time-consuming or resource-intensive. Social networks certainly allow the easy spread of information. But the problem arises when the only support for a cause is a photo with a few thousand
shares. Are you one of those people who would get on the ground and participate in a protest for a positive change? Or would you rather "fix the issue" using social media, say by joining a Facebook group for environmental enthusiasts? Vasudev Balasubramanian, a software consultant, says, "The effectiveness of online petitions is something I've always been skeptical about. Given how signatures are gathered with no verification of the person's identity, I don't know how seriously those in power are likely to take these petitions. However, I too participate in slacktivism sometimes. Why not? If it does some good, it's worth it. If not, that's just a minute of my life wasted. It's worth the chance. I guess the point is that we care about these causes. But we just don't care enough to do anything ourselves. Honestly, this may just be for a feel-good factor about oneself." Online activities are sometimes elusive or short-lived and so, may not effectively reach the authorities in time to influence any formal decision-making. Shilpa Kalyan, a media studies professor, believes, "Slacktivism is like a fashion trend. You start your own group and get people to like it. It makes you feel like a crusader and it's more to do with instant gratification of having done something. Though in reality, sitting in front of the computer and just clicking on the 'like' button or joining a dedicated cause online hardly makes any difference. It allows users an easy way to associate with nonprofit missions without helping to provide the essential resources to keep them afloat." Don't call it activismActivism is a well-known term and it includes any effort to support and direct a change or a societal cause. Slacktivism is comparatively a new idea, said to be coined in the 1990s by Dwight Ozard and Fred Clark. It initially had a positive connotation, but of late, there are quite a few critics giving it a dubious undertone. Malcolm Gladwell, the famous New Yorker journalist, had once berated those who compare social media 'revolutions' with actual activism that challenges the status quo ante. Slacktivism is a portmanteau word combining slacker and activism. It refers to simple measures used to support an issue or a social cause, which involves virtually no effort on behalf of the participants. Habitually synonymous with actions such as signing online petitions, copying social network statuses and joining cause-related social networking groups, these actions could be merely for participant gratification as they lack engagement and commitment. They may or may not produce any tangible effect in terms of promoting a cause. So, anytime you endorse a cause on social media without taking any corollary action outside the digital world (like donating money or volunteering), you're guilty of slacktivism. Slacktivism underratedIt may not be able to affect any major social change on its own, but considering the discourse that slacktivism inspires on various issues, it can become the gateway into more direct, informative and effective forms of activism. After all, creating awareness and making people opinionated is slacktivism's forte. Without awareness, no one can actually solve an issue. Avaaz.org is a website for connecting citizens and decision-makers around the world. Anyone can start a worthwhile petition and the site mobilises users offline as well. What the world needs is better engagement from individual citizens, and such sites help in this regard. Even simple measures such as signing petitions, tweeting and sharing opinions on matters of import are small, yet critical steps in the right direction. For 20 years, the Tanzanian government had been trying to evict a Maasai community from its traditional lands to make room for a big game hunting company to bring in tourists to shoot wildlife. 1.7 million people signed a petition on Avaaz along with the Maasai group and rallied the international media, getting CNN and Al Jazeera to visit the area and break the story to the world. Due to the pressure built on the government, Tanzanian PM finally told the Maasai that they won't be evicted. Back home, a case in point is the 2011 Anna Hazare India Against Corruption campaign. Lakhs of people pledged support for Anna's cause by "liking" the initiative, tweeting their endorsement, and participating in phone campaigns. It created a new wave of citizen participation, even if on a slackerly note. Passive, but not uselessThey get a bad name for lacking real commitment, for caring only about self-satisfaction, and for not contributing actively. They are labelled as lightweight social activists. But sometimes, what appears to be slacker efforts lead to more substantive support for worthy social causes. A football cheerleading alumni team of Philadelphia uploaded a YouTube video showing them performing their old moves. The organisers found a sponsor willing to donate money to breast cancer research based on the number of times the video gets viewed. They raised around $1,00,000! "There is no golden rule that one who signs online petitions for one cause, won't donate for another. Sometimes what starts off as a casual contribution gives a beacon of hope for bigger changes in the world. Online petition is not an end in itself, of course. But it definitely educates the public about issues of concern," maintains Vivek Kannan, a student. When everything is just a click away, it's only natural, perhaps, to feel that we can change the world, armed with a smartphone or tablet. It isn't that awful, is it?As Edmund Burke, the 18th century Irish philosopher, had rightly said, "Nobody made a greater mistake than he who did nothing because he could do only a little." For it's little drops of rain that make a mighty ocean.

జ్ఞాపకశక్తి భళా.. రికార్డులు కొట్టేలా!

