నిరుద్యోగ భృతి: తెలంగాణ


టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో అంటూనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి వరాల జల్లులు ప్రకటించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3016 రూపాయల నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో గత ఎన్నికల ప్రచారంలో నెలకు రూ.2 వేలు ఇస్తామన్న భృతిని చంద్రబాబు నాయుడు సర్కార్ ఇటీవల వెయ్యి రూపాయలు చేయగా.. కేసీఆర్ మాత్రం దానికి మూడు రెట్ల నిరుద్యోగ భృతిని రాష్ట్ర నిరుద్యోగులకు అందించనున్నట్లు ప్రకటించారు.
ఓ వైపు ఉద్యోగ నియామకాలు చేపడుతూనే మరోవైపు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల్లో నిరుద్యోగ భృతికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుంటారని, అయితే 12 లక్షల మందికైనా రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. కేశవరావు కమిటీ త్వరలో తుది నివేదిక ఇచ్చాక మరిన్ని వివరాలపై మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వివరించారు

NEET 2019: నవంబర్ 1 నుంచి నీట్ ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.



ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిటిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-2019) ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దేశ‌వ్యాప్తంగా వివిధ మెడికల్, డెంటల్ కాలేజీల్లో (ఎయిమ్స్, జిప్‌మర్ మినహా) ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల‌ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
నీట్‌ను 2019 మే 5న నిర్వహించనున్నారు. మారిన విధానం ద్వారా తొలిసారిగా నిర్వహిస్తున్న పరీక్ష ఇదే కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ పరీక్షకు హాజరవుతారు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక పరీక్ష ఇదే. రాష్ట్రాల స్థాయిలో ఉన్న పరీక్షలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నీట్ 2019కు అభ్యర్థులు నవంబర్ 1 నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీబీఎస్‌ఈ తెలిపింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీపీసీ విభాగంలో ఇంటర్, తత్సమాన అర్హత ఉన్నవారు నీట్‌కు అర్హులు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది.

నీట్ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. నీట్ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి కాదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. 

Indian Bank PO Result 2018: ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల


Indian Bank PO Result 2018: ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడు...
ఇండియన్ బ్యాంక్ పీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6న నిర్వహించిన పరీక్షలో.. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ అభ్యర్థులంతా నవంబర్ 4న జరిగే ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ ఈ నెల 22లోపు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి
మెయిన్ పరీక్ష పూర్తయ్యాక అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంక్ మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సు పూర్తయ్యాక.. అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో పీవోలు (Probationary Officer)గా ఉద్యోగాల్లో చేరతారు.
 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
education-news News Samayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి
Web Title: indian bank released result for online po prelims exam
Keywords: పీవో ప్రిలిమ్స్ | ఇండియన్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ | ఇండియన్ బ్యాంక్ | Indian Bank PO Prelims Result | Indian Bank PO

10th Class అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు



టెన్త్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
దేశ‌ంలోని వివిధ స‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చు.

ఖాళీల వివరాలు...

* సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) ఎగ్జామ్
ఖాళీల సంఖ్య: 1054
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-620, ఓబీసీ-187, ఎస్సీ-160, ఎస్టీ-87.
తెలుగు రాష్ట్రాల పరిధిలో 56 (హైదరాబాద్‌-36, విజయవాడ-20) పోస్టులు ఉన్నాయి.


అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి. ఇంటెలిజెన్స్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ఫీజు: రూ.50/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంది.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

- పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.

రాత పరీక్ష విధానం: రెండు దశల్లో రాతపరీక్షలు (టైర్-1, టైర్-2) ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.

* టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. వాటిలో జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు) మినహా, మిగతా ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు.

* టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.

* 50 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 34 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 20.10.2018
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018
* ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018


నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
వెబ్‌సైట్: https://mha.gov.in/

మహాభారతంలో 18 పర్వములు


మహాభారతంలోని విభాగాలు

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:

    ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
    సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
    వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
    విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
    ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
    భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
    ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
    కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
    శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
    సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
    స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
    శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
    అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
    అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
    ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
    మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
    మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
    స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.