9765433232566788909090099887766544332. ఈ అంకెను ఓసారి జాగ్రత్తగా గమనించండి. ఐదు నిమిషాలాగి చూడకుండా అదే వరుసలో చెప్పేయండి. అసాధ్యం కదూ! పదంకెల సెల్‌ఫోన్‌ నెంబరే గుర్తుండటం కష్టం. అలాంటిది ఇన్ని అంకెలా? అనుకుంటాం. యార్లగడ్డ సిస్టర్స్‌కి ఇలాంటివి తేలిక. 40, 50 అంకెల సంఖ్య అయినా ఒక్కసారి చూస్తే చాలు గర్తుపెట్టుకొని అలవోకగా చెప్పేస్తారు.అక్కాచెల్లెళ్లిద్దరూ మొదట్నుంచీ చురుకే. చెస్‌ ఆడేవారు. పెయింటింగ్స్‌ వేసేవారు. ఫొటోగ్రఫీ, థాయ్‌చీ మార్షల్‌ ఆర్ట్స్‌లో ముందే. ఎన్ని ఫోన్‌ నెంబర్త్లెనా తేలికగా గుర్తు పెట్టుకునేవారు. ఈ ప్రతిభకి మరింత సానబెట్టాలనుకున్నారు కన్నవాళ్లు. అప్పటి నేషనల్‌ మెమొరీ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జయసింహని కలిశారు. జ్ఞాపకశక్తికీ పోటీలుంటాయనే విషయం తెలిసింది. ఆయన దగ్గర కేవలం వారం రోజులు శిక్షణ పొంది జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యారు. తొలి అడుగే పెద్ద విజయం. శ్రీవైష్ణవికి ఆరు, రమ్యశ్రీకి పద్నాలుగో స్థానం దక్కింది. రెట్టించిన ఉత్సాహంతో మరింత సీరియస్‌గా సాధన చేయడం మొదలుపెట్టారు. జాతీయస్థాయి పోటీల్లో టాప్‌ టెన్‌లో నిలిచిన వాళ్లకి అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తారు. ఆ రకంగా ప్రపంచస్థాయి పోటీలకు అర్హత సాధించారు. 2010లో వైష్ణవి జూనియర్స్‌ విభాగంలో తన అంతర్జాతీయ ప్రస్థానం మొదలుపెడితే, రమ్యశ్రీ సీనియర్‌గా బరిలోకి దిగింది. అప్పట్నుంచి వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రతిభ చూపుతూనే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.మెమొరీ ఛాంపియన్‌షిప్‌ పోటీలంటేనే క్లిష్టమైనవి. ప్రపంచస్థాయి పోటీలంటే మరింత కఠినంగా ఉంటాయ్‌. మొత్తం పదిరకాల పోటీలు దాటాలి. ప్రస్తుత 'వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌'ని వరల్డ్‌ మెమొరీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుంది. ఇందులో 45 దేశాలకు సభ్యత్వం ఉంది. 33 దేశాలు పోటీపడ్డాయి. మరో అభ్యర్థితోపాటు టాప్‌ 3 నిలిచి రమ్యశ్రీ, శ్రీవైష్ణవిలు ఇండియాని తొమ్మిదో స్థానంలో నిలిపారు. ఆ పోటీలివే.బైనరీ నెంబర్స్‌: ముప్ఫై అంకెల నెంబర్‌ ఇచ్చి పదిహేను నిమిషాల తర్వాత మళ్లీ అవే వరుస క్రమంలో రాసి చూపించమంటారు. స్పీడ్‌ వర్డ్స్‌: తక్కువ సమయంలో ఎక్కువ అంకెల్ని గుర్తించగలగాలి.నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌: వివిధ దేశాలకు చెందిన వ్యక్తుల ఫొటోలు, పేర్లు ఇస్తారు. పదిహేను నిమిషాల్లో ఎవరెక్కువందిని గుర్తిస్తే వాళ్లే విజేత. ఈ విభాగంలో రెండు ప్రపంచరికార్డులు సృష్టించింది శ్రీవైష్ణవి.చారిత్రక తేదీలు: అప్పటికప్పుడే కొన్ని సంఘటనలు, జరిగిన తేదీలు చెబుతారు. ఇచ్చిన సమయంలో వాటిని అప్పజెప్పాలి.అబ్‌స్ట్రాక్ట్‌ ఇమేజెస్‌: సరైన రూపంలేని కొన్ని బొమ్మలు చూపిస్తారు. వాటిని షఫిల్‌ చేసి ఇంతకుముందున్న వరుసక్రమం చెప్పమంటారు. ర్యాండమ్‌ నెంబర్లు: నలభై అంకెలున్న ముప్పై పేజీలిస్తారు. తర్వాత అవి ఏ క్రమంలో ఉన్నాయో గుర్తించగలగాలి.స్పోకెన్‌ నెంబర్లు: సెకనుకో నెంబర్‌ చొప్పున నాలుగువందల నెంబర్లు వినిపిస్తారు. 5 నిమిషాలయ్యాక ఆ క్రమాన్ని చెప్పాలి.స్పీడ్‌ కార్డ్స్‌: పేకాట ముక్కలు ఒకసారి చూపిస్తారు. ఆపై వాటిని కలిపేసి ఇంతకుముందు ఏ క్రమంలో ఉండేవో గుర్తించమంటారు.10ని. కార్డ్స్‌: పై పోటీలాంటిదే. రెట్టింపు సమయం పోటీ.జాతీయస్థాయిలోనూ ఇదే తరహా పోటీలుంటాయి. అత్యుత్తమ ప్రతిభ చూపిన ముగ్గుర్ని దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు గుర్తిస్తారు. ఓవరాల్‌ ర్యాంకు నిర్ణయిస్తారు. సాధన చేస్తే ఎవరైనా ఎవరైనా మెమొరీ ఛాంపియన్‌ కావొచ్చని అక్కాచెల్లెళ్ల సలహా. అందుకు వారు చెప్పే కిటుకులు.పెగ్‌ వర్డ్స్‌: ఒక్కో అంకెకు ఒక్కో రూపాన్ని వూహించుకోవాలి. అవి వస్తువులు, స్నేహితులు, నచ్చిన పదార్థాలు ఏవైనా కావొచ్చు. పోటీలో ఆ అంకె కనపడగానే ఆ రూపం మదిలో మెదిలేలా ప్రాక్టీస్‌ చేయాలి.క్రియేటివ్‌ మెథడ్‌: చిన్నప్పుడు చదివిన కథలు, జరిగిన సంఘటనల చుట్టూ ఓ కథ అల్లుకోవాలి. వాటిలోని పాత్రలు, వస్తువులను తేదీలు, సంవత్సరాలకు గుర్తులుగా పెట్టుకోవాలి.జర్నీ మెథడ్‌: మన చుట్టూ ఉన్న కొన్ని పరిసరాలు, వస్తువులు ఆటోమేటిగ్గా గుర్తుండిపోతాయి. ల్యాండ్‌ మార్కులను కొన్ని చిత్రాల రూపంలో గుర్తు పెట్టుకోవాలి. ఈ పద్ధతులకు తోడు యోగ, నడక, ధ్యానం, వ్యాయామం.. ఇలా ఏదో ఒక కసరత్తును దినచర్యలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తిని ఒడిసిపట్టొచ్చు అంటున్నారు. అవార్డులందాయి..2010 వరల్డ్‌ జూనియర్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీవైష్ణవికి బంగారు పతకం2012లో నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌ విభాగంలో శ్రీవైష్ణవి రెండు ప్రపంచరికార్డులు2012 వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టులో ఇద్దరూ సభ్యులు.జాతీయ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ 2013లో శ్రీరమ్యకి ఆరోస్థానంప్రపంచ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ 2011, 2012లో ఐదు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్టులో సభ్యులు.

పెళ్లయిన కొత్తలో... పొదుపు ఆలోచనలతో..


ఇద్దరి మనసులు కలిసిన శుభ వేళ.. వారిద్దరి ఆలోచనలు ఒక్కటైతే.. మాటల పూతోటల్లో తేలియాడాలన్న భావాలతో జీవిత గమ్యాన్ని 'పొదుపు'బంధంతో ముడివేస్తే.. అవధులు లేని ఆనందానికి మార్గాన్ని సృష్టిచుకుంటారు. ఇదేదో చమత్కారానికో.. లేక పదాతలో ఆకట్టుకోవడానికో అని భావిస్తే మీరూ తప్పులో కాలేసినట్లే... ఇది కొత్తగా పెళ్లైన వారిని ఉద్ధేశించినదే అయినా.. పెళ్లైన వారూ ఇప్పటి నుండైనా క్రయం తప్పకుండా జీవితం సాఫీగా సాగిపోవడానికి వీలుగా 'ఆర్ధిక' వంతెనను నిర్మించుకోవడం ఎంతో అవసరం. ప్రస్తు తం పెళ్లిళ్ల సీజన్‌ జోరుగా సాగుతున్న నేపథ్యంలో నేటి తరం వారు ఒక్క అడుగు పొదుపు, వారి జీవితానికి అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం ఎంతో అవసరం. వివాహం అనేది జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఒక్క టైన దంపతులు జీవితాంతం ఎలా ఉండాలో నిర్ణయించుకోవడంలో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉండాలి. అటువంటి సందర్భంలోనే కష్టాలకు స్వస్తి చెప్పి.. ఆనంద డోలికలల్లో తేలియాడే రోజులు ముందుంటాయి. ఇద్దరి మధ్య అవగాహన ముఖ్యం. అవగాహనతో పాటు సమా చారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇంకా ముఖ్యం. కొత్తదంపతుల ఆలొ చనలు సమాంతరంగా ఉంటే.. ఆర్ధిక ఒడుదుడుకులను నెట్టుకు వచ్చే ఓర్పు నేర్పు వాటంతట అవే వస్తాయి. ఆర్ధిక సంబంధ విషయాలలో కొత్తగా పెళ్ళైన దంపతులు తీసుకోవాల్సిన జాగ్రతలు.. ఆర్ధికాంశాలతో కూడిన ఏడడుగులు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. వాస్తవాలను గుర్తించడం : వివాహం అయిత తరువాత భార్యా భర్తలిద్దరూ పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో మనసువిప్పి మాట్లాడుకో వడం అవసరం. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలన్న చం దాన.. కష్టాలు నెత్తిన పడ్డాక ఆలోచనలు ప్రారంభించడం అంత మం చిది కాదు. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగస్తులయితే వారిద్దరికి వచ్చే నెల సరి ఆదాయం, ఖర్చులను మొదటి అంచనా వేసుకోవాలి. ఉన్నత చదువుల కోసం ఏదైనా బ్యాంక్‌ రుణాలు పొంది ఉంటే.. వాటిని సాధ్య మైనంత త్వరగా చెల్లించడం ముఖ్యం. తల్లితండ్రులు వారి ఉన్నత విద్యాభ్యాసానికో.. విదేశీ చదువులకో.. విదేశీ ఉద్యోగ అవకాశాలకో రుణాలు పొంది ఉంటే తిరిగి చెల్లించి మంచి రుణ చెల్లింపుల కుటుం బంగా జీవితపు తొలిమెట్టు ఎక్కడంలో ఎంతో సంతోషముంటుంది. మీ ఆలోచనలకు ఆర్ధిక స్థోమతను సరి చూసుకోవాలి : ఇక రెండవ మెట్టు ఎక్కేముందు ఒక్కసారి ఇద్దరి ఆలోచనలకూ పదును పెట్టండి. భవిష్యత్తులో ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలి భావిస్తు న్నారు..? ఎలాంటి వాహనాన్ని కొనాలని ఉత్సాహ పడుతున్నారు..? అసలు ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటి..? వాటికి ఎంత ఖర్చు అవుతుంది. ఊహించిన దానికంటే మరింత ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటే మీరు ఏదైనా బ్యాంక్‌ నుండి రుణ సదుపా యాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి సమయంలోనే మీరు గతం లో రుణాలు తిరిగి చెల్లించడంలో ఎలాంటి రిమార్క్‌ లేకుండా ఉండ టం ఇప్పుడు మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇక ఆలోచిం చేది ఏముంది.. మీ రాబడిని ఊహించి రుణాలకు ప్రయత్నించండి. పొదుపు అలవాటు ఎంతో ముఖ్యం : పె ళ్ళైన కొత్తలో భార్యా భర్తలిద్దరూ చేసే ఖర్చులు ఆతరువాత పరిశీలించి చూస్తే గుండె గుభే లంటుంది. అయితే ముందు నుండీ ఒక ప్రణాళికా బద్ధంగా మీరు చేసే ప్రతీ పైసాని ఒక కాగితంపై రాసిపెట్టుకోవడం ఎంతో అవసరం. అలా చేయడం వల్ల మీరు ఖర్చు చేసే ప్రతీ రూపాయి అవసరంగా ఖర్చు చేశారో.. అనవసరమైన ఖర్చులకు వెళ్లిందో తెలుసుకోవడం ఎంతో తేలిక. మీరు ఖర్చుల జాబితాను పరిశీలించిన తరువాత ఆదా యంలోకి కొంత సొమ్మును 'పొదుపు' వైపు మళ్లించుకోవడం కీలక మైనది. మీ జీవితంలో భార్యాభర్తలు కావడంలో ఎటువంటి సంతో షాన్ని అనుభవించారో మీరు చేసే పొదుపు మూలంగా భవిష్యత్తులో అంతకు నూరు రెట్లు సంతోషాన్ని అనుభవిస్తారన్నది సత్యం. ఈ పొదుపును జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవడం ఇద్దరికీ మంచిది. పొదుపు సొమ్ముపై దృష్టి పెట్టండి : ప్రతీ నెలానెలా లేదా ఏటా మీరు చెల్లిస్తున్న పొదుపు సొమ్ముపై మీరు దృష్టి పెట్టాలి. అయితే పొదుపు సొమ్మును ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవడానికి ప్రయత్నించ వద్దు. అలాగే ఫిక్సిడ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీనే మీరు ఉపయోగించుకోవాలే తప్ప. వాటి ప్రీమియం కాల పరిమితి పూర్తి కాకుండానే మధ్యలో రద్దు చేసుకోవడం, లేదా వాటిపై అధిక రుణాలు పొందడం కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల ఫిక్సిడ్‌ చేసిన వాటి కాలపరిమితి వరకూ వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు.