APS Recruitment 2018 Army Public School AWES Recruitment Notifications For PGT, TGT, PRT

APS Recruitment 2018 Army Public School AWES Recruitment Notifications For PGT, TGT, PRT



1. There are 137 Army Public Schools (APS) located in various Cantonments and Military Stations across India. These schools are administered and managed by local Army authorities and affiliated to CBSE through Army Welfare Education Society (AWES). A List of these schools is placed at Annexure 1.
2. There are approximately 8000 teachers on the rolls of these schools. Out of these, a large number get turned over every year due to various reasons.
Note: The exact number of vacancies will be projected by the School/Management while advertising for holding interviews/evaluation of teaching skills for selection of teachers.
3. Vacancies could be regular or contractual nature which shall be informed alongwith the announcement of vacancies. Regular appointments would be liable to transfer.

4. Selection Procedure. Will be done in three stages:-
(a) Stage 1. Screening Exam will be conducted on 17 and 18 November 2018, for vacancies that will arise during the ensuing academic year. This shall be conducted on-line by an agency identified by HQ AWES centrally, to ensure uniform quality of teachers in all Army Public Schools. Those who qualify in this stage will be given Score Cards which are valid for life provided the candidate picks up a teaching job within three years from the date of passing the screening exam in any CBSE affiliated school for a continuous duration of at least one year. A Score Card will make candidates eligible to appear for the remaining stages of the selection process. In addition to fresh candidates, the following may also appear for the screening test:-
(i) Holders of Score Cards who want to improve their scores.
(ii) Those desirous of upgrading themselves. For E.g. a candidate holding Score
Card of TGT may now want to obtain a card for PGT, having acquired additional qualification.
(b) Stage 2. Interview. There may or may not be held at the location of the school. They may be held as per discretion of the local management
(c) Stage 3. Evaluation of Teaching skills and computer proficiency. For Language teachers, written test comprising Essay & Comprehension of 15 marks each will be held along with evaluation of teaching skills. Selection Committee may also hold Computer proficiency tests if they so desire.



Employment News September 1st to 7th of September- 2018

Telugu Bible పరిశుద్ధ గ్రంథము (BSI)


Telugu Bible పరిశుద్ధ గ్రంథము  (BSI) 






 Tags;telugu bible study  telugu bible references  telugu bible pdf  telugu bible reference search  telugu bible audio  telugu bible software  telugu bible free download for pc offline  telugu bible sajeeva vahini,telugu bible study  telugu bible references  telugu bible pdf  telugu bible reference search  telugu bible audio  telugu bible software  telugu bible free download for pc offline  telugu bible sajeeva vahini

నోబెల్‌ రేసులో రఘురాం రాజన్‌

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్లారివేట్‌ అనలిటిక్స్‌ విడుదల చేసిన జాబితాలో రాజన్‌ పేరు కూడా ఉంది. భౌతిక, రసాయన, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్‌ పురస్కారాలు అందిస్తారు. 2017గానూ ఇప్పటికే ఐదు రంగాల్లో అవార్డులను ప్రకటించగా.. అక్టోబర్‌ 9 సోమవారం ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించనున్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో గ్రహీత పేరును వెల్లడిస్తారు. అయితే ఈసారి నోబెల్‌ గ్రహీతల రేసులో రాజన్‌ కూడా ఉన్నారట.
క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్థ నోబెల్‌ అవార్డులపై అధ్యయనం చేస్తుంది. నోబెల్‌ కమిటీ అధికారికంగా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు గ్రహీతల రేసులో ఉన్నవారితో జాబితాను రూపొందిస్తుంది. దీని ప్రకారం.. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో పురస్కారం అందుకోబోయే రేసులో ఆరుగురు ఉండగా.. అందులో ఒకరు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కావడం విశేషం. ఈ మేరకు క్లారివేట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గత 15ఏళ్లుగా క్లారివేట్‌ ఎంపిక చేసిన 45 మందికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. ఒక ఏడాది అయితే ఏకంగా క్లారివేట్‌ జాబితాలోని 9 మంది నోబెల్‌ అందుకున్నారు.
మూడేళ్ల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌ సెప్టెంబర్‌ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్‌ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