5 వ్యాసరూప నైపుణ్యాలకు పంచసూత్రాలు


డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయడం చాలా కష్టమని, వాటిలో ఆశించిన మార్కులు సాధించడం అంత సలభం కాదని అభ్యర్థులు భావిస్తుంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉన్నా ఈ పరీక్షలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకుంటే వీటిలో కూడా విజయం సాధించవచ్చు. ఆ నైపుణ్యాలు ఏమిటో వివరంగా పరిశీలిద్దాం...పోటీపరీక్షలు రెండు రకాలుగా జరుగుతుంటాయి. అవి. 1. ఆబ్జెక్టివ్ పరీక్షలు, 2. డిస్క్రిప్టివ్ పరీక్షలు.పోటీపరీక్షల్లో ఎక్కువభాగం అబ్జెక్టివ్ తరహా పరీక్షలే ఉంటాయి. కానీ, కొన్ని ముఖ్యమైన పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఈ రెండూ కలిపి ఉంటాయి. ఉదాహరణకు జాతీయస్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-1 పరీక్షల్లో రెండవ దశ అయిన మెయిన్స్‌లో భాగంగా ఈ తరహా డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. మౌలిక ఉద్దేశ్యం ఏమిటి? సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 వంటి పోస్టులకు డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహించడం వెనుక ఉన్న మౌలిక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటే ఈ తరహా పరీక్షలు రాయడానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరవెూ అర్థమవుతుంది. సాధారణంగా ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్థి ప్రశ్న క్రింద ఇచ్చే నాలుగు సమాధానాలలో సరైన దానిని గుర్తించాల్సి ఉంటుంది. దీని వలన అభ్యర్థి నాలెడ్జ్, అభ్యర్థి జ్ఞాపకశక్తి పరీక్షించినట్లవుతుందే తప్ప అంతకుమించి ఇతర ఏ నైపుణ్యాలు పరీక్షించడం వీలు కాదు. కానీ, వ్యాస రూప పరీక్షలలో (డిస్కిస్టివ్ పరీక్షలలో) అభ్యర్థి నాలెడ్జ్, జ్ఞాపకశక్తితో పాటు ఇంకా ఇతర నైపుణ్యాలు కూడా అంచనా వేయడానికి వీలవుతుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనావేస్తారో అదే విధంగా డిస్కిప్టివ్ పరీక్షల ద్వారా కూడా అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్యలను విశ్లేషించి పరిష్కారం చూపగల సామర్థ్యం , అతని అవగాహనా స్థాయితో పాటు అతని రైటింగ్ స్కిల్స్‌ను అంచనా వేయడానికి వీలవుతుంది.ఫలితంగా ఆయా పోస్టులకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి వీలు కలుగుతుంది. గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు నిర్వహించే మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే పేపర్లు ఉంటాయి. అయితే గ్రూప్-1, సివిల్ సర్వీసెస్ వంటి పోస్టులకు అప్షనల్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం వలన ప్రయోజనం ఉండదని గ్రహించి వాటి ప్రాధాన్యం తగ్గించి, కామన్ పేపర్లు ప్రవేశపెట్టారు. గ్రూప్-1లో ఆప్షనల్ పేపర్లు పూర్తిగా తొలగించగా సివిల్స్ మెయిన్స్‌లో రెండు ఆప్షనల్స్ బదులు ఒక ఆప్షనల్ ప్రవేశపెట్టారు. అయితే డిస్క్రిప్టివ్ పేపర్లు ఏవైనప్పటికీ ఆ పరీక్షల్లో రాణించాలంటే కొన్ని ప్రధానమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మెయిన్స్‌లో ఎస్సే ప్రిపేర్‌కు ఇవి చాలా అవసరం. 1. స్పష్టమైన భావవ్యక్తీరణ డిస్కిప్టివ్ పరీక్షల్లో రాస్తున్న అంశానికి సంబంధించిన సమాచారం సులభంగా అర్థం అయ్యేలా భావ వ్యక్తీకరణ సూటిగా ఉండాలి. ఒక అంశాన్ని సమర్థిస్తూ రాసినా, వ్యతిరేకిస్తూ రాసినా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు చదవగానే అర్థం అయ్యేలా ఉండాలి. ప్రశ్న ఒక కోణంలో అడిగితే, సమాధానం మరో కోణంలో రాయడం, అనవసర విషయాలు ప్రస్తావించడం వలన స్పష్టత లోపించి గందరగోళం ఏర్పడుతుంది. అడిగిన ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకొని అడిగినంత మేరకు నిర్థిష్టంగా రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా స్పష్టంగా, నిర్ధిష్టంగా రాయగల గాలంటే రాస్తున్న అంశంపై సమగ్రమైన అవగాహన, సంపూర్ణమైన సమాచారం ఉండాలి. అప్పుడే ప్రశ్నకు తగిన విధంగా సమాధానం రూపొందుతుంది. వ్యాసరూప పరీక్షల్లో రాసే సమాధానాలు అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని, అవగాహనను తెలియజేస్తాయి కాబట్టి సమాధానం అన్ని అంశాలతో సమగ్రంగా, స్పష్టంగా, సూటిగా ఉండేలా రాయడం అలవర్చుకోవాలి. 2. విశ్లేషణా సామర్థ్యం డిస్క్రిప్టివ్ పరీక్షలలో ముఖ్యంగా ఎస్సే పేపర్‌లో విశ్లేషణ ఒక ప్రధానమైన లక్షణం. అడిగిన అంశాన్ని అన్ని కోణాల్లో మంచి, చెడులను సృ్పశిస్తూ విశ్లేషిస్తూ రాయడం అవసరం. ఉదాహరణకు ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులలో ఎవరూ నచ్చనప్పుడు వారినందరిని తిరస్కరించే హక్కు ఓటర్లకు కల్పించాలి అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా మొదటిసారి ఓటింగ్ యంత్రాలలో త్వరలో 5 రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలో 'ఎవరూ కాదు' అనే కొత్త మీటను ప్రవేశపెడుతున్నారు. ఈ సంస్కరణ నిజంగా భారత ఎన్నికల వ్యవస్థలో ఒక విప్లవాత్మక సంస్కరణే. అయితే ఈ సంస్కరణ వలన కలిగే ప్రయోజనాలు, ప్రభావాలను కూడా తెలుసుకొని వాటిని రాయగలిగితేనే సమాధానం విశ్లేషణాత్మకం అనిపించు కుంటుంది. అదే సమయంలో లోపాలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు, సూచనలు కూడా అందించగలగాలి. ఈ విధమైన విశ్లేషణతో కూడిన సమాచారం వార్తాపత్రికలలో సంపాదకీ యాలు వంటి వాటిలో లభిస్తుంది. కాబట్టి వాటిని చదవడం ద్వారా విశ్లేషణాత్మకంగా రాసే సామర్థ్యం పెంపొందించుకోవచ్చు. 3. సృజనాత్మకత వ్యాసరూప పరీక్షల్లో మిగతా వాటికంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే రాసే సమాధానాలు మిగిలిన వాటితో పోలిస్తే ప్రత్యేకంగా కనపడాలి. సమాధానాలు మూసపద్ధతిలో సాదా సీదాగా ఉంటే ఆ సమాధానాలు ఎగ్జామినర్‌ను ఆకర్షించడంలో వెనుకబడతాయి. సమాధానాలు నూతనంగా, విభిన్నంగా ఉంటే సహజంగానే వాటికి మంచి మార్కులు లభిస్తాయి. ఇతరులు రాసే పాయింట్లతో పాటు మరికొన్ని ప్రత్యేకమైన పాయింట్లు రాయడానికి ప్రయత్నించడం, సమాధానాలలో సమకాలీన అంశాలను జత చేయడం ద్వారా సమాధానాలలో నూతనత్వం ప్రతిఫలించేటట్లు చేయవచ్చు. దీనికి విస్రృ్తత అధ్యయనం చాలా అవసరం. వినూ త్నంగా సమాధానాలు రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అంశం గురించి ప్రిపేరయ్యేటప్పుడే ఆ అంశంపై ప్రశ్న వస్తే ఏ విధంగా విభిన్నంగా రాయవచ్చో ఆలోచించా లి. ఈ నైపుణ్యం అలవర్చుకోవడం అంత సులభం కాదు. కానీ, ప్రయత్నిస్తే త ప్పక సాధ్యమవుతుంది. 4. సరళమైన భాష ఇక వ్యాసరూప పరీక్షల్లో మరో ముఖ్యమైన అంశం. సరళమైన, భాషను ఉపయోగించడం. ఆడంబరమైన భాష, గ్రాంధికభాష ఉపయోగించకుండా సరళంగా రాయడం నేర్చుకోవాలి. కొంతమంది అభ్యర్థులు సమాధానాలలో వ్యవహరికం, గ్రాంథికం రెండింటిని కలిపి మిశ్రమ భాషగా రాస్తుంటారు. ఇవి సరైన పద్ధతి కాదు. భాష సహజంగా, చదువుతుంటే ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా, ఆహ్లదం కలిగించే విధంగా ఉండాలి. డిస్క్రిప్టివ్ పరీక్షల్లో భాషా నైపుణ్యాలకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సూటిగా, మనసుకు హత్తుకునేటట్లు రాయడం ఒక కళ. కేవలం భావానికి, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చి భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సమాధానాలు కృతకంగా ఉంటాయి. సమాధానాలు ఎంత సమగ్రంగా ఉన్నా, ఎంత విశ్లేషణతో కూడి ఉన్నా, అవి తెలిపేది భాష ద్వారానే కాబట్టి భాష అందంగా, సరళంగా, సహజంగా ఉండటం తప్పనిసరి. సమగ్రంగా ఉన్న సమాధానా లకు సహజమైన భాషతో పరిపూర్ణత చేకూరుతుంది. 5. సంక్షిప్తీకరించి రాయడం ఇక చివరగా వ్యాసరూప ప్రశ్నల్లో ఉండవలసిన నైపుణ్యం విషయాన్ని సంక్షిప్తంగా రాయడం, గ్రూప్-1, సివిల్స్ వంటి పరీక్షల్లో సమాధానాలకు పదనిబంధన ఉంటుంది. అందువలన అడిగిన ప్రశ్నకు అనుగుణంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా తక్కువ పదాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా రాయగలగాలి. గ్రూప్-1 మెయిన్స్‌లో ఎస్సే పేపర్ కాకుండా మిగతా పేపర్లలో ప్రతి ప్రశ్నకు కేవలం 12 నిమిషాలలోనే సమాధానం రాయవలసి ఉంటుంది.కాబట్టి ఆ తక్కువ సమయంలోనే ప్రశ్నను అర్థం చేసుకొని ఏం రాయాలో నిర్ణయించుకొని ఆ సమాధానం సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంటే తక్కువ సమయంలో, తక్కువ పదాలతో ప్రశ్నకు తగిన సమాధానాన్ని రాసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ నైపుణ్యం అభివృద్ధి చేసుకుంటే నిర్దిష్ట సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం వీలవుతుంది. ఫలితంగా మిగతా వారికంటే ఎక్కువ మార్కులు లభిస్తాయి.ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ స్కిల్స్ అన్నీ ఒక రోజులో నేర్చుకోవడం వీలుకాదు. ఇవి నిరంతర ప్రాక్టీస్ ద్వారానే అలవ డతాయి. అందువలన ముందునుంచే వెూడల్ సమాధానాలు రాయడం అలవాటు చేసుకొని వాటిని నిపుణులకు చూపించి వారి సల హాలు, సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం కలు గుతుంది.

ఏ పోస్టుకు ఏం చదవాలి?


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తుంటుంది.కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించే విధంగా ఎపిపియస్‌సికి క్యాలండర్ విధానం లేకపోవడంతో నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేం. అయితే త్వరలోనే ఎపిపియస్‌సి నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి అర్హతలు, పరీక్షా విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. గ్రూప్-2 ఎపిపియస్‌సి నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో అన్నింటి కన్నా ఎక్కువగా అభ్యర్థులు పోటీపడేది గ్రూప్-2 పోస్టులే. ఇందులో రెండురకాల కేటగిరీ పోస్టులు ఉంటాయి. అవి 1. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 2. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్, సబ్ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉంటాయి. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటి వరకు మూడు పేపర్లతో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించి ఆపై ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా నిర్వహించేవారు. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం రాతపరీక్ష ఆధారంగా నియామకాలు జరిపేవారు. అయితే ఎపిపియస్‌సి సంస్కరణల్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1బి గా పేర్కొని ఇక నుండి వాటికి కూడా గ్రూప్-1లో మెయిన్స్ పరీక్షలు రాయాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థుల కోరిక మేరకు రాబోయే నోటిఫికేషన్‌కు మాత్రమే పాత పద్ధతిలో ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు.ఇంటర్వ్యూ ఉండదు.ఆ తర్వాత రిక్రూట్‌మెంట్లకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గ్రూప్-1 మాదిరిగా ప్రిలిమ్స్ మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల ఎంపిక విధానం ఉంటుంది. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది.అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కామర్స్, ఎకనామిక్స్, మేథమెటిక్స్, లా సబ్జెక్టుల్లో డిగ్రీ, కంప్యూటర్స్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 3 పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం 1. జనరల్ స్టడీస్ - 150 మార్కులు 2. ఆంధ్రప్రదేశ్ సామాజిక, చరిత్ర, రాజ్యాంగ అవలోకనం - 150 మార్కులు 3. భారత ఆర్థికవ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ - 150 మార్కులు మొత్తం - 450 మార్కులు జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించే జూనియర్ లెక్చరర్ పోస్టులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాతపరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. మొదటి దశ - రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం. మొత్తం 2 పేపర్లు. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు మొత్తం - 450 మార్కులు. రెండవదశ ఇంటర్వ్యూ - 50 మార్కులు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు డిగ్రీ కాలేజీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు. అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. ఇంకా నెట్ లేదా స్లెట్ పరీక్ష పాసై ఉండాలి. పి.హెచ్.డి పాసైన అభ్యర్థులకు నెట్/ స్లెట్ అర్హత నుంచి మినహాయింపు ఇస్తారు. ఎంపిక విధానం : ఎంపిక విధానం 2దశల్లో ఉంటుంది. -మొదటిదశ రాతపరీక్ష - ఆబ్జెక్టివ్ విధానం -మొదటి పేపర్ - జనరల్‌స్టడీస్ - 150 మార్కులు -ండవ పేపర్ - సంబంధిత సబ్జెక్టు - 300 మార్కులు -మొత్తం - 450 మార్కులు -ండవదశ - ఇంటర్వ్యూ - 50 మార్కులు గ్రూప్-4 పోస్టులు గ్రూప్-4 కింద వివిధ డిపార్ట్‌మెంట్లలో జూనియర్ అసి స్టెంట్ పోస్టులు, మరికొన్ని డిపార్ట్‌మెంట్లలో సూపర్‌వైజర్ వంటి అదే కేటగిరికి చెందిన పోస్టులు భర్తీ చేస్తారు. అర్హతలు : జూనియర్ అసిస్టెంట్లకు ఇంటర్, సూపర్‌వైజర్లకు ,ఎస్‌ఎస్.సి, లేదా తత్సమాన అర్హత. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. - రెండు పేపర్లు - ఆబ్జెక్టివ్ విధానం - పేపర్-1 జనరల్ స్టడీస్ - 150 మార్కులు - పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 మార్కులు - మొత్తం - 300 మార్కులు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వి.ఆర్.ఓ) గ్రామాలలో ప్రభుత్వ అధికారిగా శాంతిభద్రతల నుంచి అభివృద్థి పథకాల అమలు వరకు కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్‌రెవెన్యూ ఆఫీసర్ తహసిల్దార్ పర్యవేక్షణలో పనిచేస్తారు. విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. - రాత పరీక్షలో 100 మార్కులకు జనరల్‌స్టడీస్ పేపర్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీని చేపడుతోంది. గ్రామీణా భివృద్ధిలో కీలక పాత్ర పోషించే గ్రామపంచాయితీకి సెక్రటరీగా ముఖ్యమైన విధులు, బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో 21,809 గ్రామాలు ఉన్నాయి. వీటికి పంచాయతీ సెక్రటరీని నియమించాల్సి ఉండగా కొన్ని చోట్ల కాంట్రాక్టు పద్ధతిలో పంచాయతి సెక్రటరీలను నియమించగా మరికొన్నిచోట్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వీరిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా ఆన్‌లైన్ - దరఖాస్తుల పక్రియ ప్రారంభం కావాల్సిన దశలో వాయిదా పడింది. త్వరలో సెక్రటరీ పోస్టుల దరఖాస్తుల పక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. ఎంపిక విధానం : ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 1. జనరల్‌స్టడీస్ - 150 మార్కులు 2. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పేపర్ - 150 మార్కులు మొత్తం - 300 మార్కులు.