INDIAN HISTORY


INDIAN HISTORY

🔯బానిస_రాజవంశం

1 = 1193 ముహమ్మద్ ఘోరీ
2 = 1206 కుతుబుద్దిన్ ఐబాక్
3 = 1210 సౌలభ్యం షా
4 = 1211 ఇల్లట్మిష్
5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా
6 = 1236 రజియా సుల్తాన్
7 = 1240 ముజుద్దీన్ బహ్రం షా
8 = 1242 అల్లుద్దీన్ మసూద్ షా
9 = 1246 నసీరుద్దిన్ మహమూద్
10 = 1266 గిజిడ్ బుల్బన్స్
11 = 1286 కాక్రో
12 = 1287 ముజుద్దీన్ కాకుబాద్
13 = 1290 షాముద్దీన్ క్యామెర్స్
1290 బానిస జాతి ముగింపు
(ప్రభుత్వ కాలం - 97 సంవత్సరాలు సుమారు)

🔯ఖిల్జీ_రాజవంశం🔯

1 = 1290 జలాలుద్దీన్ ఫెరోజ్ ఖలీజీ
2 = 1296
అల్లాద్దిన్ ఖిల్జీ
4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా
5 = 1316 కుతుబుద్దిన్ ముబారక్ షా
6 = 1320 నసీరుద్దిన్ ఖుస్రో షా
7 = 1320 ఖిల్జీ సంతతివారు నాశనం చేశారు
(నియమం -30 సంవత్సరాల కాలానికి)

🔯తుగ్లక్_రాజవంశం🔯

1 = 1320 గాసిసుద్దీన్ తుగ్లక్ ఐ
2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ II
3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్
4 = 1388 గియుసుద్దీన్ తుగ్లక్ II
5 = 1389 అబూ బకర్ షా
6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ
7 = 1394 సికందర్ షా మొదటి
8 = 1394 నసీరుద్దిన్ షా II
9 = 1395 నజరాత్ షా
10 = 1399 నసురుద్దిన్ మహ్ముద్ షా మళ్లీ రెండవసారి
11 = 1413 దల్త్షాహ్
1414 మొఘల్ సామ్రాజ్యం ముగుస్తుంది
(ప్రభుత్వ కాలం -94 సంవత్సరాలు సుమారు)

🔯సయ్యద్_రాజవంశం🔯

1 = 1414 ఖిజర్ ఖాన్
2 = 1421 ముజుద్దీన్ ముబారక్ షా II
3 = 1434 ముహ్మద్ షా IV
4 = 1445 అల్లాద్దీన్ ఆలం షా
1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది
(పరిపాలన కాలం - 37 సంవత్సరాలు)

🔯లోడి_రాజవంశం🔯

1 = 1451 బహలోల్ లోడి
2 = 1489 సికందర్ లోడి సెకండ్
3 = 1517 ఇబ్రహీం లోడి
1526 లోడి రాజవంశం ముగుస్తుంది
(నియమం -75 సంవత్సరాల కాలం)

🔯మొఘల్_రాజవంశం🔯

1 = 1526 జహిరుద్దీన్ బాబర్
2 = 1530 హుమాయున్
1539 మొఘల్ రాజవంశం మధ్యవర్తి

🔯సుార్-రాజవంశం 🔯

1 = 1539 షేర్ షా సూరి
2 = 1545 ఇస్లాం షా సూరి
3 = 1552 మహముద్ షా సూరి
4 = 1553 ఇబ్రహీం సూరి
5 = 1554 ఫిరుజ్ షా సూరి
6 = 1554 ముబారక్ ఖాన్ సూరి
7 = 1555 సికందర్ సూరి
సూరి రాజవంశం ముగుస్తుంది, (నియమం -16 సంవత్సరాలు.)

🔯మొఘల్రాజవంశంపునఃప్రారంభం🔯

1 = 1555 హుమాయు
2 = 1556 జలలూద్దిన్ అక్బర్
3 = 1605 జహంగీర్ సలీమ్
4 = 1628 షాజహాన్
5 = 1659 ఔరంగజేబ్
6 = 1707 షా ఆలం మొదటి
7 = 1712 జహాదర్ షా
8 = 1713 ఫరూఖ్షయర్
9 = 1719  రజత్
10 = 1719  దౌలా
11 = 1719 నెక్విరే
12 = 1719 మహ్ముద్ షా
13 = 1748 అహ్మద్ షా
14 = 1754 అలాంగిర్
15 = 1759 షా ఆలం
16 = 1806, అక్బర్ షా
17 = 1837 బహదూర్ షా జఫర్
1857 మొఘల్ రాజవంశం ముగిసింది
(నియమం-315 సంవత్సరాల కాలం)

🔯బ్రిట్టిష్_వైస్రాయ్🔯

1 = 1858 లార్డ్ కెన్నింగ్
2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్
3 = 1864 లార్డ్ జహాన్ లోరెన్ష్
4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో
5 = 1872 లార్డ్ నార్త్బుక్
6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లుట్టెన్లోర్డ్
7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్
8 = 1884 లార్డ్ డఫెరిన్
9 = 1888 లార్డ్ హన్నే లాన్స్ డౌన్
10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్
11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్
12 = 1905 లార్డ్ గిల్బెర్ట్ మింటో
13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్
14 = 1916 లార్డ్ ఫ్రెడెరిక్ సాల్మ్స్ఫోర్డ్
15 = 1921 లార్డ్ రక్స్ ఇజాక్ పఠనం
16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్
17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్దాన్
18 = 1936 లార్డ్ అలెగ్జాండె లిన్లితో
19 = 1943 లార్డ్ అర్చిబాల్డ్ వీవెల్
20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

బ్రిటస్ రాజ్ దాదాపు 90 ఏళ్ల పాలన ముగిసింది

🔯ఇండియా_ప్రధానమంత్రి🔯

1 = 1947 జవహర్లాల్ నెహ్రూ
2 = 1964 గుల్జరిలాల్ నందా
3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి
4 = 1966 గుల్జరిలాల్ నందా
5 = 1966 ఇందిరా గాంధీ
6 = 1977 మొరార్జీ దేశాయ్
7 = 1979 చరణ్సింగ్
8 = 1980 ఇందిరా గాంధీ
9 = 1984 రాజీవ్ గాంధీ
10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్
11 = 1990 చంద్రశేఖర్
12 = 1991 P.V. నర్సింగ్ రావ్
13 = అటల్ బిహారీ వాజ్పేయి
14 = 1996 HD దేవ్ గౌడ
15 = 1997 I. K. గుజ్రాల్
16 = 1998 అటల్ బిహారీ వాజ్పేయి
17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్
*18 = 2014 నరేంద్ర మోడీ*

Tags: who was the first king of India  history of India timeline  brief history of india  history of india book  history of india pdf  medieval indian history  how old is india  indian history hindiwho was the first king of india  history of india timeline  brief history of india  history of India book  history of india pdf  medieval Indian history  how old is india  indian history hindiwho was the first king of india  history of india timeline  brief history of india  history of india book  history of india pdf  medieval indian history  how old is india  indian history hindiwho was the first king of india  history of India timeline  brief history of india  history of india book  history of india pdf  medieval indian history  how old is india  indian history hindiwho was the first king of india  history of India timeline  brief history of india  history of india book  history of india pdf  medieval indian history  how old is india  Indian history hindi

TS Vidya Volunteers 2017 MERIT LIST



TS Vidya Volunteers 2017

Director of School Education, Telangana has recently depicted notification of TS Vidya Volunteers 2017 for filling up 11428 openings of TS Vidya Volunteer. Hardworking and eligible contenders who desire to clutch this chance they may fill TS Vidya Volunteers 2017 Online Application Form with all important details on or before the end date.

Aspirants can check the district wise vacancies in the below sections or refer to the TS 11428 Vidya Volunteer Notification 2017. Posts are on a temporary basis and can be terminated at any time. Team of is providing complete details about TS Vidya Volunteers 2017 notification. Apply as soon as possible.

 TS Vidya Volunteers Notification 2017 – cdse.telangana.gov.in brief details:

Name of Organization
Director of School Education, Telangana
Name of Post
Vidya Volunteers
No of posts
11428 posts
Mode of Application
Online
Job Category
Telangana Govt Jobs
Job Location
Telangana
Verification Process Completes on
June 9, 2017
Engagement of Vidya Volunteers
June 12, 2017
Official Site
www.cdse.telangana.gov.in


Merit LIST Dist wise

District DEO Weblinks





Telangana State Public Service Commission (TSPSC) GURUKULAM MAINS SYLLABUS


Telangana State Public Service Commission (TSPSC)   GURUKULAM MAINS  is going to conduct TGT PGT Exam soon and huge number of contenders have applied for the same and going to appear for exam from here you can easily check and download TGT PGT Exam Pattern and TSPSC Gurukulam Syllabus 2017 and begin your preparation accordingly.