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది?


ఎంబిఎలో రిటైల్ మేనేజ్‌మెంట్ చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది. ఈ కోర్సును ఏ ఇనిస్టిట్యూట్‌లు అందిస్తున్నాయి? -ఎస్.సాయిప్రమోద్, మిర్యాలగూడ. జ ః రిటైల్ మార్కెట్ మనదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. షాపర్స్ స్టాప్, వెస్ట్‌సైడ్, పాంటలూన్స్, లైఫ్‌స్టైల్, ఆర్.పి.జి. రిటైల్, క్రాస్‌వర్డ్, గ్లోబస్, రిలయన్స్ మోర్, బిగ్‌బజార్, హెరిటేజ్‌లాంటి మాల్స్ చిన్న చిన్న పట్టణాలలో కూడా వెలుస్తున్నాయి. ఈ సంస్థలలో సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, హెచ్.ఆర్. కస్టమర్ కేర్ లాంటి రంగాలలో నిపుణుల నియామకం జరుగుతుంది. ఇందులో రిటైల్ మేనేజిమెంట్ స్పెషలైజేషన్‌లో ఎం.బి.ఎ పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వాల్‌మార్ట్‌లాంటి రిటైల్ దిగ్గజాల ప్రవేశంతో అవకాశాలు మరింత పెరుగుతాయి. ఎం.బి.ఎ.లో రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును చాలా విద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని ఎం.బి.ఎ కళాశాలలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. Pune నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఏయే కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఈ సంస్థ బ్రాంచ్ హైదరాబాద్‌లో ఉందా? ఈ కోర్సులు చేయాలంటే ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుంది? - ఆర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ . అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ. ఈ సంస్థ 50 దేశాలలోని విద్యా సంస్థలలో ఎక్స్‌చేంజ్ కార్యక్ర మాలను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థకు అహ్మాదాబాద్, గాంధీ నగర్, బెంగళూర్‌లలో క్యాంపస్‌లు న్నాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో క్యాంపస్‌లు ఏర్పాడు చేయాలని నిర్ణయించింది. హైదరాబాదులో క్యాంపస్ నిర్మాణానికి మే 25వ తేదీన శంఖుస్థాపన చేశారు. 2015-16 సంవత్సరానికి హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ సంస్థ నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (జి.డి.పి.డి) రెండున్నర సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రొగ్రామ్ ఇన్ డిజైన్ (పి.జి.డి.పి.డి) కోర్సులను ఆఫర్ చేస్తోంది. జిడిపిడి కోర్సును అహ్మదాబాద్ ఆఫర్ చేస్తోంది. పి.జి. కోర్సులు అన్ని క్యాంపస్‌లలో ఆఫర్ చేస్తోంది. డిగ్రీలలో 100 సీట్లు, పి.జిలో 245 సీట్లుంటాయి. ఈ క్రింది డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రోడక్ట్ డిజైన్, ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ ఆటోమోబైల్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరీయర్ డిజైన్, గేమ్ డిజైన్, అప్పరల్ డిజైన్ అండ్ మర్చండైజింగ్, లైఫ్‌స్టైల్ అక్సెసరీ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్‌డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, న్యూ మీడియా డిజైన్, సాఫ్ట్‌వేర్ అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ డిజిటల్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ అండ్ ఇంటర్ ఫేస్ డిజైన్, డిజైన్ ఫర్ డిజిటల్ ఎక్సిపీరియన్స్, స్ట్రాటజీ డిజైన్ మేనేజ్‌మెంట్, డిజైన్ ఫర్ రిటైల్ ఎక్సిపీరియన్స్. ఈ కోర్సుల్లో ఎంపిక, సంస్థ నిర్వహించే డిజైన్ డిప్టిట్యూడ్ టెస్ట్ (డిఎటి)లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రతి ఏటా నోటిఫికేషన్ సెప్టెంబర్/ అక్టోబర్ నెలల్లో వెలువడుతుంది. జనవరిలో డి.ఎటి పరీక్ష దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలో జరుగుతుంది. 2014-15 సంవత్సరానికి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 2న ముగిసింది.దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష 2014 జనవరి 12న జరుగుతుంది. మీరు వచ్చే సంవత్సరానికి ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి. దీనికి గత సంవత్సర ప్రశ్నపత్రాలు పరిశీలించండి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www. nid.edu చూడగలరు. ప: ఆర్మీలోకి ప్రవేశించాలంటే ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలి? 10 వరతగతి తర్వాత ? లేక ఇంటర్ తర్వాతా? దీనికి కావాల్సిన ప్రత్యేక అర్హతలు ఏవైనా ఉన్నాయా? వివరంగా తెలపండి.? -కె. సుధాకర్, నిజామాబాద్. జ ః ఆర్మీలోకి ప్రవేశించాలంటే రెండు దశలుగా ఆఫీసర్‌గా మరియు సైనికు డిగా (సోల్జర్) చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో యు.పి.ఎస్.సి నిర్వహించే నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ (ఎన్.డి.ఎ) పరీక్ష ద్వారా ఆఫీసర్‌గా చేరవచ్చు లేదా డిగ్రీ అర్హతతో కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడిఎస్) పరీక్ష రాసి ఆఫీసర్‌గా నేరుగా ఆర్మీలో చేరవచ్చు. పదవతరగతి అర్హతతో సైనికుడిగా చేరవచ్చు. ఇంటర్మీడి యట్ అర్హతతో సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్, సోల్జర్ ట్రేక్స్‌మెన్‌గా చేరవచ్చు. అభ్యర్థులను శారీరక దారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కనీస ఎత్తు 165 సెంటిమీటర్లు ఉండాలి. బరువు 50 కేజీలు తగ్గకుండా ఉండాలి. ప్రతియేటా రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించి వివిధ రకాల సైనిక ఉద్యోగాలకు ఎంపిక చేయటం జరుగుతుంది. ప్రణాళిక బద్ధంగా ప్రిపేర్ అయితే ఎంపిక కావడం సుసాధ్యమే