Tags:ts gurukulam syllabus in telugu  tspsc gurukulam syllabus 2017 pdf  tspsc gurukulam 2017 notification  gurukulam notification 2017 syllabus pdf  tspsc gurukulam qualifications  ts gurukulam model papers  ts gurukulam syllabus 2017  ts gurukulam tgt syllabus,ts gurukulam syllabus in telugu  tspsc gurukulam syllabus 2017 pdf  tspsc gurukulam 2017 notification  gurukulam notification 2017 syllabus pdf  tspsc gurukulam qualifications  ts gurukulam model papers  ts gurukulam syllabus 2017  ts gurukulam tgt syllabus

పంచాయతీరాజ్ ప్రకరణలు


పంచాయతీరాజ్ ప్రకరణలు

-ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ (1986):
1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్‌ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులను కల్పించాలని, కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలని, గ్రామాలను పునర్‌వ్యవస్థీకరించాలని, గ్రామసభను ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.

-ఆర్‌ఎస్ సర్కారియా కమిటీ (1988): క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలని, స్థానిక సంస్థలను రద్దుచేయడానికి సంబంధించి అన్ని రాష్ర్టాల్లోనూ ఒకేరకమైన చట్టాన్ని అమలు చేయాలని, పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధులపరంగాను పటిష్టపర్చాలని, దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఈ కమిటీ పేర్కొంది.

-పీకే తుంగన్ కమిటీ (1988): గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటు సంప్రదింపుల కమిటీ ఉపకమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. దీన్ని పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
-ఎల్‌ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీల సిఫారసుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ పొందినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువకావడంతో ఈ బిల్లు వీగిపోయింది.
-తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబర్ 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు.
-తర్వాత పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సిన విషయాన్ని గుర్తించి 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు)లకు సంబంధించిన బిల్లును వేర్వేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
-ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 1992, డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపారు. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు (17 రాష్ర్టాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి.
-అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌శర్మ ఆ బిల్లులపై సంతకం చేశారు. దీంతో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
-పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
-పట్టణ, మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
-73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకే.

నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకరణలు

-73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగంలోని IXవ భాగంలో 243, 243(A) నుంచి 243(O) వరకు గల మొత్తం 16 ప్రకరణల్లో పొందుపర్చారు.
-73వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ద్వారా తొలగించిన IXవ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొత్తగా IXవ షెడ్యూల్‌ను కూడా చేర్చారు. పంచాయతీరాజ్ అంశం (స్థానిక సంస్థల పాలన, అధికారాలు) రాజ్యాంగంలోని VIIవ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలో ఉంది.

ప్రకరణ 243 నిర్వచనాలు
1. జిల్లా అంటే ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
2. గ్రామసభ అంటే గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం.
3. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి, గ్రామస్థాయికి మధ్యగల స్థాయి. దీనికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణిస్తారో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు.
4. పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(B) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
5. పంచాయత్ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం.
6. జనాభా అంటే చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా.
7. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. అనేక గ్రామాలను కలిపి కూడా గ్రామంగా నోటిఫై చేసి ఉండవచ్చు.
-ప్రకరణ 243(A) గ్రామసభ: గ్రామస్థాయిలో గ్రామసభ తన అధికార బాధ్యతలను శాసనసభ నిర్దేశించినవిధంగా చెలాయిస్తుంది.
-ప్రకరణ 243B(1) ప్రకారం IXవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ, మాధ్యమిక, జిల్లాస్థాయిల్లో పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
-ప్రకరణ 243B(2) ప్రకారం 20 లక్షల జనాభా దాటని రాష్ర్టాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు.
-ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
-ప్రకరణ 243C(1) ప్రకారం పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలి. పంచాయతీ పరిధిలోని జనాభా, ఆ పంచాయతీలో ఎన్నిక ద్వారా భర్తీ కావల్సిన సీట్ల మధ్య నిష్పత్తి వీలైనంతవరకు రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(2) ప్రకారం పంచాయతీ స్థానాల నుంచి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. అందుకు ప్రతి పంచాయతీని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని జనాభాకు, సీట్లకు మధ్యగల నిష్పత్తి కూడా వీలైనంతవరకు పంచాయతీ ఏరియా అంతటికీ ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(3) ప్రకారం పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ కింద పేర్కొన్న విధంగా శాసనాలను చేయవచ్చు.
1. గ్రామ పంచాయతీల అధ్యక్షులకు మాధ్యమిక పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం. మాధ్యమిక పంచాయతీలు లేని రాష్ర్టాల విషయంలో గ్రామపంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
2. మాధ్యమిక పంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
3. లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులకు తమ నియోజకవర్గాల పరిధిలోగల మాధ్యమిక, జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
4. రాజ్యసభ, రాష్ట్ర శాసనపరిషత్తు సభ్యుల విషయంలో వారు ఓటరుగా ఎక్కడ నమోదయ్యారన్న అంశం ఆధారంగా మాధ్యమిక పంచాయతీలోగాని లేక జిల్లా పంచాయతీలోగాని ప్రాతినిధ్యం కల్పిస్తారు.
-ప్రకరణ 243C(4) ప్రకారం పంచాయతీ అధ్యక్షులకు, పంచాయతీ సభ్యులందరికీ (ప్రత్యక్షంగా ఎన్నికయ్యారా లేదా అన్నదాంతో సంబంధంలేకుండా) పంచాయతీ సమావేశాల్లో ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉంటుంది.
-ప్రకరణ 243C(5) ప్రకారం గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి శాసనసభ నిబంధనలు జారీచేస్తుంది. మాధ్యమిక, జిల్లా పంచాయతీల అధ్యక్షులను ఆయా పంచాయతీల్లోని ఎన్నికైన సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.
-ప్రకరణ 243D పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది.

భక్తి, సూఫీ ఉద్యమం



భక్తి, సూఫీ ఉద్యమం 

  • ·         శంకరాచార్యులు ఎక్కడ జన్మించారు  - కాలడి (కేరళ)
  • ·         శంకరాచార్యులు బోధించిన సిద్దాంతం ఏది? – అద్వైతం
  • ·         శంకరాచార్యుల గురువు ఎవరు ? – గోవిందపాల
  • ·         ఉపనిషత్తులు, గీతపై వ్యాఖ్యలు రాసింది ఎవరు ? – శంకరాచార్యులు]
  • ·         రామానుజాచార్యులు ఎక్కడ జన్మించారు – శ్రీ పెరంబూర్
  • ·         రామానుజాచార్యులు బోధించిన సిద్థాంతం? విశిష్ట అద్వైతం
  • ·         రామానుజాచార్యులు ప్రారంభించిన వైష్ణవములోని తెగ ఏది ? శ్రీవైష్ణవ తెగ
  • ·         మధ్యాచార్య ఎక్కడ జన్మించారు – కెనర (కర్ణాటక)
  • ·         మధ్యాచార్య బోదించిన తత్వ సిద్ధాంతం ఏది ? ద్వైతం
  • ·         మధ్యాచార్య ఏవరి భక్తుడు ? - విష్ణు భక్తుడు
  • ·         ఆంద్రాకు చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు – నింబార్కుడు
  • ·         నింబార్కుడు బోధించిన సిద్థాంతం ఏది ?- ద్వైతాద్వైతము
  • ·         వల్లభాచార్యలు ఎక్కడ జన్మించారు – వారణాసి (ఉత్తరప్రదేశ్)
  • ·         వల్లభాచార్యలు బోధించిన సిద్థాంతం ఏది ? - శుద్దాద్వైతం

Reliance JIO DTH Plans 2017 | Cheap Price Set Top Box Launched in India

IO Basic / Starting Plan Start from 185 Rupees | Reliance JIO DTH Plans 2017 | JIO DTH Cheap Price Set Top Box Launched in India,  JIO DTH Basic Plans, My Plans, Sports Plans, Value Pack, Gold Plan, Platinum, Silver Plans, JIO DTH Starting Plans.