గుణకారం వద్దు- లాజిక్ చాలు


1135x35795x5385x4275=? పై సమీకరణంలో చివరి రెండు అంకెలేవీ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే, మొత్తం గుణించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అంతకు ముందు, 5 ఒకట్ల స్థానంలో ఉన్నప్పుడు, దానికి ముందు, అంటే పదులు లేదా వందల స్థానాల్లో సరి లేదా బేసి సంఖ్యలు ఉన్నప్పుడు, వచ్చే జవాబులను పరిశీలిస్తే, తేలిగ్గా సమాధానం కనుగొనేందుకు వీలుంటుంది. కింది మూడింటిని పరిశీలించండి..... 1. 25x25=625, 2. 35x35=1225. 3. 15x 25=375 ఇందులో మొదటి సమీకరణంలో ముందు, రెండు ఉంది, అది సరి సంఖ్య, ఈ సమీకరణంలో వచ్చిన జవాబు 625. దీనిలో గుర్తించాల్సింది ఏంటంటే, అయిదుకు ముందు, సరి సంఖ్య ఉంటే, అ రెండు సంఖ్యలను గుణిస్తే, వచ్చే జవాబులో చివరి రెండు సంఖ్యలు 25 అయి ఉంటాయి. 45X45, లేదా 65x65, ఇలా ఏ సమీకరణాన్ని తీసుకున్నప్పటికీ సమాధానంలో చివరి రెండు సంఖ్యలు 25 ఉంటాయి. అదే విధంగా రెండో సమీకరణం 35x35, దీని జవాబులోనూ చివరి రెండు అంకెలు 25గానే ఉన్నాయి. దీని ఆధారంగా గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, ఒకట్ల స్థానంలో ఉండి, దానికి ముందు, అంటే పదులు లేదా వందల స్థానంలో సరి లేదా బేసి సంఖ్యలు ఉంటే, వచ్చే బ్దంలో చివరి రెండు అంకెలు 25గా ఉంటాయి. ఇప్పుడు మూడో సమీకరణాన్ని పరిశీలిస్తే, ఒక దానిలో అయిదుకు ముందు బేసి సంఖ్య (15), మరో దానిలో అయిదుకు ముందు సరిసంఖ్య (25), ఉంది, ఇలా రెండు విభిన్న సంఖ్యలు ఉన్నప్పుడు వచ్చే ఫలితంలో చివరి రెండు అంకెలు 75 అయి ఉంటాయి. ఈ మూడు అంశాల ఆధారంగా పైన ఇచ్చిన సమీకరణంలో సమాధానాన్ని అత్యంత తేలిగ్గా కనుక్కోవచ్చు. 1135x35795x5385x4275=? ఇందులో నాలుగు సంఖ్యలు ఉన్నాయి. మొదటిది 1135, ఇందులో అయిదుకు ముందు 113 ఉంది, ఇది బేసి సంఖ్య, అలాగే రెండో సంఖ్య, 35795, ఇందులో అయిదుకు ముందు 3579 ఉంది, ఇది బేసి సంఖ్య. ఈ రెండు సంఖ్యలను గుర్తిస్తే, ఖచ్చితంగా చివరి రెండు అంకెలు 25 అయి ఉంటాయి (ఇంతకు ముందు చెప్పినట్లు, అయిదుకు ముందు రెండు బేసి సంఖ్యలు ఉన్న పక్షంలో ఫలిత లబ్ధంలో చివరన 25 ఉంటుంది.) ఇప్పుడు చివరి రెండు సంఖ్యలను పరిశీలిస్తే, 5385, అయిదుకు ముందు 538 ఉంది, ఇది సరి సంఖ్య, దీనిని 4275తో గుణించాలి, ఈ సంఖ్యలో 5 కు ముందు 427 ఉంది, ఇది బేసి సంఖ్య, కాబట్టి , చివరి రెండు పదాలను గుణిస్తే, వచ్చే ఫలిత లబ్ధంలో చివరి రెండు పదాలు 75 అయి ఉంటాయి. (ఇంతకుముందు పేర్కొన్నట్లు సరి, బేసిలు ఉండి, చివరన అయిదు ఉంటే, వాటి ఫలిత లబ్ధంలో చివరన 75 ఉంటుంది.) ఇప్పుడు తొలి రెండింటి లబ్ధం 25 కాగా చివరి రెండు అంకెల లబ్ధం 75. వీటిని గుణిస్తే, కచ్చితంగా అంతిమ సంఖ్యలు7,5లు వస్తాయి.. ఎందుకంటే సరి, బేసిలు ఉండి, చివరన అయిదు ఉంటే, వాటి ఫలిత లబ్ధంలో చివరన 75 ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాం. అయిదుకు ఉన్న ఈ ప్రత్యేకతని ఇలా తేలిగ్గా అర్థం చేసుకుంటే, చాలా తేలికగా సమాధానాలు గుర్తించొచ్చు. అయిదుతో తేలిగ్గా వర్గాలు కనుగొనే మరో టెక్నిక్‌ను పరిశీలిద్దాం. 25x25=625, 55x55=3025. చివరన అయిదు ఉన్న ఏ సంఖ్యావర్గమైనా అంతకు ముందు ఉన్న పదానికి ఒకటి కలిపి గుణించాలి, అంటే 55x55లో, చివరి రెండు పదాలు 25, తెలిసిందే, పదుల స్థానంలో 5 ఉంది కాబట్టి, అయిదును, దాని తర్వాత వచ్చే 6తో గుణించాలి, 5x6=30, కాబట్టి మొత్తం సమాధానం 3025 అవుతుంది. 75x75, దీనికి సమాధానం నేరుగా 7x8 చేయాలి(ఎందుకంటే పదుల స్థానంలో 7 ఉంది కాబట్టి), దీనికి జవాబు 5625. నియమంః గుణించాల్సిన రెండు సంఖ్యల ఒకట్ల స్థానంలో ఉన్న రెండు అంకెల మొత్తం 10 అయి ఉండి, దానికి ముందు ఉన్న సంఖ్యలు సమానంగా ఉండే అన్ని సంఖ్యలకు ఈ నియమం వర్తిస్తుంది. ఉదాహరణకు.. 72x78=, ఇందులో ఒకట్ల స్థానంలో ఉన్న 8, 2 లను కలిపితే 10 వస్తుంది, అలాగే పదుల స్థానంలో రెండింటిలోనూ ఒక అంకె, 7 ఉంది కాబట్టి, దీనికి కూడా ఈ నియమం వర్తిసుంది, కాబట్టి దీని జవాబు, 8x2=16, 7x8=56, 5616. 93x97=, 9021. పెద్ద సంఖ్యలో, ఒకట్లు, పదుల స్థానాల్లో ఉండే అంకెల మొత్తం, 100 అయితే ఈ నియమం కొంచెం మార్చి, అనువర్తింప చేసుకోవచ్చు. ఎలాగంటే.... 298x202=?, ఇందులో 98 (మొదటి సంఖ్యలోనివి), 02 (ండో సంఖ్యలోనివి)కలిపితే 100 వస్తుంది, దీనికి సమాధానం గుర్తించాల్సిన తీరు... 98x02=196 ఇందులో మనకు నాలుగు అంకెలు ఉన్నాయి అవి, 9, 8, 0, 2. కాని వచ్చిన సమాధానంలో 196లో మూడు అంకెలే ఉన్నాయి, కాబట్టి దీనికి ముందు 0ను చేర్చాలి, అంటే మన సమాధానంలో చివరి నాలుగు అంకెలు 0196, ఇప్పుడు వందల స్థానంలో ఉన్న 2, ఆ తర్వాత వచ్చే, 3తో గుణించగా, సమాధానం 6వస్తుంది, కాబట్టి మొత్తం జవాబు 60196. మరో ఉదాహరణ పరిశీలిద్దాం 3996x3004=? 996, 004 కలిపితే, మొత్తం 1000 అవుతుంది. ఇందులో 996 ను రెండో అంకెలోని ఒకట్ల స్థానంలో ఉన్న నాలుగుతో గుణించగా, 398ని రెండో సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న నాలుగుతో గుణిస్తే సమాధానం 3984 వస్తుంది, ఇందులో నాలుగు అంకెలు ఉన్నాయి. కాని మనకు మొత్తం పదాలు, 9, 9, 8, 0, 0, 4. మొత్తం ఆరు అంకెలు ఉన్నాయి కాబట్టి, 3984కు ముందు, రెండు సున్నాలను చేర్చుతాం, ఆ తర్వాత, వేల స్థానంలో రెండు సంఖ్యల్లోనూ మూడు ఉంది కాబట్టి, మూడును ఆ తర్వాత సంఖ్య అయిన నాలుగుతో గుణిస్తే, 12 వస్తుంది, కాబట్టి మొత్తం సమాధానం 12003984. ఇప్పుడు, ఈ సంఖ్యకు సమాధానం నోటితో చెప్పండి, 998x902=.....


ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పధకం

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పధకం,      లాగిన్ అయ్యేందుకు ఉద్యోగులకు సూచనలు     నమోదుకు సిద్దమయిన డిపార్ట్ మెంట్స్ పట్టిక     ఆరోగ్య కార్డు నమోదు సూచనలు     మీ సేవ ఆరోగ్య కార్డు నమోదు పత్రం     ఆరోగ్య కార్డు నమోదుకు సూచనలు

 

 

 

 

 

 

కెరీర్‌కు వ్యవ‘సాయమే’- బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (సీఏ అండ్ బీఎం), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ,

ఎంసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పించే బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (సీఏ అండ్ బీఎం), బీటెక్ ఫుడ్‌టెక్నాలజీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి వివరాలు...

కెరీర్ గెడైన్‌‌స

యూనివర్సిటీలు-కోర్సులు
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ- హైదరాబాద్

కోర్సు: బీఎస్సీ (అగ్రికల్చర్)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 620
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
అగ్రికల్చర్ కాలేజ్, బాపట్ల, గుంటూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, నైరా, శ్రీకాకుళం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, రాజమండ్రి, తూర్పు గోదావరి
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
అగ్రికల్చర్ కాలేజ్, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్, తిరుపతి, చిత్తూరు జిల్లా
అగ్రికల్చర్ కాలేజ్, మహానంది, కర్నూలు జిల్లా

కోర్సు: బీఎస్సీ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (సీఏ అండ్ బీఎం)
వ్యవధి: నాలుగేళ్లు;
మొత్తం సీట్లు: 40
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్

కోర్సు: బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
వ్యవధి: నాలుగేళ్లు:
మొత్తం సీట్లు: 45
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు జిల్లా
కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పులివెందుల, వైఎస్‌ఆర్ జిల్లా

డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ -
వెంకటరామన్నగూడెం
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 230 సీట్లు.
వీటిలో 20 సీట్లు పేమెంట్ సీట్లు.
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్,మోజెర్ల,మహబూబ్‌నగర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, వైఎస్‌ఆర్ జిల్లా

శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ (బీవీఎస్సీ అండ్ ఏహెచ్)
వ్యవధి: ఐదేళ్లు
మొత్తం సీట్లు: 240
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, హైదరాబాద్
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా
కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, కోరుట్ల, కరీంనగర్ జిల్లా

కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (బీఎఫ్‌ఎస్‌సీ)
వ్యవధి: నాలుగేళ్లు
మొత్తం సీట్లు: 30
ఆఫర్ చేస్తోన్న కళాశాలలు:
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా

అర్హత:
ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుకు ఇంటర్‌లో ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం (ఎస్సీ, ఎస్టీలు 40 శాతం) మార్కులు సాధించి ఉండాలి.
ఎంసెట్-2012లో ర్యాంకు తప్పనిసరి.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు ఉండి 22 ఏళ్లు మించరాదు. గరిష్ట వయోపరిమితి ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, శారీరక వికలాంగులకు 27 ఏళ్లు.



వెబ్‌సైట్: www.angrau.net

టెన్త్ తర్వాత ఏం చదవాలి?

టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులు కావడమంటే చదువుల చౌరస్తాలో నిలబడటం. టెన్త్ తర్వాత ఏం చదవాలంటే జవాబు సులభమే. ఆ తర్వాత ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడే వేసుకుంటే సమాధానాన్ని అన్వేషించడానికి సమయం పడుతుంది. టెన్త్ తర్వాత ఇంటర్ చదవడం సహజంగా జరిగే పరిణామం. అయితే ఇంటర్ తర్వాత మరో మూడు, నాలుగేళ్ళ గ్రాడ్యుయేషన్‌ను ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ముందుగా పిల్లల అభిరుచి - ఆ పై భవిష్యత్తులో డిమాండ్ ఉన్న కోర్సులు ఈ రెండింటిపై తగిన అవగాహన ఉంటేనే తల్లిదండ్రులు సముచిత నిర్ణయం తీసుకోగలరు.

పదో తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల అదు పాజ్ఞల్లో పెరుగుతారు. వారి అడుగు జాడల్లో నడుస్తారు. పెద్దల ఇష్టాలే తమ అభిరుచులుగా మలుచుకొంటారు. పదో తరగతి తర్వాత చదువుల విషయంలో నిర్ణయాలు కేవలం తల్లిదండ్రుల అభిరుచి మేరకు తీసుకుంటే భవిష్యత్తులో రాణించలేక పోవచ్చు.
More: Click http://www.namasthetelangaana.com




Followers