Now the DISH images Comes Out, and Now its time to Check out the Plans of JIO DTH. The basic plans are very simple. So guys the price are very cheap as compered to other Dish Services. In the SET Of BOX of JIO DTH You will Get a Set TOP Box, One Remote Control, One DISH, Wire, and User Manual. The JIO Dish is come in Market with Welcome Offer. So Guys we will come back again this the Daily Tech News Updates.

JIO DTH Plans Type

  • JIO DTH Basic Home Pack
  • JIO DTH Gold Pack
  • JIO Silver DTH Plans
  • JIO Platinum Pack for DTH
  • JIO DTH My Plans (Customize Channels according to you)

JIO DTH

As now the Reliance Jio DTH is completes its all formality and very soon they are going to provided you the better service  and also going to the set top box for the installations.  As we know that after the installation of the Set top box of the reliance Jio DTH will provided you the better service as others gives you. As we already know that the reliance Jio DTH is work to that how to satisfied their customer. As they will always tried to gives you the better service as usual. So they are going to be installing the set top box in the month of April 2017.  Very soon they launched these schemes. And we also update our post with the latest and new news provided by them.  So now the Jio are planning to the date on which they launched the Set Top Box DTH service. As the month is already choose by them so they now very soon launched their scheme. as it is expected news that they Launched their Jio Broadband service and Jio DTH together.

ఉద్యోగ సంక్రాంతి



👉🏻ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 11,666 పోస్టులవారీగా భర్తీచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే దాదాపు మూడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. మిగిలినవాటికి నోటిఫికేషన్‌లు త్వరలో వెలువడనున్నాయి.
👉🏻 తెలంగాణ: నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వం వరాలు కురిపిస్తున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 11,666 పోస్టుల భర్తీకి ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. వీటిని మూడేండ్లలో విడుతలవారీగా రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పద్ధతు ల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో దాదాపు మూడువేల పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా... మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు.
👉🏻ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 103 ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. రెగ్యులర్ పద్ధతిలో 4616, ఔట్ సోర్సింగ్ విధానంలో 733 పోస్టులను ఎస్సీ సంక్షేమశాఖ ప్రకటించింది. దశల వారీగా మూడేండ్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ పోస్టు లు మొత్తం 4616కుగాను 2016-17 విద్యా సంవత్సరంలో 2205 పోస్టులు, 2017-18 సంవత్సరంలో 905 పోస్టులు, 2018-19 విద్యా సంవత్సరంలో 1506 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 2016-17లో 437, 2017-18లో 30, 2018-19లో 266 పోస్టులను మొత్తంమీద మూడేండ్లలో 733 పోస్టులను భర్తీ చేస్తారు.
👉🏻ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా...
కేజీ టు పీజీ విద్యావిధానం అమలులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన 50 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1774 బోధన, బోధనేతర పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 1515 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 259 పోస్టులను ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తారు.
👉🏻బీసీ సంక్షేమ శాఖ ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 విద్యాసంవత్సరంలో అప్‌గ్రేడ్ చేసిన 16 బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టేందుకు బీసీ సంక్షేమశాఖ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 240 రెగ్యులర్ పోస్టులను, 192 ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు, వచ్చే విద్యాసంవత్సరం కొత్తగా ప్రారంభించనున్న 119 బీసీ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు మొత్తం 4,111 పోస్టుల భర్తీకి కూడా బీసీ సంక్షేమశాఖ చర్యలు ప్రారంభించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా నిర్వహించే బీసీ గురుకులాల కొరకు నిర్దేశించిన ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, నియామక ప్రక్రియను చేపట్టేందుకు బీసీ సంక్షేమశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం పోస్టుల్లో శాశ్వత ప్రాతిపదికన 3619 పోస్టులను, ఔట్ సోర్సింగ్ విధానంలో 492 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విధంగా 2016-17, 2017-18 విద్యాసంవత్సరాలకు సంబంధించి 3859 రెగ్యులర్ పోస్టులను, 684 ఔట్‌సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి రెండూ కలిపి 4543 పోస్టులు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాళీలు




Followers